పటమట లంకలో శ్రమదానం చేసిన గద్దె క్రాంతి కుమార్

విజయవాడ: నియోజకవర్గ పరిధిలోని ఖాళీస్థలాల్లో పిచ్చిచెట్లు పెరిగి క్రిమికీటకాలు తిరుగుతూ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్న స్థలాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే స్థానికులతో కలిసి శ్రమదానం చేసి ఆ స్థలాలను శుభ్రం చేసి స్థానికులకు ఉపయోగపడేలా చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కుమారుడు గద్దె క్రాంతి కుమార్ చెప్పారు.

Read More

వరద బాధితులకు అండగా నిలుస్తున్న దాతలు

విజయవాడ: నగరాన్ని వరద ముంచేసి ప్రజలకు తీవ్ర నష్టం చేకూర్చిందని, ఆ నష్టాన్ని పూడ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక రకాలు వారిని ఆదుకుంటున్నారని, చంద్రబాబు శ్రమకు తోడుగా దాతలు కూడా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారని శాసనసభ్యులు గద్దె రామమోహన్ తెలిపారు. మంగళవారం ఉదయం 19వ డివిజన్ లబ్బీపేట ఎలక్ట్రిసిటీ కాలనీలోని బొప్పనాస్ వల్లూరు ఎంపైర్ ప్లాట్స్ ఓనర్స్ అసోయేషన్ వారు […]

Read More

స్వచ్ఛత హి సేవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్

వింజమూరు: జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుండి బంగ్లా సెంటర్ వరకు జరిగిన స్వచ్ఛత హి సేవ ర్యాలీలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు.విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా అమలు చేయడం జరుగు తుందన్నారు. ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు గ్రామాల్లో మరియు పట్టణాలలో పారిశుద్ధ్య […]

Read More

బీసీలకు పెద్దపీట

* రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత * సీఎం చంద్రబాబు నేతృత్వంలో బీసీ సంక్షేమ శాఖపై సమగ్ర సమీక్ష * గడిచిన 5 ఏళ్లలో బీసీలు పూర్తిగా చితికిపోయారన్న మంత్రి * ఎన్డీయే కూటమితో బీసీలకు పూర్వవైభవం రాక అమరావతి : బీసీలకు పెద్దపీట వేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. […]

Read More

100 రోజుల్లోగా గుంతలు లేని రహదార్లుగా తీర్చిదిద్దండి

– డ్రోన్ల ద్వారా గుర్తించి వాటిని సరి చేసేందుకు చర్యలు – సి ఎస్ నీరబ్ కుమార్ విజయవాడ: రాష్ట్రంలోని రహదార్లను గుంతలు లేని రహదార్లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్ అండ్ బి శాఖ అధికారులను ఆదేశించారు. విద్య,ఉన్నత విద్య,మున్సిపల్ పరిపాలన,పట్టణాభివృద్ధి,పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,అటవీ,పర్యావరణ,శాస్త్ర సాంకేతిక,టిఆర్ అండ్బి,పౌర సరఫరాలు, గృహ నిర్మాణం,మహిళా శిశు,గిరిజన,యువజన సంక్షేమ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై […]

Read More

పీజీ వైద్య విద్య‌లో ఇన్‌సర్వీస్ రిజ‌ర్వేష‌న్ పై బుధ‌వారం చ‌ర్చ‌లు

విజయవాడ: పీజీ వైద్య విద్య‌లో ఇన్‌స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ విష‌యానికి సంబంధించి రాష్ట్ర వైద్య‌,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తో బుధ‌వారం నాడు స‌మావేశానికి ఆంధ్రప్ర‌దేశ్ పీహెచ్సీ డాక్ట‌ర్ల సంఘం ప్ర‌తినిధుల్ని మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఈ మేర‌కు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ సంఘం ప్ర‌తినిధుల‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం స‌మాచారాన్ని అందించారు. ఈ స‌మావేశానికి ముందు ఈ విద్యా సంవ‌త్స‌రంలో జాతీయ మెడిక‌ల్ […]

Read More

మోడీ పాలనలోనే దేశాభివృద్ధి

– బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో సాధించిన విజయాల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను రాష్ట్ర కార్యాలయం లో బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ మార్గ నిర్దేశం లో పనిచేస్తున్నామన్నారు. […]

Read More

టెర్రరిజం, నక్సలిజం అంతరించిపోతుంది

– పదేళ్లల్లో 25 కోట్ల మంది పేదరికం నుంచి ఎదిగారు ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెడతాం – బిజెపి యువమోర్చా మిట్టా వంశీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు – ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విజయవాడ: మోదీ పుట్టిన రోజు సందర్భంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఉచిత వైద్య […]

Read More

వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

బాపట్ల, మహానాడు: కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామంలో వరద బాధితులకు డీబీఆర్‌సీ సంస్థ ద్వారా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఐదు కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఐదు కేజీల గోధుమపిండి, ఒక కేజీ వంటనూనె ఇలా పది రకాల వస్తువులను వరద బాధిత కుటుంబాలకు అందజేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలకు కొల్లూరు […]

Read More

వస్త్రాలు పంపిణీ చేసిన బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ

విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ వస్త్రాలు కిట్టు లను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ జన్మదినోత్సవ వేడుకలు లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయం సమావేశ మందిరం లో పారిశుద్ధ్య కార్మికుల కు వస్త్రాలు కిట్టు ను బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి […]

Read More