వరద బాధిత మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత

-రూ.5లక్షలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే వసంత మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శెట్టిపల్లి కృష్ణారెడ్డి (43) గారు ఇటీవల ప్రమాదవశాత్తు అదే గ్రామంలోని జమ్మడుగు వాగులో వరదనీటిలో పడి మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మంజూరైంది. స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం వెల్వడం గ్రామంలో మృతుని నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మీ కష్టం […]

Read More

ఐవీఎం ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం

-ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -90 మత్స్యకార కుటుంబాల వారికి పురిటిగడ్డ ఐవీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.లక్షా ఎనిమిది వేల విలువైన నిత్యవసర సరుకులు దుప్పట్లు నాగాయలంక : ఎదురు మొండి దీవుల్లో పూర్తిగా కోతకు గురైన గొల్లమంద – జింకపాలెం రోడ్డు శాశ్వత పునర్నిర్మాణ కార్యక్రమానికి కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం నాగాయలంకలో ఏటికట్ట వద్ద పూర్తిస్థాయిలో వరద ముంపునకు గురైన 90 మత్స్యకార […]

Read More

ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం ప్రాధాన్యం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విజయవాడ, మహానాడు: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దృష్టితోనే అమరావతికి ప్రాధాన్యం ఇస్తోందని భారతీయ జనతాపార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. రాజధాని అభివృద్దికి బీజేపీ 2,500 కోట్లు గతంలో మంజూరు చేసింది. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు డిపిఆర్ ఓకే చేశారు. ఇంటర్నెల్స్ రోడ్ల విస్తరణకు గడ్కరీ ఆమోదం తెలిపారు. […]

Read More

చంద్రబాబు చర్యలు ఆదర్శనీయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి – పారిశుద్ధ్య కార్మికులకు బీజేపీ సన్మానం విజయవాడ: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ..విజయవాడ, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత […]

Read More

జిల్లాల అభివృద్ధికి 2 శాతం సీఎస్‌ఆర్‌ ఫండ్స్ ఇవ్వాలి

– కంపెనీలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తి సంగారెడ్డి, మహానాడు: జిల్లాలో ఉన్నా కంపెనీలు ఆయా జిల్లాల అభివృద్ధికి రెండు శాతం సీఎస్‌ఆర్‌ ఫండ్స్ ను తమవంతు బాధ్యతగా విడుదల చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కంపెనీ ప్రతినిధులకు, యాజమాన్యాలకు కోరారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా లో ఉన్న అతి పెద్ద, పెద్ద అండ్‌ మధ్య స్థాయి కంపెనీల ప్రతినిధులతో […]

Read More

వర్గీకరణ కమిటీకి దామోదర్‌ను చైర్మన్‌గా వేయరా?

– ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించడంలో ఆంతర్యం ఏమిటి? – కమిటీ రద్దు చేయాలి – కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ పై ఆరుగురు సభ్యులతో కమిటీ వేస్తే, ఆ కమిటీకి మా ఎస్సీ నాయకులు, మంత్రి దామోదర రాజనర్సింహ ని కమిటీ చైర్మన్ గా నియమించకపోవడం దారుణం. ఎస్సీ వర్గాల సమస్యలు తెలిసిన నాయకుడిని కాకుండా, ఉన్నత వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ […]

Read More

కొల్లు రవీంద్రకు హైకోర్ట్‌లో ఊరట

– పాస్ పోర్ట్‌ను పునరుద్ధరించాలని హైకోర్ట్ ఆదేశాలు అమరావతి : మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్ట్‌లో ఊరట లభించింది. క్రిమినల్ కేసులతో సంబధం లేకుండా రవీంద్ర పాస్ పోర్ట్‌ను పునరుద్ధరించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదిన మంత్రి విదేశాలకు వెళ్తుండటంతో వెంటనే క్లియర్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

Read More

వైసీపీలో ‘మామా అల్లుళ్ల’ పంచాయతీ

– బాలినేనిని బుజ్జగిస్తున్న అల్లుడు జగన్ – గతంలో బాలినేనికి అపాయింట్‌మెంట్ ఇవ్వని వైనం – ఓడినా పిలిచి మాట్లాడని జగన్‌ పై బాలినేని ఫైర్ – పార్టీ మార్పు వార్తలతో మామను పిలిచిన అల్లుడు – తన ‘లెక్క’ తనకివ్వాలన్న బాలినేని – అప్పుల్లో ఉన్నానని ఆవేదన – వైజాగ్ క్వారీని గతంలో జగన్‌కు అమ్మేసిన బాలినేని – ఆ డబ్బు కూడా ఇవ్వని జగన్ – నేనూ […]

Read More

ఎన్యుమరేషవ్ పై ఆందోళన వద్దు

– మళ్ళీ అధికారులను పంపిస్తాం – మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపేందుకు మున్సిపల్‌ అధికారులు, కార్మికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నగరంలోని కండ్రిక, వుడా కాలనీ, జర్నలిస్టు కాలనీ లో పలు ప్రాంతాల్లో ఇప్పటికి ఇళ్ల మధ్యలో వరద నీరు ఉంది. ఒక వైపు మోటార్ల తో పంపింగ్‌ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రోడ్లకు గండ్లు కొట్టి నీటిని బయటికి […]

Read More

ఆ మహిళా కానిస్టేబుల్ కి ఛార్జ్ మెమో!

గుంటూరు, మహానాడు: జగన్ తో గుంటూరులో ఫోటో దిగిన అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్‌ ఆయేషాబాకు ఛార్జ్ మెమో జారీ అయింది. విధిలో ఉండి నిర్లక్ష్యంగా వహించినందుకు వివరణ ఉన్నతాధికారులు కోరారు.

Read More