– టీడీపీలోకి మున్సిపల్ చైర్మన్ – రాఘవేంద్ర సహా వార్డు కౌన్సిలర్లు – కండువాకప్పి ఆహ్వానించిన మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వైసీపీ సిద్ధాంతాలు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి విధ్వంసక విధానాలు నచ్చక పలువురు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆ పార్టీకి తగిలింది. అక్కడి మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం […]
Read Moreకాదంబరి జెత్వానీ వేరే రాష్ట్రానికి చెందిన మహిళ!
– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి కడప, మహానాడు: కాదంబరి జెత్వానీ వేరే రాష్ట్రానికి చెందిన మహిళ… ఏపీ కమిషన్ కి అక్కడి వరకు పరిధి లేదు…. ఆమెపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి అన్నారు. ఆ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఆమెకు ఏదైనా అన్యాయం జరిగితే స్పందించే అధికారం ఉందన్నారు. కడప […]
Read Moreరూపాయి తియ్యడు… కేంద్రాన్ని కోరాడు!
– మాజీ సీఎం జగన్ వైఖరిపై బాలకోటయ్య వ్యాఖ్య అమరావతి, మహానాడు: బుడమేరు ముంపునకు విజయవాడ ప్రజలు లక్షలాది మంది నిరాశ్రయులైనా, కృష్ణా నది వరద ప్రవాహానికి వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునిగినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయక పోవటం పట్ల అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం […]
Read Moreఏచూరి సీతారాం శర్మ కు విప్లవ జోహార్లు…
బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి: గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ.. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆకస్మికంగా మరణం,ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందిన సందర్భంగా శ్రీధర్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ వారు గతంలో పేదల పక్షాన దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు […]
Read Moreరేవంత్రెడ్డి డైరెక్షన్లో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి
-దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను సస్పెండ్ చేయాలి – లేకపోతే ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ముందు ముందు ధర్నా చేస్తాం – పోలీసులకు టీఏలు, డీఏలు రిలీజ్ అవట్లేదు – 12వ తేదీ వచ్చినా హోంగార్డులకు జీతాలు ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం – మాజీ మంత్రి హరీశ్రావు – ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మీద జరిగిన దాడిపై సైబరాబాద్ జాయింట్ సీపీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రులు హరీశ్రావు, […]
Read Moreఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు
– మాజీ ఎంపీ. బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి హైదరాబాద్: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి చెందడం పట్ల మాజీ ఎం.పీ. బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని , సంతాపాన్ని తెలిపారు. నాలుగు దశాబ్దాల కాలం నుంచి సీతారాంతో వ్యక్తిగత పరిచయం ఉందని, […]
Read More‘మనుషుల్లో దేవుడు చంద్రన్న’ పాట ఆవిష్కరణ!
విజయవాడ, మహానాడు: విజయవాడ నగరంలో వరద సృష్టించిన విధ్వంసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన నిరుపమాన సేవలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. చంద్రబాబు అవిరళ కృషి, అసమాన పట్టుదల చూసి ఒక స్ఫూర్తివంతమైన పాటను రచించానని గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. “మనుషుల్లో దేవుడు చంద్రన్న” అన్న ఈ పాటను నిర్మాత కె .ఎస్ .రామారావు ఆవిష్కరించారు. మాదాపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు దేశం పార్టీ […]
Read Moreఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భారీ విరాళం
– సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు అందజేత విజయవాడ, మహానాడు: వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ నాయకుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భారీ విరాళాన్ని ప్రకటించారు. సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వరబాధితులను ఆదుకోవడానికి తన శివశక్తి బయో టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ, శివశక్తి ఫౌండేషన్ ద్వారా రూ.50 లక్షలు సాయాన్ని సీఎం చంద్రబాబును కలిసి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో […]
Read Moreఏచూరి మృతి కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సీపీఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి(72) అకాల మృతి కమ్యునిస్టు ఉద్యమాలకు తీరని లోటు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక ఉద్యమాల్లో సీతారాం ఏచూరి కీలకపాత్ర పోషించారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వామపక్ష పార్టీల్లో కీలకనేతగా పేరుతెచ్చుకున్న సీతారాం ఏచూరి మరణం వామపక్షపార్టీల ఉద్యమాలకు తీరని లోటు. తుదిశ్వాస […]
Read Moreసీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అత్యంత గౌరవప్రదమైన నాయకుడు ఏచూరి. రాజకీయాలకు అతీతంగా గుర్తింపు తెచ్చుకున్న నేత. ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఏచూరి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి నారా లోకేష్ … సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి తీవ్ర విషాదం నింపింది. ప్రజాపోరాట యోధుడిని కోల్పోయాం. […]
Read More