ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, పలు టాటా గ్రూపు సంస్థల మాజీ అధిపతి రతన్ టాటా (86) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మృతిని టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ధృవీకరించారు. సోమవారం నాడు వయోభారంతో సంబంధమైన అనారోగ్య సమస్యల కారణంగా రతన్ టాటాను ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన […]

Read More

ఎన్డీయే ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి పెద్దపీట!

– డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ప్రశాంతమైన వాతావరణంలో జీవించే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వ పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, యువనేత మనందరి స్ఫూర్తి ప్రదాత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం నాలుగు నెలల […]

Read More

ఫేక్ జగన్… ఫేక్‌ ప్రచారాలు ఆపు!

– చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు మావి… – చదువు వస్తే చదువుకో.. కళ్ళుంటే చూడు.. – రూ. కోట్ల ప్రజాధనంతో పందికొక్కులా ఎగ్‌ పఫ్‌లు మెక్కావ్‌… – నిప్పులు చెరిగిన మంత్రి లోకేష్‌ అమరావతి, మహానాడు: వరద బాధితులకు ఇస్తామన్న కోటిలో ఒక్క రూపాయి ఇప్పటికీ ఇవ్వలేదు ఫేక్ జగన్.. వరద బాధితులకు ఒక వాటర్ ప్యాకెట్ కానీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ పంపిణీ చేయని […]

Read More

టీ అమ్ముతూ నెలకు లక్షకు పైగా సంపాదిస్తున్న మోడల్‌

పూణేలో మోడల్‌లా తయారై టీస్టాల్‌ నడుపుతోన్న సిమ్రన్‌.. తన ఆహార్యంతోనే కాదు.. తాను చేసే రుచికరమైన టీతోనూ స్థానికుల్ని ఆకట్టుకుంటోంది. ఇందుకు కారణం.. ఆమె తనదైన స్టైల్‌లో టీ తయారుచేయడమే! కప్పుకి రూ. 10 చొప్పున రోజుకు 300 కప్పులకు పైగా ఛాయ్‌ అమ్ముతున్నారు. తన టీస్టాల్‌ వ్యాపారంతో ప్రస్తుతం నెలకు రూ. 1 లక్షకు పైగానే సంపాదిస్తున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎప్పుడైనా […]

Read More

సబ్ కా సాత్ వద్దే వద్దు.. సబ్ కా వికాస్ అసలే వద్దు

– ఆ నినాదం బీజేపీ ఇకనైనా విడిచిపెడితేనే మంచిది కాశ్మీర్ ప్రాంతంలో బీజేపీ సీట్లు గెలవలేక పోయింది కనుక ఆ ప్రాంత ప్రజలు.. కాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్ తీసేయడానికి వ్యతిరేకంగా ఉన్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. విపరీత అర్థాలు తీస్తున్నారు. సూత్రీకరణలు చేస్తున్నారు. హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తుందా ? లేదు… గెలవదు… [మరిక్కడ 370 ఆర్టికల్ గట్రా ఏమీ లేవే !!] ఎందుకంటే…అక్కడున్న మెజారిటీ ఓటర్లకు దేశం […]

Read More

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం

గుంటూరులో, ఉద్యోగం ఇచ్చిస్తామని మోసం చేసిన ముగ్గురిపై పట్టాభిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం ఒంగోలులో ఏఎస్ఐగా పనిచేస్తున్న మాబాషా పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి గుంటూరుకు చెందిన మోహిని వద్ద నుంచి రూ. 9. 75 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బు ఇవ్వమంటే రూ. 2. 20లక్షలు ఇచ్చి మిగతా సొమ్ము ఇవ్వకుండా బెదిరిస్తున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు […]

Read More

పర్యావరణ హితం అనేది పరిశ్రమల బాధ్యత

• పర్యావరణాన్ని రక్షించుకోవడానికి సమష్టిగా ముందుకు కదలాలి • ఎన్జీవోలు, నిపుణుల సూచనలు తీసుకుంటాం • కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రోత్సాహం • విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వర్క్ షాపు ప్రారంభించి, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్  ‘పర్యావరణ హితం అనేది పరిశ్రమల బాధ్యత కావాలి. అభివృద్ధిలో భాగమయ్యే పరిశ్రమలు భావి తరాలకు చక్కటి పర్యావరణం అందించడం కూడా […]

Read More

జ‌గ‌జ్జ‌న‌ని అనుగ్రహం,ఆశీస్సులు ప్ర‌జ‌లంద‌రీపై వుండాలి

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -అమ్మ‌వారికి సారె స‌మ‌ర్పించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ దంపతులు విజ‌య‌వాడ : ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా ఏడ‌వ‌ రోజు సోమ‌వారం ఇంద్రకీలాద్రి పై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ స‌ర‌స్వ‌తి దేవి అవ‌తారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి బుధ‌వారం విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ దంప‌తులు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఆల‌యానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ దంప‌తుల‌కి ఆలయ అధికారులు […]

Read More

పురపాలక సంఘం అభివృద్ధి ధ్యేయం

ఎమ్మెల్యే విజయ్ చంద్ర పురపాలక సంఘ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. పార్వతీపురం పురపాలక సంఘంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశంలో నిర్వహించారు. పట్టణంలో పారిశుద్ధ్యనికి ప్రాధాన్యత మరింత పెంచాలని లక్ష్యంగా సంబంధిత అధికారులు సిబ్బంది పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తాగునీటి వెతలపై ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నీటి సమస్య లేకుండా తగు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే […]

Read More

అన్న క్యాంటిన్ ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని, ఎంపీ అంబికా

సామాన్య ప్రజల కడుపు నింపేందుకు తెలుగుదేశం ప్రభుత్వం  5రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగ నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ ను కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు , అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. భోజనం చేసే వారి కోసం ఫిల్టర్ వాటర్ ను […]

Read More