గుంటూరు, మహానాడు: నగరంలో రెండేళ్ళుగా బహుముఖ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మానవత స్వచ్ఛంద సంస్థ బుడమేరు వరద బాధితుల సహయం కోసం రెండు లక్షల రూపాయల విలువగల దుప్పట్లు, నిత్యావసర సరుకులను విజయవాడలోని శాంతినగర్ లో గల 61 వ వార్డు లోని 300 కుటుంబాలకు అందించింది. ఈ సాయంపై మానవత ప్రధాన సలహదారుడు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి అభినందించారు. స్థానిక మానవత […]
Read Moreనందిగం సురేష్ నోరు విప్పొద్దనే జగన్ రెడ్డి ములాఖత్ రాజకీయం
– ఎమ్మెల్యే జీవీ విమర్శ ప్రకాశం బ్యారేజీని కూల్చి లక్షలాది మందిని ముంచాలన్న కుట్ర కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ నోరు విప్పకూడదనే జగన్ ములాఖత్ రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విరుచుకుపడ్డారు. ప్రజలు విపత్తులో ఉంటే సాధ్యమైన సాయం చేయాల్సింది పోయి మహా విధ్వంసానికి ప్లాన్ చేసి దొరికిపోవడంతో నిజాలు బయటపడకుండా ఉండేందుకే జగన్ పాట్లు పడుతున్నారని చురకలు వేశారు. ఈ […]
Read Moreపడవల తొలగింపు మొదలు
విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రారంభమైంది. జలవనరుల శాఖ ఇంజినీర్లు రెండు భారీ క్రేన్లను తీసుకొచ్చి ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. 50 టన్నుల బరువు ఎత్తే సామర్థ్యం ఉన్న ఈ క్రేన్లతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 2,09,937 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. ప్రవాహం ఉండగానే పడవల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. 68, 69 గేట్లను మూసివేసి పనులు కొనసాగిస్తున్నారు.
Read Moreనందిగం సురేష్ ని పరామర్శించిన జగన్
ఎన్డీయే ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ని గుంటూరు సబ్ జైలుకు వెళ్లి పరామర్శించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని, తదితరులు ఉన్నారు.
Read Moreరెండు ఘటనల్లోని నిందితునికి పరామర్శ సిగ్గుచేటు!
• ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి వైసీపీ నేతల కుట్ర • సాక్షిలో తప్పుడు రాతలతో విష ప్రచారం • బోట్లలో వచ్చి ఇసుకను తీసుకు వెళ్ళేవారు సమస్యలపై వచ్చి మంత్రి కి అర్జీ ఇచ్చారు • కోమటి రామ్మోహన్, ఉషాద్రిలు పక్కా వైసీపీ కార్యకర్తలే… • సొంత జిల్లాలో డ్యాంలు కొట్టుకుపోయి ప్రజల ప్రాణాలు పోతే జగన్ పట్టించుకోలేదు.. రూపాయి ఇవ్వలేదు • వేల కోట్ల ఆస్తులు ఉన్నాయ్… వరద […]
Read Moreవరద బాధితులకు బాసటగా నిలిచేలా నష్టం గణనతో పూర్తి స్ధాయి పరిహారం
-కేంద్ర బృందానికి విన్నవించిన విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా -రెండు రోజుల పర్యటనలో భాగంగా విపత్తుల నిర్వహణ సంస్ధ సందర్శన -ముఖ్య మంత్రి చంద్రబాబు నాయిడు నేతృత్వంలో వేగంగా వరద సహాయ చర్యలు -అయా శాఖల వారీగా నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించిన ఉన్నతాధికారులు బాధితులకు బాసటగా నిలిచేలా నష్టం గణనను పూర్తి చేసి వరద పీడితులకు పూర్తి స్దాయిలో న్యాయం జరిగేలా […]
Read Moreనిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి భరత్
విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ పర్యటించారు. ఊర్మిళా నగర్లో నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా నుండి మంత్రి టి.జి భరత్ ఆధ్వర్యంలో ఎనిమిది వేల నిత్యావసర కిట్లను తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు తీసుకువచ్చారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలతో కలిసి వరద బాధితుల ఇంటికెళ్లి మంత్రి భరత్ పరామర్శించారు. ప్రజల […]
Read Moreకూలీల కుటుంబాలకు రూ.57.40 లక్షల ఆర్థిక సాయం
– సర్కారు తరుఫున ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు – సీఎం చంద్రబాబు ప్రకటన – వ్యాపారస్తులు.. ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షలు – టీడీపీ నేత బూరుగుపల్లి… ఒక్కొక్క కుటుంబానికి రూ.20వేలు దేవరాపల్లి, మహానాడు: దేవరాపల్లి మండలం, చిన్నాయిగూడెం శివారులో జీడిపిక్కల వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో నిడదవోలు మండలం తాడిమళ్ల, కాటకోటేశ్వరం గ్రామాలకు చెందిన రోజువారి కూలీలు ఏడుగురు మరణించారు. బాధిత ఒక్కొక్క కుటుంబానికి ముఖ్యమంత్రి నారా […]
Read Moreతిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు
ఏడుగురు అరెస్టు తిరుపతి నగరం సప్తగిరి నగర్ లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతి, యువకులు అశ్లీల నృత్యాలు చేసిన ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురును అరెస్టు చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలకు తావు లేదని, నిబంధనలు అతిక్రమడిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు హెచ్చరించారు. సరదాల పేరుతో సాంప్రదాయలను […]
Read Moreనిరంతర సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఎమ్మెల్యే బోనెలవిజయ్ చంద్ర నిరంతరం సేవ చేయడం అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత ఇష్టమని కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఆశయంతో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. విజయవాడ క్షత్రియ ఎంటర్ ఫైనీయర్స్ ఫెడరేషన్ వారి సహకారంతో క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితులకు నిత్యవసర సరుకుల కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర […]
Read More