మనిషి జీవితం అశాశ్వతమైన అక్షరం శాశ్వతమై కీర్తినిస్తుంది అమృతం త్రాగ కున్న మనిషికి అమరత్వమై నిలుస్తోంది అక్షరం..!! రూపం కల్పించి ఆరాధించే మనిషిని క్షరము లేని అక్షరం ఎప్పుడూ జ్వలిస్తూ పంచభూతాలకు అతీతమై నిలుస్తూ యుగాలుగా మారిన సత్యంలా వెలుగుతుంది..!! ఎల్లలు ఎరుగని ప్రేమ అక్షరంలో నిక్షిప్తం అనుబంధాలను నిరంతరం పెంచుతూ నేల మీద శాశ్వతంగా ప్రయాణం కొనసాగిస్తూ మనిషిని అక్షర రూపంలో చిరస్థాయిగా నిలిపే..!! కాలానికి సాక్షీ భూతంగా […]
Read Moreపతకాలతో దేశం గర్విస్తున్నది..
ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో అద్భుత విజయాలు ఇరవై తొమ్మిది పతకాలు ఒడిసి పట్టిన భారత్ అంగవైకల్యాలని ఛేదించి త్రివర్ణం విశ్వ వీధిలో రెప రెపలాడించారు.. వైకల్యాలు లెక్కచేయకుండా బలహీనతలను ప్రక్కకు నెట్టి అవయవ లోపాన్ని కనపడకుండా ఆత్మవిశ్వాసముతో విజయాలందిచారు బంగారు కొండలు మన భారతీయులు సాధించారు అద్భుత గెలుపు ఏడు బంగారు పతకాలతో వన్నెతెచ్చి ప్రపంచంలో మేటి క్రీడాకారులుగా నిలిచారు.. వెండి వీరుల విజయ గాధలు విన్నంతనే ఒళ్ళు […]
Read Moreచిరు నవ్వులతో లేచింది నా పల్లె..
కోడికూతతో పల్లె చిరునవ్వుతో లేచింది యాపపుల్లతో నోరు శుభ్రం అయ్యింది ఇంటి ముందు కల్లాపి చినుకుల్లా వర్షిస్తే ముత్యాలముగ్గు మురిపెంగా మెరిసింది…. హరిత వనాన్ని కప్పుకున్న దుప్పటి పల్లె స్వచ్ఛమైన నీరుతో సెలయేరుల సవ్వడి ఆకలి దప్పిక తెలిసిన అన్నదాతల సందడి దేశానికి వెన్నెముకలా నిలిచిన ఆర్థిక రాబడి.. ఆకాశ పెన్నములో పువ్వులన్ని రాలిపోయే నేలపై వెలుగుతో రాత్రి మబ్బులు తొలగి పోయె కొండ సందుల్లో వెలుగుల కాంతి విరజిమ్మే […]
Read Moreఇది ఒక అట్టర్.. ఫ్లాప్ స్టోరీ
చదువంటే కొందరికి మంచి డిగ్రీలు సాధించి పెట్టి మంచి ఉపాధికి దారి చూపే మార్గం. డొనేషన్లు గుమ్మరించి మరీ మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించేసి డాక్టర్లుగా తెల్లకోట్లు వేసుకుని, భారీగా కట్నంతో పెళ్లి చేసుకుని, కొండొకచో మామగారి అండతో ఆస్పత్రి కట్టేసి రోగుల దోపిడీకి తెరతీస్తారు. ఈ చదువుల దురాశను డాక్టర్గిరీలకే పరిమితం చేయనక్కర్లేదు. ఇక్కడ బీటెక్ చేసేసి అమెరికాలో ఎమ్మెస్ కొనసాగించి అక్కడే ఉద్యోగంలో స్థిరపడి, గ్రీన్ కార్డు, […]
Read Moreవరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా కదలొస్తున్న దాతలు
– ముఖ్యమంత్రిని కలిసి పలువురు విరాళాలు అందజేత అమరావతి :- వరద బాధితులను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, చలన చిత్ర ప్రముఖులు, విద్యారంగ ప్రముఖులు, ప్రవాస భారతీయులు పెద్దఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విరాళాలు అందజేస్తున్నారు. ఆపన్న హస్తం అందించేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్న దాతలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ […]
Read Moreరెండ్రోజుల్లో అంతా శుభ్రం చేస్తాం
• బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత • 54, 56 డివిజన్లలో మాజీ ఎంపీ కొనకళ్లతో కలిసి వరద బాధితులకు మంత్రి పరామర్శ • ఎస్వీఆర్ స్కూల్లో ఫైరింజన్ తో శుభ్రం చేసిన మంత్రి సవిత అమరావతి : రెండ్రోజుల్లో ఇళ్లు, వీధులు, షాపులు…అన్నీ శుభ్రం చేస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. […]
Read Moreరాష్ట్రంలో వరద పరిస్థితులను గవర్నర్ కు వివరించిన చంద్రబాబు
విజయవాడ: రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్ధుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిసి వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగమంతా రేయింబవళ్లు నిరంతరం పనిచేసి పెద్దఎత్తున సహాయ పునరావాస చర్యలు […]
Read Moreగణేష్ మండపాలకు ఎలాంటి ఫీజులు లేవు
– హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీ సోషల్మీడియా దుష్ప్రచారంపై ఆగ్రహం విజయవాడ: రాష్ట్రంలో గణేష్ మండపాల అనుమతులకు సంబంధించి ఎలాంటి రుసుములు లేవని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ సోషల్మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో విధించిన రుసుమును కూడా తమ ప్రభుత్వం ఎత్తివేసిందని వెల్లడించారు. 2022లోనే గత ప్రభుత్వం గణేష్ మండపాలకు సంబంధించి జీవో ఇచ్చింది. మేము ఆ జీవోలో […]
Read Moreవరద బాధితులకు ఐఎంఏ అండ
– 40 వాటర్ ప్రెషర్ పంపులు పంపిణీ గుంటూరు, మహానాడు: విజయవాడ వరద ప్రభావిత బాధితులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ అండగా నిలిచింది. ఇటీవల ముఖ్యమంత్రి సహాయ నిధికి దాదాపుగా 13 లక్షల రూపాయలు అందించారు. తాజాగా ఇళ్ళలో పేరుకుపోయిన బురద తొలగించేందుకు అవసరమైన 40 వాటర్ ప్రెషర్ మెషీన్లను అగ్నిమాపక శాఖకు అందించి, మేము సైతం అంటూ గుంటూరు వైద్యులు అండగా నిలిచారు. స్థానిక గుంటూరు […]
Read Moreపులిహోర ప్యాకెట్లు కూడా పంచని జగన్.. పులిహోర కబుర్లు చెబుతున్నారు
* రేపటి నుంచి భారీ వర్షాలు, వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది * వరద బాధితులకు 8 రోజులుగా ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నాం.. * పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు * ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు * ధరల నియంత్రణపై దృష్టి పెట్టి రాయితీపై కూరగాయల విక్రయాలు * గత ప్రభుత్వ నిర్లక్ష్యం […]
Read More