ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు

– మంత్రి లోకేష్‌ పర్యవేక్షణ – సీఎం పిలుపుతో వెల్లువెత్తిన విరాళాలు విజయవాడ, మహానాడు: విజయవాడ, పరిసర ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంత్రి లోకేష్‌ వీటిని పర్యవేక్షిస్తున్నారు. • వరద సహాయ చర్యల్లో భాగంగా మెరుగైన సేవల కోసం ప్రతీ వార్డుకు ఒక శాసనసభ్యుడికి బాధ్యతలు. • ఇప్పటికే వార్డులు వారీగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు. • రాష్ట్రవ్యాప్తంగా దాతల […]

Read More

బాధితులకు ఎలాంటి సమస్య రానీయొద్దు

– సాయంపై మంత్రి నారాయణ దిశానిర్దేశం విజయవాడ, మహానాడు: వరద సహాయక చర్యలపై అన్ని శాఖలను సమన్వయం చేస్తూ మంత్రి నారాయణ దిశానిర్దేశం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం నుంచి మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆహారం, మంచినీరు పంపిణీపై ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సీఎంవో, వైద్యారోగ్య, హోం శాఖల అధికారుల తో వరుసగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. క్షేత్ర స్థాయిలో […]

Read More

తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ భారీ విరాళం

– ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు హైదరాబాద్‌, మహానాడు: మా నాన్నగారు నా నుదుటిన 50 ఏళ్ళ క్రితం దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది.. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది.. వెలుగుతూనే ఉంది.. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. […]

Read More

స్టేజ్ పైనే కూటమి నేతల విరాళాల సేకరణ

దేవరపల్లి, మహానాడు: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకల సాక్షిగా విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో ఆ వేడుకల్లో హాజరైన వారు వెంటనే స్పందించారు. వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వెంటనే విరాళాల సేకరణ మొదలైంది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగింది. దేవరపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట […]

Read More

వరద బాధితులను టీటీడీ, శ్రీకాళహస్తి ఆదుకోవాలి

– కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విజ్ఞప్తి చిత్తూరు, మహానాడు: ఏపీ వరద బాధితులకు టీటీడీ, శ్రీకాళహస్తి దేవస్థానాలు ఆదుకోవాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విజ్ఞప్తి చేశారు. టీటీడీ నుంచి రూ. 10 కోట్లు, శ్రీ కాళహస్తి దేవస్థానం రూ. 5 కోట్లు మంజూరు చేయాలని కోరారు. టీటీడీ ఆధ్వర్యంలో విజయవాడ , గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఏపీలో వరద ప్రభావిత […]

Read More

వైఎస్‌ వర్ధంతికి ‘ధర్మాన’ దూరం

శ్రీకాకుళం, మహానాడు: శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన అనంతరం శ్రీకాకుళం నియోజక వర్గంలో ధర్మాన ప్రసాదరావు క్యాడర్‌కు దూరంగా ఉండడంపై కొందరు కృష్ణదాస్‌ వద్ద ప్రస్తావించారు. వైసీపీ […]

Read More

భారీగా ఆహార పొట్లాలు సిద్ధం

– మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: వరద ముంపు ప్రాంతాల బాధితులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భారీగా ఆహారం పొట్లాలు సిద్ధం చేసిందని, ఇతర జిల్లాల నుంచి ఇందిరా గాంధీ స్టేడియంకు లారీల్లో ఫుడ్ ప్యాకెట్లు, ఫ్రూట్ లు, వాటర్ ప్యాకెట్లు చేరుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే 2లక్షల ప్యాకెట్ల […]

Read More

తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు

6 ఎకరాల భూమిని తిరిగి తండ్రి పేరిట మార్చిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రకటన ధర్మారం(పెద్దపల్లి): వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదంటూ కొడుకు పేరిట చేసిన ఆస్తి గిఫ్ట్ డీడ్ను తిరిగి తండ్రి పేరిట బదిలీ చేస్తూ పెద్ద పల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన గడ్డం […]

Read More

వరద బాధితులకు అండగా ఎం ఈ ఐ ఎల్

బాధితులను ఆదుకోవాలని సి ఎం చంద్రబాబు పిలుపు తక్షణమే స్పందించిన మేఘా యాజమాన్యం హరే కృష్ణ మూవ్ మెంట్ , ఎం ఈ ఐ ఎల్ వంటశాలల్లో ఆహరం తయారీ ప్రభుత్వ యంత్రాగం ద్వారా ఆహార పంపిణీ విజయవాడ , సెప్టెంబర్ 03: కనీవినీ ఎరుగని వరదల్లో చిక్కుకుని అల్లాడుతున్న విజయవాడ నగర ప్రజలను తమకు తోచిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు […]

Read More

ఆహారం అందుతుందా.. లేదా?

– వరద బాధితులను అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు విజయవాడ, మహానాడు: ఆహారం అందుతుందా… లేదా? అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు. కాన్వాయ్, ఇతర వాహనాలు వెళ్ళలేని పరిస్థితుల్లో జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో సీఎం పర్యటించారు. దాదాపు నాలుగు గంటలు ఏకధాటిగా పర్యటించారు. మధ్యాహ్న భోజనం కూడా చేయకుండా బాధితుల కష్టాలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు ఉంటాయని […]

Read More