– నియామకం, ఖర్చులపై దర్యాప్తు చేయాల్సిందే – గత ఐదు ఏళ్ళల్లో ప్రభుత్వ ప్రకటనల జారీ లో అవకతలు వెలికి తీసి చర్యలు తీసుకోవాలి – ఏ పి జె యు డిమాండ్ విజయవాడ: తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, విభజనను సమర్ధించిన దేవులపల్లి అమర్కు.. జగన్ సర్కారు జాతీయ మీడియా సలహాదారు పదవి ఇవ్వడం ఇప్పుడు వివాదమవుతోంది. అసలు పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తికి, ఏపీలో సలహాదారు పదవి ఎలా […]
Read Moreసంక్షేమంపై సందేహం వద్దు
– ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు – ఇప్పటికే పెంచిన పింఛన్ల మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్న కూటమి ప్రభుత్వం – ఇక దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు -త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు – ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం 1480 బస్సుల కొనుగోలు చేయనున్న ప్రభుత్వం – భోగాపురం అంతర్జాతీయ […]
Read Moreకాలువ, డ్రైన్ల పై ఆక్రమణలను తొలగించాం
ప్రతి హ్యాబిటేషన్ కు మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నా ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు ఉండి: నియోజకవర్గ పరిధిలో కాలువలు, డ్రైన్లు, రోడ్ల ఆక్రమణను అరికట్టి గత వంద రోజులలో క్రమబద్ధీకరించేందుకు కృషి చేసినట్లు శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అలాగే ప్రతి హ్యాబిటేషన్ కు డిసెంబర్ నాటికి తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఉండి, పాలకోడేరు ప్రభుత్వ పాఠశాలను దాదాపుగా 80 లక్షల రూపాయలు వెచ్చించి […]
Read Moreజగన్కు మాజీ ఎమ్మెల్యేల ఝలక్
– వైసీపీని వీడుతున్న మాజీ ఎమ్మెల్యేలు – బాలినేని వెంట మాజీ మంత్రి రజని, శిల్పా? -మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను, కేతిరెడ్డి, మద్దిశెట్టి, కిలారి జంప్ – జనసేనలో క్యూలు కడుతున్న వైసీపీ అగ్రనేతలు – జిల్లాల్లో ఖాళీ అవుతున్న వైసీపీ – జిల్లాల్లో ఊపిరాడని ఫ్యాను ( మార్తి సుబ్రహ్మణ్యం) అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇది జగన్ మాజీ సీఎంగా మారినప్పటి నుంచి ఆయన నోటి నుంచి […]
Read Moreసంక్షేమంపై సందేహం అవసరం లేదు
– ఒక్కొక్కటిగా అమలు చేయనున్న సీఎం – ఇప్పటికే పెంచిన పింఛన్ల మొత్తం లబ్ధిదారులకు పంపిణీ అందజేస్తున్న కూటమి ప్రభుత్వం – ఇక దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు – త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం – ఇందు కోసం 1480 బస్సుల కొనుగోలు చేయనున్న ప్రభుత్వం – భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి “అల్లూరి ” పేరు సూపర్ – ఈ నిర్ణయాన్ని […]
Read Moreపరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
– పాలకుర్తి తిక్కారెడ్డి పత్తికొండ, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం, పత్తికొండలో నిర్వహించిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమానికి శాసన సభ్యుడు కె.ఇ.శ్యాం కుమార్ తో పాటు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకుర్తి తిక్కా రెడ్డి మాట్లాడుతూ “చెత్త రహిత భారతదేశం” నేపథ్యంలో స్వచ్ఛతా హీ సేవా […]
Read Moreఆపన్నులకు శ్రీ భ్రమర ట్రస్ట్ ఆపన్న హస్తం
– ఎంబిబిఎస్ చదువు కోసం విద్యార్థినికి ఆర్థిక భరోసా కల్పించిన రామచంద్రరావు విజయవాడ, మహానాడు: ఒడిశా రాష్ట్రం నుండి ఎన్నో ఏళ్ల క్రిందట గుంటూరు నగరానికి వచ్చి స్థిరపడిన కృష్ణానంద్ సింగ్ కుమార్తె శృతి సింగ్ అనే పేద విద్యార్థిని ఎంబిబిఎస్ చదువు నిమిత్తం ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నదని ఓ పత్రిక కథనం ద్వారా తెలుసుకున్న శ్రీ భ్రమర టౌన్షిప్ అధినేత రామచంద్రరావు వెంటనే స్పందించారు. బుధవారం ఇన్నర్ […]
Read Moreతిరుపతి లడ్డూ, ప్రసాదాలలో జంతులు నూనె పై పూర్తి విచారణ చేయండి
– దోషులను కఠినంగా శిక్షించండి దేవ దేవుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు ఇచ్చే లడ్డూ, ప్రసాదాలలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు పదార్థాలను వాడారన్న ఆరోపణలపై పూర్తి విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూల నాణ్యతను దెబ్బ తీసి, ప్రసాదాలను కూడా వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ […]
Read Moreబీజేపీ కార్యకర్తలకు మోదీ బర్త్ డే ‘తోఫా’
– ఎంపీ ఎన్నికల్లో 80 శాతానికిపైగా ఓట్లు నమోదు చేసినోళ్లకు బండి ‘ప్రజాస్వామ్య కానుక’ – కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ లోని 222 పోలింగ్ బూత్ కమిటీలను ఘనంగా సన్మానించిన కేంద్ర మంత్రి – స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక పోలింగ్ నమోదు చేయించాలని పిలుపు – దేశంలోనే తొలిసారి కొత్త సాంప్రదాయానికి తెరదీసిన బండి సంజయ్ కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు వేడుకలు కొనసాగుతున్న నేపథ్యంలో […]
Read More100 రోజుల పాలనలో ఎంతో ప్రగతి
బిజెపి ఎమ్మెల్యే లు విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న వారధి కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే లు విష్ణు కుమార్ రాజు, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత పెన్మత్స విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ ఏమన్నారంటే..ప్రజా సమస్యల పరిస్కారం కొరకు బీజేపీ వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.వివిధ రకాల సమస్యలు మా దృష్టికి తీసుకువస్తున్నారు.గత ఐదు సంవత్సరాలలో వైసీపీ చేసిన దురాగతాలకి ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులకి గురయ్యారు. 100 […]
Read More