క్రైస్తవం వీడి హిందువుగా సమంత

హైదరాబాద్‌, మహానాడు: క్రైస్తవం వీడి హిందువుగా సమంత మారింది. సౌత్ ఇండియన్ తెలుగు హీరోయిన్ సమంత స్వామి జగ్గీ వాసుదేవ్ జీ సమక్షంలో క్రైస్తవమతాన్ని వీడి హిందువుగా మారింది. కోట్ల రూపాయలున్నా, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నా సమంత ఆరోగ్య సమస్యకు స్వామి జగ్గీ వాసుదేవ్‌… లక్ష ‘ఓంకార’ మంత్ర జపంతో నయం చేసి ఉపశమనం పొందేలా మార్గదర్శనం చేశారు. దీంతో ఆమె జగ్గీవాసుదేవ్ వద్ద క్రైస్తవం వీడి హిందూ ధర్మం […]

Read More

రోగి ఫోన్ చూస్తుండగానే మెదడులోని కణితిని తొలగించిన యూపీ వైద్యులు

ఉత్తరప్రదేశ్ లోని కళ్యాణ్ సింగ్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు అవేక్ క్రానియోటమీ అనే టెక్నిక్‌తో హరిశ్చంద్ర అనే 56 ఏళ్ల వ్యక్తి మెదడులోని కణితిని తొలగించారు. ఈ విధానంలో ఆపరేషన్ జరిగే భాగానికే మత్తు ఇస్తారు. శస్త్రచికిత్స సమయంలో రోగి మెలకువగా ఉండి ఫోన్ ను చూసుకుంటూ కాళ్లను కదిలిస్తూ ఉన్నాడు. ఈ టెక్నిక్ చేతులు, కాళ్ల పని తీరును నియంత్రించే నరాలకు హాని కలగకుండా కణితిని తీసేందుకు దోహదపడుతుంది. […]

Read More

బాధితులను ఆదుకోవడం అభినందనీయం

– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ : ఉద్యోగ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ పది రోజులపాటు ముంపు బాధితులకు నిరంతరం సేవలు అందించడంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది నమగ్నమయ్యారని.. అదేవిధంగా ఆ శాఖకు చెందిన విశ్రాంత ఉద్యోగులు కూడా ముంపు బాధితులకు చేయూతనివ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల […]

Read More

ఇది మానవత్వం లేని ప్రభుత్వం

– ప్రజల గురించి అస్సలు పట్టింపులేదు – గతంలో పంట నష్టం జరిగితే హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చాం – జగన్‌ ప్రభుత్వం ఉండి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం అంది ఉండేది – ఏలేరు వరద ఉధృతితో అతలాకుతలమైన గ్రామాల సందర్శన – మాధవపురం, యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి, రమణక్కపేటలో పర్యటించిన వైయస్‌ జగన్ – కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ […]

Read More

సిసోడియా.. వాటీజ్ దిస్?

– బలుపు తగ్గించుకోవాలి ( అడుసుమిల్లి శ్రీనివాసరావు) వారు ప్రజల చేత ఎన్నుకోబడి..ప్రజల కొరకు పని చేస్తున్నారు. వారి పట్ల కనీస మర్యాద లేకుండా ఈ అధికారి సిసోడియా ప్రవర్తించారు. ఇది చాలా అభ్యంతరకరం. అతను పబ్లిక్ సర్వెంట్.. వారు పబ్లిక్ రిప్రజంటేటివ్స్..పైగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్నవారు. ఆ అధికారి బలుపు తగ్గించుకోవాలి. లేదా జగన్ ట్రీట్మెంట్ ఏమైనా కావాలేమో అడగండి. అది ఇచ్చేసేయండి. తప్పదు కొన్ని సార్లు […]

Read More

దేశంలో కొత్తగా మరో 10 వందేభారత్ రైళ్లు

ఈనెల 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం ఈ నెలలోనే మరో 10 వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. టాటానగర్-పాట్నా, వారణాసి-దియోఘర్, రాంచీ-గొడ్డ, దుర్గ్-విశాఖపట్నం, టాటానగర్-బెర్హంపూర్ (ఒడిశా) రూర్కెలా-హౌరా, హౌరా-గయా, ఆగ్రా-వారణాసితో సహా కీలక మార్గాల్లో కనెక్టివిటీని మరింత విస్తరించనున్నారు. రైల్వే వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో భాగంగా ఈ కొత్త రైళ్లను ప్రవేశ పెడుతున్నారు. ఈనెల 15న ప్రధాని మోదీ ఈ ట్రైన్లను వర్చువల్గా ప్రారంభిస్తారు.

Read More

వరద బాధితులకు తులసి సీడ్స్ ఒక కోటి రూపాయల భారీ విరాళం

విజయవాడ : ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వలన సంభవించిన వరదల కారణంగా విజయవాడ నగరంలోని పల్లపు ప్రాంతాలు ముంపుకు గురై జనజీవనం స్తంభించిన విషయం అందరికీ తెలిసిందే. పరిస్ధితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నప్పటికి, తమ వంతు సహాయంగా వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి తులసి సీడ్స్ కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించింది. తులసి సీడ్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, […]

Read More

సత్తెనపల్లిలో కోడెల విగ్రహాం ఏర్పాటు

– ఎమ్మెల్యే కన్నా ప్రకటన గుంటూరు, మహానాడు: శాసన సభ మాజీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు విగ్రహాన్ని సత్తెనపల్లిలో ఏర్పాటు చేయనున్నట్టు మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16వ తేదీన ఆయన ఐదో వర్ధంతి సందర్భంగా విగ్రహ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే, పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ కు ఆయన […]

Read More

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

– గణేశుని ఉత్సవాల్లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దొనకొండ, మహానాడు: నరసింహనాయునిపల్లె గ్రామంలో గురువారం రాత్రి గ్రామస్తుల ఆహ్వానం మేరకు దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గణేశుని ఉత్సవాలలో భాగంగా స్వామి వారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే స్వామివారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. తుపాను వంటి విపత్కర పరిస్థితులలో సైతం రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి […]

Read More

అమరావతిలో భూ కేటాయింపుల పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘం

అమరావతి: సీఆర్డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు భూ కేటాయింపుల అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, గనులు,ఎక్సైజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్ర, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ సభ్యులుగా ఉంటారు. కన్వీనర్గా పురపాలక […]

Read More