విజయవాడ, మహానాడు: ఏపీ, తెలంగాణలో వరద సహాయక కార్యక్రమాల కోసం చెరో యాభై లక్షల రూపాయలు.. మొత్తం రూ. కోటి సాయంగా అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్ అందించింది. ఈ సంక్షోభంలో రెండు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలుస్తాం.. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం.. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నామని అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్ తెలిపింది.
Read Moreఊపందుకున్న పారిశుద్ధ్య పనులు
– 3,454 మంది కార్మికులు, 450 ఆరోగ్య సిబ్బంది నిమగ్నం విజయవాడ, మహానాడు: వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పురపాలక శాఖ వేగవంతం చేసింది. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలయ్యాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,454 మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఇతర మున్సిపాలిటీల నుంచి 5,889 మంది కార్మికులను విజయవాడ […]
Read Moreసోనూసూద్ రూ.2 కోట్ల విరాళం
వరద బాధితులకు అండగా ఏపీకి రూ. 1 కోటి, తెలంగాణకి రూ.1 కోటి మొత్తంగా 2 కోట్ల విరాళం ఇస్తున్నట్టు రియల్ హీరో సోనూసూద్ ప్రకటించారు.
Read Moreసినీ నటుడు ప్రభాస్ భారీ విరాళం
విజయవాడ, మహానాడు: సినీ నటుడు ప్రభాస్ భారీ విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు, మంచినీరు ఏర్పాటు చేశారు.
Read Moreలండన్ పర్యటన వెనుక నీ ఉద్దేశం ఏంటి జగన్ రెడ్డి?
• వరదలతో ప్రజలు ఇబందులు పడుతుంటే లండన్ ఎందుకు? • బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకునేందుకేనా? • ఏ కారణంతో వెళ్తున్నావో ప్రజలకు చెప్పాలి • నీ పేటీఎం బ్యాచ్ తో పిచ్చి ప్రేలాపనలు పేలితే ఊరుకోం • లండన్ లో అక్రమ ఆస్తులు ఉన్నట్టు సీబీఐ ఆనాడే గుర్తించింది • లండన్ లో దీవులు కొనుగోలు చేసినట్టు ప్రజలు చెబుతున్నారు • మా నాయకుడు ఎప్పుడూ క్షేత్రస్థాయిలోనే […]
Read Moreఆంధ్రప్రదేశ్ లో వరద పరిస్థితి పై ఆరా తీసిన నడ్డా
సహాయక చర్యలు లో బిజెపి శ్రేణులు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: వరదలు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు . ప్రస్తుత పరిస్థితులను బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా స్వయంగా నాతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను ఆరా తీసారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. సహాయక చర్యలు లో పాల్గొనాలని నడ్డాజీ సూచించారు అన్నారు. బిజెపి శ్రేణులు సేవా కార్యక్రమాలు […]
Read Moreబాధితులకు భరోసానిస్తున్న బాబుకి జీవీఎల్ అభినందనలు
విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత దుర్భర పరిస్థితుల్లో బాధలు పడుతున్న విజయవాడ వాసుల పరిస్థితిని, వారికి అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వాహనాలు కూడా చేరుకోలేని ప్రాంతాల్లో 22 కిలోమీటర్లకు పైగా జెసిబి పై పర్యటిస్తూ అక్కడ ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించడంతో పాటు భరోసానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని బిజెపి జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహరావు గారు తన X (ట్విట్టర్) ద్వారా అభినందించారు. ప్రధాని […]
Read Moreబిజెపి రాష్ట్ర కార్యాలయం కేంద్రం గా ఆహార పంపిణీ
విజయవాడ: బిజెపి రాష్ట్ర కార్యాలయం కేంద్రం గా విజయవాడ ముంపు ప్రాంతాలకు ఆహార పంపిణీ నిర్వహించారు.రాజరాజేశ్వరీ నగర్, వైఎస్ ఆర్ కాలనీ కి వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్ లు, ఆహారం ఈరోజు అందించారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి ఆహార పంపిణీ నిర్వహించారు, కలిదిండి మండలం కొండంగి గ్రామస్తులు ఆరువేల వాటర్ బాటిల్స్ బీజేపీ […]
Read Moreషోరూంలో నీట మునిగిన కార్లు
విజయవాడ: విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు కార్ల షోరూం నిర్వహకులు భారీగా నష్టపోయారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న దాదాపు 300 కొత్త, పాత కార్లు నీటితో నిండిపోయాయి. రూరల్ మండలం ముస్తాబాద్ గ్రామంలో కార్ల షోరూం బుడమేరు వరద ముంపుకి గురైంది.దీంతో అందులోని కార్లన్నీ నీటిలో మునిగి కనిపిస్తున్నాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. షోరూం వద్ద ఉన్న పార్కింగ్ గౌడౌన్లో పార్క్ చేసిన చిన్న కార్ల నుంచి […]
Read Moreవైఎస్ వల్లే బెజవాడ మునిగిందా?
( ఏ.బాబు) విజయవాడ మునిగిపోయింది అని ఎగతాళి చెసె వాళ్లు ఓపిగ్గా మొత్తం చదువుకోండి. ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దులలో కొండప్రాంతలలో పుట్టిన బుడమేరు.. A.కొండూరు, మైలవరం, జి.కొండూరు మండలాల గుండా విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది. బుడమేరుకి రెడ్డిగూడెం నుండి కోతుల వాగు, జి.కొండూరు మండల గంగినేని నుండి పులివాగు మునగపాడు నుండి బీమ్ వాగు, CH మాధవరం నుండి లోయవాగు, గడ్డమణుగు లోయప్రాంతం నుండి […]
Read More