సభ్యత్వ సేకరణ కార్యక్రమం వాయిదా

– కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ సేకరణ కార్యక్రమం ఈరోజు సెప్టెంబరు 3 ప్రారంభించాలని ముందుగా నిర్ణయించినా, భారీ వర్షాల దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బిజెపి కార్యకర్తలందరూ బాధితులకు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.వరద ముంపు ప్రాంతాల ప్రజలు తేరుకున్నాక త్వరలోనే కొత్త తేదీని ప్రకటించి, తెలంగాణలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిప్రారంభిస్తాం. […]

Read More

నీట మునిగిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల వట్టెం పంప్ హౌస్

– పరిశీలించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి కుమ్మర: ఒక్క రోజు కురిసిన కుంభ వృష్టి వర్షంతో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల వట్టెం పంప్ హౌస్ నీట మునిగిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి మంగళవారం పరిశీలించారు.నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం కుమ్మర గ్రామ శివారులో ఉన్న వట్టెం పంప్ హౌస్ ప్రాంతాన్ని చిన్నారెడ్డి […]

Read More

రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దు

– కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి – బైక్‌పై వెళ్లి నీటమునిగిన పంటలు, గండిప‌డిన కాల్వ‌లు, కొట్టుకుపోయిన రోడ్ల పరిశీలన – రైతుల‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి జూప‌ల్లి పాన్ గ‌ల్: భారీ వర్షాల కారణంగా కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో నీట మునిగిన పంట పొలాలను, గండిప‌డిన కాల్వ‌లు, కొట్టుకుపోయిన రోడ్లను ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. పాన్ గ‌ల్ మండ‌లం […]

Read More

ఇదేం ద్వంద్వ వైఖరి రాహుల్ గాంధీ గారు?

– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాలు చేస్తున్న “బుల్డోజర్ పాలిటిక్స్” ప్రజల జీవితాలపై దాడి అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను. ఇదే సందర్భంలో సుప్రీం వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ఓ వైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు. అదే తెలంగాణలో తమ పార్టీ పాలనలో బుల్డోజర్ తో జరుగుతున్న విధ్వంసం పై మాత్రం […]

Read More

మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు చేయాలని పీఎంవో ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.3 లక్షల పరిహారం ఇస్తుందన్నారు. జాతీయ విపత్తుగా ఎక్కడా ప్రకటించడం లేదని, అవసరమైతే ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు.  

Read More

లక్షకోట్లు తిన్న జగన్ జనం కోసం వందకోట్లివ్వలేరా?

– బుడమేరుకు గేట్లు నువ్వు-మీ తండ్రి కట్టారా జగన్? – మహిళా మంత్రికి ఉన్న చిత్తశుద్ధి కూడా లేదా? – హోంమంత్రి అనిత పాటి శ్రద్ధ కూడా లేని జగన్ – ఈ విజిటింగ్ ప్రొఫెసర్ మాకెందుకు? -వరదలోనూ బురద రాజకీయమేనా? – టీడీపీ మహిళా నేత అన్నాబత్తుని జయలక్ష్మి ఫైర్ గుంటూరు: తండ్రి అధికారం అడ్డుపెట్టుకోవడంతోపాటు, ఐదేళ్లు సీఎంగా ఉండి అడ్డగోలుగా సంపాదించిన లక్షకోట్ల ఆస్తిపరుడు జగన్ వరద […]

Read More

సుర‌క్షిత ప్రాంతాల‌కు 154 మంది గ‌ర్భిణుల త‌ర‌లింపు

పున‌రావాస కేంద్రాల‌కు అనుబంధంగా 14 వైద్య శిబిరాలు అద‌నంగా 20 సంచార వైద్య శిబిరాలు వైద్య శిబిరాల ద్వారా 17538 మంది రోగుల‌కు సేవ‌లు 108 అంబులెన్స్ లు 25 అందుబాటులో ఉంచాం ప్రభుత్వాసుపత్రుల్లో అదనంగా 100 పడకలు 75 వేల అత్యవసర మందుల కిట్లు -వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు అమ‌రావ‌తి: తదుపరి 10 రోజుల్లో ప్రసవించే 154 మంది గర్భిణిల‌ను వైద్య ఆరోగ్య […]

Read More

21 మందిని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు!

– సహాయక చర్యల్లో పాల్గొనండి – పార్టీ శ్రేణులకు మంత్రి లోకేష్‌ పిలుపు విజయవాడ, మహానాడు: కొటికలపూడిలో కృష్ణానది వరదలో చిక్కుకున్న 21మందిని ఎఎల్ హెచ్ 717 హెలీకాప్టర్ ద్వారా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించి, సురక్షిత ప్రాంతానికి తరలించాయి. విజయవాడ డివిజన్ లో 42 పునరావాస కేంద్రాల్లో వరద బాధిత ప్రజలకు ఆశ్రయం, ఆహారం, మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. కాగా, సహాయక చర్యలను మంత్రి […]

Read More

గేట్ల నిపుణులు కన్నయ్యనాయుడుకు రైతు సంఘాల ఘన స్వాగతం

విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ కి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 11 లక్షల ఫ్లడ్ రావటం దానిమీద ప్రకాశం బ్యారేజీ శాండ్ బోట్లు కొట్టుకు వచ్చి 69వ గేటు డ్యామేజ్ అవ్వడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇటీవల ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన గేట్ల నిపుణులు, ఎన్.కన్నయ్య నాయుడు రాత్రి ఇండిగో విమానంలో విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. వారికి రాష్ట్ర సాగునీటి వినియోగదారు సంఘాల […]

Read More

జగన్ రెడ్డికి అసలు సిగ్గు ఉందా?

– కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి తప్పుడు ప్రచారమా? – తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపాటు మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డి సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారని.. కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం చేయాల్సింది పోయి వారిని భయపెడుతున్నారని.. తోకపత్రిక సాక్షి, బ్లూమీడియాలలో విషప్రచారం చేయిస్తూ.. తప్పుడు రాతలు రాయిస్తున్నారని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఆకాశంకు చిల్లుపడిందన్నట్లుగా క్లౌడ్ బరెస్ట్ అయ్యి కుంభవృష్టితో వరద […]

Read More