గన్నవరం : విజయవాడ పట్నం తో పాటు గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులు దగ్గర్నుంచి గమనించిన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రంగంలో దిగి క్షణం తీరిక లేకుండా వరద సహాయక చర్యల్లో బిజీగా ఉన్నారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన నియోజకవర్గం లోని గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించి వరద బాధితులకు అండగా ఉంటామని […]
Read Moreఏపీలో అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ
స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విజయవాడ: ఏడాది నుంచి అర్హత ఉండి పెన్షన్ అందని ప్రతీ ఒక్క లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ నుంచి కొత్త వారికి పెన్షన్ అందిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అర్హులు కొత్తగా పెన్షన్ ఎవరైనా పొందాలనుకునేవారు ఈ నెల లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వచ్చే వారం నుంచి సచివాలయాల్లో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు […]
Read Moreవరదకు ఎదురీది..
• వరద ప్రాంతాల్లో మంత్రి సవిత పర్యటన • బోటులో వెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చిన మంత్రి • నడుం లోతు నీటిలో బాధితులకు పరామర్శ • అన్ని విధాలా ఆదుకుంటామంటూ భరోసా • చంద్రబాబు స్ఫూర్తితో బాధితులకు అండగా ఉందామంటూ వైద్య సిబ్బందికి, అంగన్వాడీలకు మంత్రి సవిత సూచన అమరావతి : ఊళ్లకు ఊళ్లు మింగేసిన కృష్ణమ్మ ఉగ్రరూపంతో ఉప్పొంగుతోంది. గజ ఈతగాళ్ల సైతం కడలిలా ఎగిసి పడుతున్న […]
Read Moreసమన్వయంతో భారీ నష్ట నివారణ
ఏలూరు, సెప్టెంబర్, 2 : మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమన్వయంతో తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలతో జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా నివారించగలిగాం. వర్షాలు ప్రారంభమై, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి భారీ వర్షాల […]
Read Moreఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వన మహోత్సవంలో పాల్గొన్న జనసేన,టీడీపీ నాయకులు 4,000 మందికి అన్న సమారాధన విశాఖపట్నం : సెప్టెంబర్ 2, మద్దిలపాలెం కళాభారతి జంక్షన్లో సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవన్ అభిమానులు జనసేన జెండా ఎగురవేసి జై జనసేన అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ […]
Read Moreలుథియానా నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
గన్నవరం, మహానాడు: లుథియానా నుండి ఆర్మీ విమానంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. సుమారు 100 మంది ఉన్నారు. ఆర్మీ హెలికాప్టర్, బోట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళతాయి.
Read More6 హెలికాప్టర్లతో సహాయక చర్యలు
విజయవాడ, మహానాడు: ఆరు హెలికాప్టర్ల ద్వారా పులిహోర, బిస్కెట్లు, మందులు, వాటర్ బాటిళ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ను ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలు వరద బాధితులకు పంపిణీ చేస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ వరద సహాయ చర్యలపై నిరంతర సమీక్షిస్తున్నారు. వరదముంపునకు గురైన సింగ్ నగర్, జక్కంపూడి, కండ్రిగ, అజిత్ సింగ్ నగర్, డాబా కోట్ల సెంటర్, లూనా సెంటర్ ప్రాంతాల్లోని అపార్ట్ మెంట్లలో నివసిస్తున్న […]
Read Moreఅక్షయపాత్ర సరికొత్త రికార్డు
– ఒకేరోజు 3 లక్షల మందికి భోజనం విజయవాడ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో అక్షయ పాత్ర సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకేరోజు 3 లక్షల మందికి ఆహారం తయారు చేసి ఈ ఘనత సాధించింది. విజయవాడ వాసుల్ని ఆదుకునే క్రమంలో వారికి ఆహారం తయారు చేసి పంపాలని అక్షయపాత్ర సంస్థను సీఎం చంద్రబాబు కోరారు. దీంతో 3 లక్షల భోజనం ప్యాకెట్లు తయారు చేసి పంపించింది. అక్షయపాత్ర సర్వీసులో […]
Read Moreఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా!
– నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రికి ఆదేశం ఏలూరు, మహానాడు: ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిపై రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని టెలిఫోన్ ద్వారా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగాన్ని అపప్రమత్తం చేసి ఎటువంటి నష్టం సంభవించకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రికి మంత్రి వివరించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి మంత్రి పార్థసారధి […]
Read Moreవరద ముప్పు లేకుండా పటిష్ఠ డ్రైనేజీలు
– ఎమ్మెల్యే కొలికపూడి తిరువూరు, మహానాడు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని చింతలకాలనీలోని ముప్పు ప్రాంతాలను, మధిర రోడ్డులో డ్రైనేజీలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు. చింతలకాలనీలో యుద్ధప్రాతిపదికన జెసీబీ సహాయంతో నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయించారు. లోతట్టు ప్రాంతాల కాలనీల్లోని కొన్ని కుటుంబాలను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి తరలించినట్టు తెలిపారు. డ్రైనేజీల్లో పూడికలను ఎమ్మెల్యే స్వయంగా పార పట్టుకొని తీవారు. ఈ సందర్భంగా ఆయన […]
Read More