లాంచ్ ప్రయాణం ప్రారంభం

సాగర్, మహానాడు: నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని పర్యాటక శాఖ ప్రారంభించింది. 120 కిలో మీటర్లు, 6 గంటల ప్రయాణంలో, నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల అటవీ అందాల మధ్య ఈ అద్భుత ప్రయాణం సాగుతుంది. తెలంగాణ ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ బోటు ప్రయాణాన్ని కార్తీక మాసం తొలిరోజు శనివారం పర్యాటక శాఖ ప్రారంభించింది. ప్రస్తుత వర్షాకాల సీజన్లో విస్తృతస్థాయిలో వర్షాలు […]

Read More

ముగిసిన లోకేష్‌ అమెరికా పర్యటన

– ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా సాగిన మంత్రి టూర్‌ – ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శంషాబాద్, మహానాడు: ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికా పర్యటన విజయవంతంగా సాగిందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. వారం రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని హైదారాబాద్ వచ్చిన మంత్రి లోకేష్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పులగుచ్చంతో స్వాగతం పలికారు. […]

Read More

రుషికొండ ఖర్చు రూ. 500 కోట్లు రోజారెడ్డి నుంచి రికవరీ చేయండి

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్ అమరావతి, మహానాడు: రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్లు ఐదేళ్ళ వైసీపీ పాలనలో జనం సొమ్ము జగన్ పాలైందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. భారతీ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ జల్సాల కోసం, నీరో చక్రవర్తిలా […]

Read More

ఆలయాలపై దాడులకు తెగబడ్డ ఉన్మాదులను కఠినంగా శిక్షించాలి

– ‘హైందవ శంఖారావం’ సన్నాహక సమావేశంలో వక్తలు డిమాండ్‌ గుంటూరు, మహానాడు: విజయవాడలో జనవరి అయిదోతేదీన హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. దీనికి సంబంధించి సన్నాహక సమావేశం ఆదివారం గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో జరిగింది. సమావేశంలో వక్తలు మాట్లాడుతూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించే లోగా దేవాలయాల నిర్వహణలో చేయాల్సిన సంస్కరణల గురించిన డిమాండ్ కై జనవరి 5, 2025 తేదీన విజయవాడలో […]

Read More

కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేసు నమోదు

కేరళ: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ తో పాటు, త్రిస్సూర్ పురం సంబరాలకు హాజరయ్యేందుకు వెళుతూ అంబులెన్స్ ను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై కేంద్ర సహాయమంత్రి, సురేశ్ గోపీపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ కమ్యూనిస్టు నేత ఫిర్యాదు మేరకు సురేశ్ గోపీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 279, 34 సెక్షన్లు, మోటారు వాహనాల చట్టం కింద 179, 184, 188, […]

Read More

ఎంపీ పురందేశ్వరి ఆస్ట్రేలియా పయనం

రాజమహేంద్రవరం, మహానాడు: కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌ , రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే 67 వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్(సీపీసీ)లో 50కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతుండగా, భారత నుండి ఎంపీ పురందేశ్వరి పాల్గొంటున్నారు. ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే వివిధ సమస్యలపై సీపీసీలో చర్చించడంతో […]

Read More

మాయల పకీర్ ప్రాణం పక్షిలో.. జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో..

– అధికారం కోసం ఉత్తరాది, దక్షిణాది అని బీజేపీ ప్రచారం చేస్తోంది – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అమ‌రావ‌తి : ‘‘ మాయల పకీర్ ప్రాణం పక్షిలో ఉన్నట్టు మాజీ సీఎం జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో ఉంది. జగన్ 11 ఏళ్ల నుంచి బెయిల్ పై బయట ఉన్నారు. కోర్టుకు కూడా వెళ్లడం లేద ’’ ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ […]

Read More

ఆంధ్ర ఎస్కోబా జగన్

– ఋషికొండ పై ప్రజా కోర్టులో చర్చ జరగాలి – ప్రజాస్వామ్య వాదులంతా ముక్త కంఠంతో ఖండించాలి – ఋషికొండ పై భవనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి – ఋషికొండ పై మీడియా తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం: ఋషికొండ పై ప్రజా ధనం తో తన స్వార్ధం కోసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన విలాసవంతమైన భవనాలపై ప్రజా కోర్టులో చర్చ జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా […]

Read More

ఏపీలో పరిశ్రమలకు ఎకోసిస్టమ్ రెడీ!

– భారీగా యువతకు ఉద్యోగాలిచ్చే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు – నైపుణ్య శిక్షణ ద్వారా అవసరమైన మ్యాన్ పవర్ తయారీ – న్యూయార్క్ పెట్టుబడిదారుల సమావేశంలో లోకేష్ – ప్రముఖ పారిశ్రామికవేత్తను కలవడానికి కాలి నడకన వెళ్ళిన మంత్రి న్యూయార్క్: ఆంధ్రప్రదేశ్ లో విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటుచేసిందని, యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు […]

Read More

మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి

ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులని అరెస్ట్ చేయడం పోలీసుల పనితీరుకు నిదర్శనం :హోంమంత్రి బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పేట ఎస్టీ కాలనీలో మూడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడడం హేయమన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడ్ని కొన్ని గంటల […]

Read More