– బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ విజయవాడ, మహానాడు: వక్ఫ్ చట్టం వల్ల అన్యాయం జరుగుతుందని, ఈ బిల్లు ని మద్దతు ఇవ్వకండి అంటూ కేవలం ఎన్డీయే వ్యతిరేక శక్తులే గగ్గోలు పెడుతున్నాయని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు పేద బలహీన ముస్లిమ్స్ కు […]
Read Moreటమోటా రైతులకు సబ్సిడీలు ఇవ్వండి
పందిరి పద్దతిలో సాగే టమోటా రైతులకు ప్రధాన పరిష్కారం రేషన్ షాపుల్లో బఫర్ ని జీరో చేయండి.. పరిటాల సునీత జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కి ఎమ్మెల్యే సునీత వినతి జిల్లా ఎస్సీతో భేటి.. లా అండ్ ఆర్డర్ కి సహకరిస్తామన్న సునీత అనంతపురం: టమోటా రైతులను ఆదుకోవాలంటే.. పందిరి పద్ధతిలో సాగుచేయడమే ప్రధాన పరిష్కారమని… ఇందు కోసం ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఇవ్వాలని మాజీ మంత్రి, రాప్తాడు […]
Read Moreరివర్స్ టెండర్ విధానం రద్దు
సాగునీటి రైతు సంఘాల ఎన్నికలు పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణ ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో రద్దు పట్టాదారు పాసుపుస్తకాలపై కొత్తగా రాజముద్ర రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్ణయాలు తొలి ఈ-కేబినెట్ సమావేశం అమరావతి: రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి ఈ-కేబినెట్ జరిగింది. ఈ సందర్భంగా […]
Read Moreజగన్ సర్కారు భోజనం బిల్లులు చెల్లించలేదు!
– ‘వారధి’కి బాధిత మహిళల ఫిర్యాదు – ఈ వ్యవహారాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా.. – బీజేపీ ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణు కుమార్ రాజు హామీ విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వం హయాంలో 2019 నుండి 2023 సంవత్సరం వరకు అరకు పార్లమెంట్ పరిధిలో యువజన శిక్షణ కేంద్రాల్లో పెట్టిన భోజనాల బిల్లులు రూ. 72 లక్షలు చెల్లించలేదని పి.జయ, ఝాన్సీ, సరస్వతి ఫిర్యాదు చేశారు. వీరితో ఎమ్మెల్యే విష్ణు […]
Read Moreరాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేదు. ఇక ప్రజలకా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి మెరుగు నాగార్జున తాడేపల్లి: రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని, ఇక ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నారా వారి రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతోందన్న ఆయన, సీఎం చంద్రబాబు దారుణంగా ఆటవిక పాలన చేస్తున్నారని ఆక్షేపించారు. రాజకీయ కక్షతో పరిపాలన సాగుతోందని, యథేచ్ఛగా దాడులు, హత్యలు, ఆస్తుల విధ్వంసం జరుగుతున్నా.. […]
Read Moreమాస్కోలోని ‘ఫెస్టివల్ ఆఫ్ ఫ్యూచర్ పోర్టల్’ లో ప్రసంగించేందుకు కేటీఆర్ కు ఆహ్వానం
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. రష్యాలోని మాస్కో లో Skolkovo.StartUp సంస్థ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొన్ని ప్రసంగించాలంటూ ఆయన ఆహ్వానం అందింది. ‘ఫ్యూచరిస్టిక్’ అనే అంశంపై భవిష్యత్ లో ఉండే అవకాశాలు, వాటిని వినియోగించుకునే విధానాలపై 30 నిమిషాల పాటు మాట్లాడాలంటూ కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించటం విశేషం. రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలో 2024 సెప్టెంబర్ […]
Read Moreమహిళా మోర్చా రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేయాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ, మహానాడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యత్వ నమోదులో మహిళా మోర్చా కీలక పాత్ర పోషించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. పార్టీ మహిళా మొర్చా ఆంధ్రప్రదేశ్ సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్ బుధవారం విజయవాడ స్టేట్ […]
Read Moreబానిసత్వం పోయింది..స్వాతంత్రం వచ్చింది
-సెబ్ విభాగం రద్దు హర్షణీయం -ఎక్సైజ్ శాఖ పునరుద్ధరణ సాహసోపేత నిర్ణయం -ప్రభుత్వ ఆదాయం పెంచుతాం… -గంజాయి కట్టడికి శ్రమిస్తాం -ముఖ్యమంత్రికి, మంత్రివర్గానికి ధన్యవాదాలు -ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు విజయవాడ : గత ప్రభుత్వ స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను, రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టి ఏర్పాటుచేసిన సెబ్ విభాగం రద్దు, ఎక్సైజ్ శాఖ పునర్ధరణ చేస్తూ కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో […]
Read Moreజహీరాబాద్కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ
* – రూ.2,361 కోట్లతో ఏర్పాటుచేయనున్న కేంద్ర ప్రభుత్వం * – హైదరాబాద్-నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఈ ప్రాజెక్టు * – దీంతో లక్షా 74వేల మందికి ఉపాధి కల్పన * – దేశవ్యాప్తంగా రూ.28,602 కోట్లతో 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు CCEA ఆమోదం. * – హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి * – ప్రధానమంత్రి మోదీ, పరిశ్రమల […]
Read Moreఅబద్ధాల పునాదులపై జగన్ రాజకీయం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం జగన్ కు మంత్రి బహిరంగ లేఖ అమరావతి: ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వెలువరించిన తీర్పు తరువాత కూడా గుణపాఠం నేర్చుకోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అబద్ధాల పునాదులపై ప్రజా వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన జగన్మోహన్ రెడ్డికి బుధవారం బహిరంగ […]
Read More