అమరావతి: కొత్త కొత్తగా నొక్కుతూ.. తీక్షణంగా తమ ముందే చూసుకొంటూ.. వింటూ మంత్రులంతా వినూత్న అనుభవాన్ని ఆస్వాదించారు. తొలి ఈ-కేబినెట్ మీటింగ్ ఆంధ్రాలో. పవన్ మాత్రం కన్నార్పకుండా చంద్రబాబును చూసి నేర్చుకొంటున్న బెస్ట్ స్టూడెంట్ లెక్కన కనిపిస్తున్నాడు. పేపర్ లెస్స్ క్యాబినెట్. అందరికీ చేరి వందల పేజీలు ప్రింట్ చేసే అవసరం లేదు. అలా నొక్కుకొంటూ వెళ్లడమే. దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ-కేబినెట్ ద్వారా సమావేశం అవుతున్నారు. మన […]
Read Moreమంజూరైన గృహాలను నిర్మించకుంటే రద్దయ్యే అవకాశం
* రానున్న జూన్ నాటికీ మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి. * గృహానిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయండి. * కాలనీలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం * ఎన్టీఆర్ జిల్లా జిల్లా కలెక్టర్ డా.జి. సృజన. జి కొండూరు , ఆగస్టు 28 : పేదవానికి సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం ద్వారా పక్కా గృహాలను మంజూరు చేయడం […]
Read Moreమార్చి నాటికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
– కుదప వద్ద శరవేగంగా జరుగుతున్న కృష్ణా జలాల ప్రాజెక్టు పనులు – ఎ.కొండూరుతో పాటు మరో మూడు మండలాలలో నీటి శాంపిళ్లను పరీక్షిస్తాం – అవసరమైన అన్ని ఆవాసాలకూ సురక్షిత కృష్ణా జలాలను సరఫరా చేస్తాం – వ్యాధి ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం – వ్యాధి బారిన పడిన వారికి పూర్తి వైద్య సహాయం అందిస్తాం – ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన […]
Read Moreసంస్కారహీనుడికి టీటీడీ పాలకమండలి బోర్డులో పదవా? సిగ్గు సిగ్గు!
(సువేరా) జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) వాళ్లకు ఆంధ్రులంటే కనీసం మనుషులుగా కనబడడంలేదా? అనే సందేహం వస్తోంది. ఆ ఆరెస్సెస్ చూపించిన బాటలోనే బీజేపీ నడుస్తుంది అనేది జగమెరిగిన సత్యం కదా! ఎవరైనా ఒక యజమాని గనక తన ఇంట్లో గజ్జికుక్కనో, పిచ్చికుక్కనో పెంచుకుంటే బయటవాళ్లకు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు, కానీ ఆ యజమాని ఆ పిచ్చికుక్కను.. గజ్జికుక్కను ఊళ్ళోవాళ్ళు అందరూ […]
Read Moreట్రిపుల్ ఐటి విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలి
సంఘటన పై విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ఆదేశం అమరావతి: నూజివీడు ట్రిపుల్ ఐటి లో చదువుతున్న విద్యార్ధులు అనారోగ్యం పాలు అవుతుండడం పై రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి స్పందించారు. ట్రిపుల్ ఐటి కళాశాల అధికారులతో మాట్లాడి అనారోగ్యానికి గల కారాణాల ఫై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంస్థ లో చదువుతున్న […]
Read More‘పోలవరం’ హామీ మరువలేనిది
– ప్రధాని, కేంద్ర మంత్రులకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కృతజ్ఞతలు విజయవాడ, మహానాడు: జాతీయ ప్రాజెక్టు, ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా, అవసరమైన నిధులను సమకూర్చి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకు మేలు […]
Read Moreకవిత బెయిల్పై కాంగ్రెస్, బీజేపీలది అనైతిక వాదన
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: కవిత బెయిల్పై కాంగ్రెస్, బీజేపీలది అనైతిక వాదన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కవిత బెయిల్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల స్పందనపై నిరంజన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో స్పందించారు. వీళ్ళ రాజకీయం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద బురద జల్లుతున్నారు.. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో కవిత మీద […]
Read Moreశాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు జడ్జీల ప్రమాణం
* ఇద్దరు శాశ్వత న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం * జడ్జిలతో ప్రమాణ స్వీకారం చేయించిన సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ అమరావతి: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెణుతురుమల్లి గోపాల కృష్ణా రావు ప్రమాణ స్వీకారం చేశారు. హై కోర్టు ప్రాంగణంలోని ఫస్ట్ కోర్టు హాల్ లో బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఇరువురితో దైవసాక్షిగా ప్రమాణం చేయించారు. […]
Read Moreబ్రిటిష్ బృందం, మంత్రి నారాయణ భేటీ
అమరావతి, మహానాడు: సచివాలయంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఒవెన్, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. బ్రిటిష్ బృందం సీఎం చంద్రబాబుతో భేటీకి ముందు మంత్రిని బుధవారం కలిసింది. రాష్ట్రంలో పట్టణాలు, నగరాలను ఎలా అభివృద్ధి చేయాలనుకుంటుందనే విషయాన్ని బ్రిటిష్ బృందానికి మంత్రి నారాయణ వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణంపై బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ కు మంత్రి పూసగుచ్చినట్టు వివరించారు.
Read Moreమోడీ సీఎస్ లతో ప్రధాని వీడియో సమావేశం
అమరావతి,28 ఆగస్టు: తాగునీరు,జల్ జీవన్ మిషన్,పారిశుధ్యం,జాతీయ రహదార్లు,గ్యాస్ పైపులైన్ల నిర్మాణం,రైల్వే ప్రాజెక్టులు,అమృత్-2.0 వంటి ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పధకం కింద ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు నిర్ధేశించిన పధకాలు, ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు.అదే విధంగా […]
Read More