బండి సంజయ్ కి అసలు తెలివి ఉందా? బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు – మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ,బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత సంస్కృతి పరంగా కీలక పాత్ర పోషించారు. బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా కవిత తీసుకువెళ్లారు. […]
Read Moreసుప్రీంకోర్టు కేంద్రం చేతిలో ఉన్నట్లు మాట్లాడటం సరికాదు
లాయర్ అనేది వృత్తికి సంబంధించినది కవిత ఎప్పటికీ జైల్లో ఉండాలని కాంగ్రెస్,బీజేపీ పార్టీలు భావిస్తున్నాయా? – మాజీ మంత్రి,ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. ప్రజలకు ఢిల్లీ లిక్కర్ కేసుపై స్పష్టత వచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపిత కేసు. అప్రూవర్స్ అంటే ఒకరు ఇద్దరు ఉంటారు. కానీ ఢిల్లీ లిక్కర్ కేసులో 11 మంది అప్రూవర్లుగా […]
Read Moreకీచక టీచర్పై పోక్సో కేసు
కంకిపాడు : విద్యాబుద్ధులు నేర్పించవలసిన గురువు వికృత చేష్టలతో పాఠశాలకు వచ్చిన చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్ పై ఫోక్సు చట్టం కింద కేసు నమోదు చేశారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ సంఘటన పాఠశాలల్లోని చిన్నారుల భద్రతపై అనుమానాలు లేవనెత్తుతుంది. ఈడుపుగల్లు గాంధీ నగర్ లో గల ఎంపీపీ మోడల్ పాఠశాల లో మండవ వెంకట శ్రీనివాస్ అనే 60 సంవత్సరాల […]
Read Moreచీకటి ఒప్పందాలు రేవంత్ రెడ్డికే బాగా తెలుసు
మాకు ఉద్యమాలు మాత్రమే తెలుసు తుది తీర్పులో కూడా కవిత కడిగిన ముత్యంలా వస్తుంది కేంద్ర మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పై కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం నిజామాబాద్ ఆడపడుచు జైలు విముక్తురాలై వస్తుంటే.. అంత కక్ష ఎందుకు మహేష్ గౌడ్? కవిత బెయిల్ గురించి ఐదు నిమిషాల్లో స్పందించిన బండి సంజయ్ కు కర్ణాటక వాల్మీకి స్కాం కనబడట్లేదా? బండి సంజయ్,మహేష్ […]
Read Moreపెద్దిరెడ్డిని ఏమీ చేయలేరా?
* కూటమి ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా? * అరాచక పెదిరెడ్డిపై ఇప్పటికే చర్యలు తీసుకోలేదు * సర్కారు తీరుపై బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ మండిపాటు విజయవాడ: “మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేస్తే ఇప్పటికీ విచారణ పేరుతో సాగదీస్తున్నారు.. భూములు కబ్జా చేసి, అరాచకాలు చేసిన పెద్దిరెడ్డి పై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు.” అంటూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే […]
Read Moreప్రజలను చైతన్యవంతులు చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
– దర్శి టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మార్కాపురం, మహానాడు: సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సోమవారం మార్కాపురం టౌన్ లో జరిగిన ప్రకాశం జిల్లా ఏపీయూడబ్ల్యూజే సమావేశం జరిగింది. లక్ష్మీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు… విలేకర్లకు జీతాలు ఉండవని.. వారి అభిరుచి మేరకు జర్నలిస్టులు […]
Read Moreఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరం
గన్నవరం జడ్పీ హై స్కూల్ ప్లే గ్రౌండ్ నందు ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం ప్రారంభించిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం: శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి , గన్నవరం నియోజకవర్గం యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మంగళవారం గన్నవరం జడ్పీ హైస్కూల్ ప్లే గ్రౌండ్ నందు రూ.7 లక్షల ఎంపీ […]
Read Moreసబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి
విజయవాడ, మహానాడు: కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రిటీష్ కాలపు రాచరికపు పోకడలకు స్వస్తి పలకనున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ, స్టాంపులు, రిజిస్టషన్ల శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా ప్రతిపాదనలు సిద్దం చేశారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల […]
Read Moreహోం మంత్రి అనితను కలిసిన సుగాలి ప్రీతి తల్లి
అమరావతి, మహానాడు: రాష్ట్ర హోం మంత్రి అనితను సుగాలి ప్రీతి తల్లి మంగళవారం కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. తమకు న్యాయం కోసం ఏడేళ్లుగా తిరుగుతున్నామని, సుగాలి ప్రీతి కేసును సీబీఐకి ఇస్తున్నట్టు గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని, సీబీఐ విచారణ ప్రారంభం కాకపోవడంతో ఢిల్లీ వెళ్లామని చెప్పారు. ఆ జీవో టిష్యూ పేపర్ తో సమానమని అధికారులు చెప్పారన్న ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఫేక్ […]
Read Moreఎన్డీయే పాలనలో ప్రజల గొంతుకకు స్వేచ్ఛ
– కొమ్మాలపాటి పల్నాడు, మహానాడు: గ్రామసభల్లో ప్రజానీకం గళమెత్తుతోందని, అయిదేళ్ళుగా మూగబోయిన ప్రజల గొంతుకకు ఎన్డీయే ప్రభుత్వంలో స్వేచ్ఛ లభించదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఏమి కావాలన్నా రాజకీయ నాయకులను అడగలేక ఇబ్బంది పడ్డ మహిళలు.. తమ గ్రామాల అభివృద్ధి కోసం […]
Read More