– ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట, మహానాడు: కాలువల్లో మురుగు పేరుకుపోకుండా, చెత్త ఎక్కడికక్కడే ఉండిపోకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది తమ విధులను అంకితభావంతో నిర్వర్తించాలని, తద్వారా పట్టణంలో పరిశుభ్రతకు పెద్దపీట వేద్దామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం నరసరావుపేట పట్టణంలోని 6, 7 వార్డులోని కాలువల్లో పేరుకున్న చెత్తను పరిశీలించారు. అధికారులను వెంట బెట్టుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టణంలో మొత్తాన్ని […]
Read Moreఅనంత బాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి
– మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గుంటూరు, మహానాడు: వైసీపీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ అనంత బాబు, మాజీ ఎంపీతో కలిసి దళితులను ఎలా చంపాలి, మహిళలను ఎలా వేధించాలి అని శిక్షణ ఇప్పిస్తారని, ఇప్పటికే అనంత బాబు సమాజంలో అప్రతిష్ఠ పాలయ్యారని తక్షణం ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు […]
Read Moreసముద్రుడు వెనక్కి…
– బయటపడ్డ రాళ్ళు – పర్యాటకుల సందడి విశాఖపట్నం, మహానాడు: సాగర తీరంలో ఎగిసిపడే అలలను చూస్తే పెద్దవాళ్ళు కూడా పిల్లలైపోతారు. సరదాగా నీళ్ళల్లో ఆడుతూ సేదతీరుతారు. అదే అలలు కాస్త వెనక్కి వెళితే.. రోజూ నీళ్ళలో మునిగి ఉండే తీరం ఇంకాస్త బయటపడితే..? అరుదుగా జరిగే ఇలాంటి సంఘటనే వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చోటుచేసుకుంది. సముద్రం దాదాపుగా నాలుగు వందల మీటర్ల వెనక్కి వెళ్లింది. దీంతో […]
Read Moreరక్తదానంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడొచ్చు
– ఎమ్మెల్యే నసీర్ గుంటూరు, మహానాడు: రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడొచ్చని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అన్నారు. ఆదివారం లాలాపేట్ లోని గర్ల్స్ హైస్కూల్లో డాక్టర్ బి.రవి కుమార్ స్ఫూర్తితో బాలాజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, రక్తాన్ని కృత్రిమంగా తయారు […]
Read Moreసర్పంచ్ల డిమాండ్లను నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు
– పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు జేంద్రప్రసాద్ తిరుపతి, మహానాడు: రాష్ట్రంలోని సర్పంచ్ల డిమాండ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు వై.వి.బి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్లో పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేత హోదాలో 2004 జనవరి […]
Read Moreపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
– ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, మహానాడు: అత్యవసర సమయంలో అప్పులు చేసి వైద్యం చేయించుకున్న వారికి, ఆరోగ్యశ్రీలో వర్తించని వైద్యానికి సీఎం సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నట్టు, అటువంటి సీఎం సహాయ నిధిని గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని శాసనసభ్యుడుగా గద్దె రామమోహన్ అన్నారు. ఆదివారం ఉదయం అశోక్ నగర్ లోని తెదేపా కార్యాలయంలో 2వ డివిజన్ బ్రహ్మానంద రెడ్డి నగర్ కు చెందిన దుక్క లక్ష్మణరావుకు […]
Read Moreరీసైకిల్డ్ నంబర్ ఉంటే స్పామ్ కాల్స్ !
న్యూఢిల్లీ: కొత్త సిమ్ కార్డు తీసుకున్నప్పటికీ, రీసైకిల్డ్ నంబర్ మీకు వస్తే స్పామ్ కాల్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త సిమ్ కార్డు తీసుకున్నా కొన్నిసార్లు స్పామ్ కాల్స్ ఇబ్బంది పెడుతుంటాయి. దానికి గల కారణం.. టెలికాం సంస్థలు రీసైకిల్డ్ నంబర్లు ఇవ్వడమే. అలా మీకు రీసైకిల్డ్ నంబర్ వస్తే మాత్రం స్పామ్ కాల్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు వారు. గతంలో వేరొకరు ఉపయోగించి ప్రస్తుతం వాడుకలో […]
Read Moreరాత్రి వేళలో మట్టి తరలింపు!
– కడపలో ట్రాక్టర్ లోడు రూ. 2,000 కడప, మహానాడు: సిద్ధవటం మండలం, టక్కోలి ఎర్ర చెరువు నుంచి ప్రతినిత్యం రాత్రి వేళలో జెసిబి యంత్రంతో ట్రాక్టర్ల ద్వారా చెరువు మట్టిని మట్టి మాఫియా విచ్చలవిడిగా జిల్లా కేంద్రం కడపకు తరలిస్తోందని ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ట్రాక్టర్ విలువ 2000 రూపాయలకు విక్రయిస్తూ అక్రమ సంపాదన దందా సాగుతోందని తెలిపారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతి […]
Read Moreకడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్పై వేటు
– వివేకా హత్యకేసు నిందితుడికి సకల వసతులు – జైళ్లశాఖ అదనపు డీఐజీ వర్ర పసాద్ను గుంటూరు డీఐజీగా బదిలీ కడప జిల్లా: వైఎస్సార్సీపీ హయాంలో ఆ పార్టీ నాయకులతో అంటకాగిన కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్పై బదిలీ వేటు పడింది. మాజీ మంత్రి వివేకా హత్యకేసు నిందితుడు శివశంకర్రెడ్డికి జైలులో అన్ని సౌకర్యాలు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు పలు ఫిర్యాదులు రావడంతో సూపరింటెండెంట్ ప్రకాష్ను బదిలీ […]
Read Moreభాగ్యనగర్ కార్యకర్తల ఆత్మీయత కట్టిపడేస్తుంది
– ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ హైదరాబాద్: “భాగ్యనగర్ బీజేపీ కార్యకర్తల ఆత్మీయత మనసును కట్టిపడేస్తుంది.. ఇంతటి ఆత్మీయత, అభిమానం దేశంలో మరెక్కడా ఉండదు”అని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. అధికారంతో సంబంధం లేకుండా సిద్ధాంతానికి ప్రాధాన్యం ఇచ్చే కార్యకర్తలకు తెలంగాణలో కొదువలేదన్నారు. ఎంత తక్కువమంది కార్యకర్తలను కలుద్దామనుకుంటే, అంత ఎక్కువమంది వస్తారని ఆనందం […]
Read More