– సీఎంకు 9 అంశాలతో మాజీ మంత్రి వడ్డే లేఖ! విజయవాడ: సీఎం చంద్రబాబు నాయుడికి తొమ్మిది అంశాలతో కూడిన లేఖను మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరావు రాశారు. ఈ మేరకు ఆయన శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూమి అవసరం లేదు, రియల్ ఎస్టేట్ వాళ్లకి వ్యాపారం చేసుకోవడానికి రాజధాని భూములు […]
Read Moreఅధికారం కోసమే మతతత్వ పార్టీతో కాంగ్రెస్ పొత్తు!
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ విజయవాడ, మహానాడు: అధికారం కోసమే మతతత్వ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ దుమ్మెత్తిపోశారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. జమ్ము కాశ్మీర్ లో కాంగ్రెస్… నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకుంది. 370 ఆర్టికల్ తిరిగి తీసుకొస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అంటుంది. కాంగ్రెస్ […]
Read Moreజగన్ మోహన్ రెడ్డి బంధువునంటూ భూమిని కబ్జాచేశారు
– గ్రీవెన్స్ లో ఓ మహిళ ఫిర్యాదు – భూ కబ్జాలపై పోటెత్తిన అర్జీలు – స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు మంగళగిరి, మహానాడు: కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామానికి చెందిన జొన్నలగడ్డ శివలీల మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఆమె అర్జీని అందిస్తూ.. తాము కొనుగోలు చేసిన భూమిని వైసీపీ నేతలు కబ్జా […]
Read Moreరాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణ పై సమాచారం ఇవ్వండి
– మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకృతి,పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి.రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఎంత పెద్ద వాళ్లు ఉన్న చెరువులు , కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన […]
Read Moreవిద్యార్థులకు ఆర్బీఐ క్విజ్
– రూ. 10 లక్షలు గెలుచుకునే అవకాశం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) స్థాపించి 90 ఏళ్లు పూర్తయింది.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాలేజీ విద్యార్థుల కోసం ‘ఆర్బీఐ 90 క్విజ్’ ను ప్రకటించింది. ఈ పోటీలో విజయం సాధించిన విద్యార్థులు రూ. 10 లక్షల బహుమతి గెలుచుకోవచ్చు.. దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ పోటీ కోసం ఆన్లైన్లో ఆడిషన్స్ నిర్వహిస్తారు. అనంతరం వివిధ దశల్లో రాష్ట్ర చాంపియన్ను ఎంపిక […]
Read Moreఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియను వేగవతం చేయండి
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి జూపల్లి వినతి సెప్టెంబర్ నెలాఖరులోగా టెండర్లు ప్రారంభయ్యేలా చర్యలు తీసుకుంటామన్న గడ్కరీ న్యూ ఢిల్లీ, ఆగస్టు 24: కృష్ణా నదిపై సొమశిల (తెలంగాణ) – సంగమేశ్వర (ఆంధ్ర ప్రదేశ్) మధ్య డబుల్ డెక్కర్ కేబుల్ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రక్రియవేగవంతం అయ్యేలా చూడాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు […]
Read Moreజగన్… శవ రాజకీయాలు వద్దు
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం, మహానాడు: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హితవు పలికారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం అనకాపల్లి వచ్చిన జగన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారన్నారు. రాజకీయపరమైన విమర్శలు చేశారని, కాని ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వహించిందని స్పష్టం చేశారు. కేజీహెచ్ […]
Read Moreఅక్కినేని వాదన అబద్ధం
ఎన్ కన్వెన్షన్పై స్టే లేదు నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతి లేదు అవన్నీ అనధికార నిర్మాణాలే చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశాం ఎఫ్టీఎల్లో కట్టడాలు ఉన్నందుకే కూల్చివేశాం చెరువును పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు – హైడ్రా చీఫ్ రంగనాధ్ హైదరాబాద్: బీఆర్ఎస్-వైసీపీలకు ఇష్టుడైన నటుడు-నిర్మాత-స్టుడియో అధినేత అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్ కూల్చివేత సినీ-రాజకీయ రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కినేనికి చెందిన ఈ కట్టడాలను హైడ్రా నేలమట్టం […]
Read Moreఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి
– మంత్రులకు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి హైదరాబాద్, మహానాడు: ఎస్సీ వర్గీకరణపై భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన అమలుకు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల […]
Read Moreఅనధికార లే ఔట్ల పై ప్రజల్లో అవగాహన కల్పించాలి
– అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల ద్వారా పనులు వేగవంతం – మున్సిపాలిటీల్లో పట్టణాభివృద్ధి సంస్థల భాగస్వామ్యం పెరగాలి – అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల అధికారులతో సమీక్షలో మంత్రి నారాయణ అమరావతి, మహానాడు: అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 19 పట్టణాభివృద్ధి సంస్థల(యూడీఏ) అధికారులతో మంత్రి నారాయణ శుక్రవారం […]
Read More