– సోమశిల జలాశయానికి రోజూ టీఎంసీ కృష్ణా జలాలు – నదుల అనుసంధానమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు – కరువుతో పాటు కరోనా రాలేదనే బాధలో జగనన్న పొదలకూరు, మహానాడు: పొదలకూరులో శ్రీ గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గంగమ్మ తల్లి దయతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి నదులన్నీ జలకళ […]
Read Moreఅంబేద్కర్ స్మృతివనం ఘటన చరిత్రలో చీకటి రోజు
– మాజీ మంత్రి మెరుగు నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్ తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గురువారం ఒక చీకటి రోజని మాజీమంత్రి మెరుగు నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున భారతదేశ భావితరాల దిక్సూచి, భారతరాజ్యంగా నిర్మాత, దేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలన్న తలంపుతో రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయునియొక్క శిలాఫలకాన్ని, విగ్రహాన్ని విధ్వంసం చేయడానికి పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. స్వయంగా ప్రభుత్వమే దాడి ఘటనలో ఇన్వాల్స్ అయి […]
Read Moreకాకాణీ.. నీకు సిగ్గు శరం ఉన్నాయా?
రైతుల కోసం మేము చాలా చేశాం..మీరేం చేశారో చెప్పగలరా? కాకాణికి తెలిసింది ఒక్కటే దోచుకోవడం..అడ్డంగా దొరికిపోతే బూతులు తిట్టడం సోమిరెడ్డికి మేత అని ప్రచారం చేయడానికి సిగ్గుందా/ వైసీపీ హయాంలో పంచభూతాలను దోచేసి ఇప్పుడు దొంగే దొంగ..దొంగ అంటూ కేకలు పెడుతున్నాడు భూ అక్రమాలకు సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చాడు పొదలకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరు: వైసీపీ పాలనలో వ్యవసాయ, […]
Read Moreనా తుపాకీకి లైసెన్స్ ఇవ్వండి!
– ఎస్పీకి దువ్వాడ దరఖాస్తు టెక్కలి, మహానాడు: నా దగ్గర తుపాకీ ఉంది. దానికి లైసెన్స్ ఇవ్వండి… అని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. అసలు లైసెన్స్ లేకుండా గన్ కలిగి ఉండటం… The Arms Act 1959 ప్రకారం నేరం కాదా….? ఇక అసలు విషయంలోకి వెళ్తే… ఎస్పీ మహేందర్ రెడ్డికి ఈనెల ఏడోతేదీన దువ్వాడ దరఖాస్తు చేసుకున్నారు. తనకు కొంత మంది వ్యక్తుల […]
Read Moreమీ బాబాయి హత్య కేసులో ఫోన్ డేటా కాల్ లిస్ట్ సిబిఐ కి కోర్ట్ కి ఇచ్చే ధైర్యం ఉందా?
– మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గొల్లపూడి: జగన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక జగన్ రెడ్డి పెడ బొబ్బలు పెడుతున్నాడు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక తాడేపల్లి కొంపలో కూర్చుని మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష హోదా కావాలని, సీఎం సెక్యూరిటీ కావాలని కోర్టులో కేసులు వేసిన జగన్ రెడ్డి నేడు రేపో […]
Read Moreబంగ్లాదేశ్లో హిందువులకు భద్రత కల్పించాలి
– విశ్వ హిందూ పరిషత్ హైదరాబాద్: పొరుగున ఉన్న బంగ్లాదేశ్ హింస, అరాచకాలతో అట్టుడుకుతోందని విశ్వ హిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి దయనీయంగా మారిందని, బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కాలం వెళ్ళదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి, జాతీయ అధికార ప్రతినిధి శశిధర్, తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రసార […]
Read Moreపథకాలు ఉచితమా? అనుచితమా?
పన్ను కట్టే వారి నుంచి పేదలకు పథకాలు ఖర్చు చేయడం సబబేనా? విదేశాల్లో ఉచితాలు ఎలా ఉన్నాయి? ప్రజలను సోమరిపోతులని చేస్తున్నారా? ఆ డబ్బు పేదలదేనా? ఎవరు నిజమైన లబ్ధి దారులు ? ( వి. ఎల్. ప్రసాద్ ) మీరు తరచుగా పేదలు ఉచిత పథకాలు అనుభవిస్తున్నారు . అందుకే దేశాలు ఇలా అయ్యాయి. రాష్ట్రాలు ఇలా తయారవుతున్నాయి అంటూ వాదిస్తూ ఉంటారు. మేము చెల్లించే పన్నుల సొమ్మంతా […]
Read More‘వారధి’తో వికసిత ఏపీ కోసం ఏపీ బీజేపీ
– ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు: భారతీయ జనతా పార్టీ నుండి ప్రాతినిధ్యం వహించే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి నెల రెండు రోజులు ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి వివిధ రకాల ప్రజా సమస్యల పైన వినతులను స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమమే వారధి అని […]
Read Moreవిద్యార్థుల బ్యాగుల్లో గంజాయి!
– లక్షల్లో డబ్బులు – విజయవాడలోని ఓ స్కూల్స్ లో సంఘటనలు విజయవాడ, మహానాడు: తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా డ్రగ్స్ సరఫరా కలకలం రేపుతోంది. అందులోను ఆంధ్రప్రదేశ్ లో మాదక ద్రవ్యాల వినియోగంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. మరీ ముఖ్యంగా పాఠశాల విద్యార్ధుల బ్యాగ్లలో డ్రగ్స్ తో పాటు లక్షల రూపాయల నగదు పట్టుబడిన ఘటన ఆసక్తికరంగా మారింది. గత వారం విజయవాడలో ప్రముఖ పాఠశాలలో ప్రిన్సిపల్ […]
Read Moreహంతకులే కాదు..హత్య చేయించిన వారినీ వదలొద్దు
– లోకేష్, చంద్రబాబునూ ముద్దాయిలుగా చేర్చాలి – సీతారామాపురంలో పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి సీతారాంపురం: రాష్ట్రంలో రెండు నెలలుగా అరాచక పాలన, రావణకాష్టంలా హింసాకాండ కొనసాగుతోందని.. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు దారుణంగా కొనసాగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెల్లడించారు. హత్య కేసుల్లో హంతకులను మాత్రమే కాకుండా, అది చేయించిన వారినీ ముద్దాయిలుగా చేర్చి, జైలుకు పంపిస్తేనే […]
Read More