ఇండియా కూటమితో పొత్తు కోసమే జగన్ ఢిల్లీలో నిరసన

– మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, మహానాడు :  ఇండియా కూటమితో పొత్తు కోసమే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లినట్లుగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ ఇక అసెంబ్లీకి రావాలని సూచించారు. అసెంబ్లీ వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చారని, ఇక శాసన సభకు వస్తే బాగుంటుందన్నారు. జగన్ ఢిల్లీ […]

Read More

రక్షణరంగ ఉత్పత్తుల తయారీపై ‘వెమ్ టెక్నాలజీస్ రూ.1,000 కోట్ల పెట్టుబడి

– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్: రక్షణరంగ పరికరాల ఉత్పత్తి సంస్థ ‘వెమ్ టెక్నాలజీస్’ మొదటి దశ ప్రాజెక్టులో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. జహీరాబాద్ నిమ్జ్ లో 511 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ సమీకృత ఉత్పాదన కేంద్రం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ట్రయల్ ప్రొడక్షన్ కు సిద్ధమవుతుందని తెలిపారు. మొదటి దశ పూర్తయితే వెయ్యి మందికి […]

Read More

హైదరాబాద్ లో ‘మిత్సుయి కెమికల్స్’ టెక్నికల్ సెంటర్

– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో జనరల్ మేనేజర్ ఫ్యూజి భేటీ జపనీస్ పెట్రో కెమికల్ దిగ్గజం ‘మిత్సుయి కెమికల్స్’ హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబర్చింది. ఆ సంస్థ ప్రతినిధి బృందం గ్లోబల్ డెవలప్ మెంట్ జనరల్ మేనేజర్ ఫ్యూజి ఆధ్వర్యంలో గురువారం నాడు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సచివాలయంలో భేటీ అయింది. పెట్రో కెమికల్స్ తో […]

Read More

గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం

విశాఖపట్నం:  దేశంలోని ప్రముఖ డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా పేరొందిన గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం రికార్డు స్థాయిలో 1200 మందికి పైగా విద్యార్ధులు ఉద్యోగాలు సాధించడంతో పాటు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలలో సహితం ఉన్నత విద్యాభ్యాసానికి ప్రవేశాలు సాధించడంతో ఎఛీవర్స్‌ డే పేరిట గురువారం విజేతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 300 కి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు గీతం ఇంజనీరింగ్‌, సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మశీ, ఆర్కిటెక్చర్, లా […]

Read More

కేసీఆర్ విమర్శలు నవ్వాలో ఏడవాలో అర్ధం కాకుండా ఉన్నాయి

– మాది సకలజనుల సర్కారు – శాసనసభలో బడ్జెట్ సమర్పణ తదుపరి అసెంబ్లీ మీడియా హాల్ -1 లో మీడియాతో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చిట్ చాట్ – చిట్ చాట్ లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సందీప్ సుల్తానియా, కృష్ణ భాస్కర్ హరిత హైదరాబాద్: గత […]

Read More

అసెంబ్లీలో ఉండకుండా ప్రెస్ మీట్ పెడితే ఎలా?

– సామాన్యుల ఫ్రెండ్లీ బడ్జెట్ – శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్: హడావుడి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు అసెంబ్లీలో ఉండకుండా, హడావుడిగా బయటకు వెళ్లి మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ పెడితే ఎలా? కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధుల కోసం నిన్న అసెంబ్లీలో పెట్టిన చర్చకు కేసిఆర్ హడావుడిగా వస్తే బాగుండేది.బడ్జెట్ ప్రసంగం పూర్తిగా వింటే కేసీఆర్ […]

Read More

చేనేత ఎగ్జిబిషన్ కు పకడ్బందీ ఏర్పాట్లు

రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత విజయవాడ : వచ్చే నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే చేనేత ఎగ్జిబిషన్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, సౌకర్యాల కల్పనలో అలక్ష్యం చేయొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. చేనేత ఎగ్జిబిషన్ ఏర్పాటు సందర్భంగా… నగరంలోని మేరీస్ స్టెలా కాలేజీ, ఏ ప్లస్ కన్వన్షన్ […]

Read More

డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు టిడ్కో గృహాలకు మౌళిక‌వ‌స‌తులు పూర్తి

కేంద్రం అనుమ‌తించిన వేలాది ఇళ్ల‌ను గ‌త ప్ర‌భుత్వం నిలిపివేసింది ప్ర‌తి మ‌హిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా ఇళ్ల నిర్మాణం – మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ అమ‌రావ‌తి: రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాల‌తో పాటు మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న వ‌చ్చే డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు పూర్తి చేసేలా అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు మున్సిప‌ల్,ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. టిడ్కో గృహాల‌పై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు పీజీవీఆర్ నాయుడు,వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు,తెనాలి శ్రావ‌ణ్ […]

Read More

రికార్డు స్థాయిలో తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయింపులు

* 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,336 కోట్లు కేటాయింపులు * 2014-15 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే దాదాపు 21 రెట్లు ఎక్కువ * 2009-14 మధ్యన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు కేటాయింపులతో పోలిస్తే 6 రెట్లకు పైగా కేటాయింపులు * ప్రస్తుతం తెలంగాణలో నిర్మాణం జరుపుకుంటున్న రూ. 32,946 కోట్ల విలువైన నూతన రైల్వే ట్రాక్ ల ప్రాజెక్టులు * ఇప్పటికే తెలంగాణలో 100% పూర్తయిన రైల్వే […]

Read More

కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయండి

ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు గుంటూరు, మహానాడు :  కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ అధ్యాపకులు పని చేస్తున్నారన్నారు. వారిని రెగ్యులరైజేషన్ చేయటానికి ప్రక్రియ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ని కలిసి విన్నవించారు. ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు వెంట కాంట్రాక్ట్ అధ్యాపకుల […]

Read More