ప్రజాభవన్ లో “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం” హైదరాబాద్ , మహానాడు: ఉద్యోగ నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. […]
Read Moreహత్యలు చేసే సంస్కృతి జగన్ రెడ్డిదే: మంత్రి అనగాని
అమరావతి, మహానాడు : హత్యలు చేసే సంస్కృతి జగన్ రెడ్డిది, వైకాపా దేనని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గుర్తుచేశారు. శనివారం సీఎం నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యలన్నింటిని కూటమి ప్రభుత్వానికి జగన్ రెడ్డి అంటగడుతున్నారని మండిపడ్డారు. పార్టీ మారనందుకు తమ నేత తోట చంద్రయను హత్య చేసిన సంస్కృతి వైకాపాదని అన్నారు. టీడీపీ ప్రభుత్యం హత్యా రాజకీయాలను అసలు ప్రోత్సహించదని అన్నారు. తోట చంద్ర […]
Read Moreతెలంగాణ సరిహద్దులో మళ్లీ ఎదురు కాల్పులు
మావోయిస్టు మృతి చత్తిస్ ఘడ్, మహానాడు: తెలంగాణ, చత్తిస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టు, పోలీసులకు మధ్య ఈ రోజు ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా తెలిసింది. దీంతో, సరిహద్దు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎదురు కాల్పులకు సంబంధించిన వివరాలు ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ వెల్లడించారు. చత్తిస్ ఘఢ్ తెలంగాణ లోని సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు […]
Read Moreచంద్రబాబు బెయిలు రద్దు పిటిషన్ విచారణ వాయిదా
35 కేసులు విచారించి మిగతా కేసులను వాయిదా వేసిన ధర్మాసనం న్యూఢిల్లీ, మహానాడు: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్ రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో గతేడాది నవంబరులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని రద్దు చేయాలంటూ అప్పటి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అత్యవసర పని ఉందంటూ తన ముందున్న కేసులను జస్టిస్ బేలా […]
Read Moreశ్రీశైలం జలాశయానికి పెరుగుతున్నవరద
శ్రీశైలం, మహానాడు : ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ క్రమంలో జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరిగింది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి 57,171 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 811.50 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 […]
Read Moreఇసుక స్టాక్ పాయింట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి
కొల్లిపర, మహానాడు: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి ఇసుక స్టాక్ పాయింట్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక స్టాక్ పాయింట్ లో ఇసుక రవాణా ఎలా జరుగుతుందని, వినియోగదారులకు అందుతున్న విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉచిత ఇసుక పంపిణీ పై ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే కఠిన […]
Read Moreఆర్డీఓ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
గురజాల, మహానాడు: గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో వస్తున్న భూ సమస్యలు, రెవెన్యూ సంబంధించిన సమస్యలు గురించి వివరాలు సేకరించారు. అదేవిధంగా ఎంతమంది రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు సేకరించారు. అనంతరం రెవిన్యూ డివిజనల్ అధికారికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో […]
Read Moreఎన్నాళ్లీ ఫేక్ బతుకు జగన్ రెడ్డి
హత్యకు రాజకీయ రంగు సిగ్గు చేటు కోడికత్తి, వివేకా మర్డర్ పై చర్చకు సిద్ధమా? – ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: వ్యక్తిగత కక్షలతో జరిగిన గొడవలకు రాజకీయ రంగు పులిమి వీరంగం చేస్తున్న జగన్ రెడ్డికి ఐదేళ్ల పాలనలో జరిగిన హత్యల పై చర్చకు సిద్ధమా అని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు సవాల్ చేశారు.ఎన్నికలకు ముందు కొడికత్తి, వివేకా హత్యల గురించి నానా […]
Read Moreమాట నిలబెట్టుకునే పార్టీ మాది
– రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం – ఆధార్ అప్డేట్ కానందుకే కొందరికి రుణమాఫీ కాలే – మాజీ ఎంపి వి.హన్మంతరావు మెదక్: కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే అలవాటు ఉందని, అందుకే ఇన్ని దశాబ్దాలు ప్రజల గుండెల్లో ఉందని మాజీ ఎంపి వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. రాహుల్-ప్రియాంక సమక్షంలో ఇచ్చిన రైతురుణమాఫీ అమలుచేసి, రైతులరుణం తీర్చుకున్నామన్నారు. ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగోలేకున్నా, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రుణమాఫీ చేశామన్నారు. […]
Read Moreటీడీపీ హయాంలోనే పేదలకు ఇళ్లు
– మంత్రి టీజీ.భరత్ కర్నూలు : గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదని రాష్ట్ర పరిశ్రమ ల శాఖ మంత్రి టీజీ. భరత్ అన్నారు. కర్నూలు లోని టిడ్కో గృహ సముదాయల వద్ద నిర్మించనున్న మహిళామార్టు భవనానికి మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తో కలిసి ప్రారంభించారు. తెలుగు దేశం పార్టి గతంలో అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో […]
Read More