కశ్మీర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్

– ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం, మహానాడు:  త్వరలోనే కశ్మీర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో వైసీపీ భూదందాలపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. విశాఖ భూ ఆక్రమణల్లో సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తులున్నారని ఆరోపించారు. కొత్తగా ఆక్రమణలకు తావులేకుండా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధిపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని ఆయన పేర్కొన్నారు.

Read More

క్రైస్తవులకు అండగా ఉంటా

– ఎమ్మల్యే తంగిరాల సౌమ్య   నందిగామ, మహానాడు:  క్రైస్తవులకు ఏ అవసరం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా అందుబాటులో ఉంటానని ఎమ్మల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ ఆర్.సి.ఎం చర్చి సంఘస్తులు ఎమ్మల్యే తంగిరాల సౌమ్యకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ…  గతంలో తంగిరాల ప్రభాకరరావుతో ఉన్న ఆత్మీయత, అభిమానాలు తనపై సంఘస్తులు చూపుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. క్రైస్తవులకు ఏ అవసరం […]

Read More

టీడీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం!

అమరావతి, మహానాడు:  నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నేతలపై నమోదు చేసిన కేసుల వివరాలు ఇప్పటికీ  ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చినా కొంతమంది స్పందించకపోవడంపై ఆయన అసహనం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… నిర్లక్ష్యం వీడి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రజల, కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను  […]

Read More

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల

15 వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్లు  పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్  మంగళగిరి, మహానాడు:  గ్రామ పంచాయతీల అభివృద్ధికి 15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లను ఆదివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ […]

Read More

మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు  

పలాస, మహానాడు:  వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదైంది. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు మానసిక పరిస్థితిపై సీదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేయడంతో పాటు ఓ వైద్యుడిగా ఆ విషయాన్ని తాను ధృవీకరిస్తున్నాను. చంద్రబాబును ఆస్పత్రికి పంపి మానసిక పరిస్థితి బాగైన తర్వాతే అసెంబ్లీకి అనుమతించాలని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాాగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులకు ఫిర్యాదు […]

Read More

ప్రజాభవన్ లో అంగరంగ వైభవంగా బోనాలు 

ఉత్సవాలకు హాజరైన సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు బోనమెత్తిన మంత్రి సురేఖ, డిప్యూటీ సీఎం సతీమణి, మహిళా ఎమ్మెల్యేలు  సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం  నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు  కళా విన్యాసాల నడుమ కనుల పండుగగా బోనాల ఊరేగింపు హైదరాబాద్, మహానాడు:  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సతీమణి నందిని ప్రజాభవన్ లో ఈరోజు నల్ల పోచమ్మ అమ్మవారికి నిర్వహించిన బోనాల ఉత్సవాలు […]

Read More

ద్రాక్ష–తప్పనిసరిగా తీసుకోవలసిన పండు!

జనవరి లో సమృద్ధిగా లభించే పండు ద్రాక్ష. అది నలుపు / ఊదా మరియు ఆకుపచ్చ రకాలతో మరియు విత్తనాలు మరియు విత్తనాలు లేనివిగా దొరుకుతాయి.. ద్రాక్ష పళ్ళు మొత్తం ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మం మరియు జుట్టుకు కూడా మంచివి. చర్మానికి ద్రాక్ష పళ్ళ వల్ల కలిగే ప్రయోజనాలు: సన్‌స్క్రీన్ లోషన్ పెద్దగా సహాయం చేయనప్పుడు మరియు వడదెబ్బ సంభవించినప్పుడు, మెత్తని ద్రాక్షగుజ్జు ను సుమారు 30 నిమిషాలు […]

Read More

కోచింగ్ సెంటర్లు వాళ్ల లాభాల కోసం పరీక్షలు వాయిదా వేయాలా?

ఏ పరీక్ష రాయనోళ్లు ఈ వాయిదా అడుగుతున్నారు ముగ్గురు దీక్ష చేస్తే.. దాంట్లో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయట్లేదు ఓ కోచింగ్ సెంటర్ యజమాని పరీక్ష వాయిదా వేయమని ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నడు రెండు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తే 100 కోట్లు లాభం వస్తుంది అని చెప్తున్నారు జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా జూన్ 2 లోపల నోటిఫికేషన్ విడుదల చేసి […]

Read More

డయేరియా కట్టడికి చర్యలు

పిడుగురాళ్లలో రెండోసారి పర్యటించిన మంత్రి నారాయణ 100 శాతం డయేరియా నివారించాలి  పిడుగురాళ్ల, మహానాడు: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లో డయేరియా కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డయేరియాపై సీఎం చంద్రబాబు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో చర్చించారు. డయేరియాను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పిడుగురాళ్ల లో డయేరియా ప్రబలిన లెనిన్ […]

Read More

దేవరంపాడు నుంచి తిరుపతికి పాదయాత్ర

జనసేన పార్టీ నాయకుల మొక్కు  జెండా ఊపి ప్రారంభించిన కన్నా నాగరాజు సత్తెనపల్లి, మహానాడు: దేవరంపాడు శ్రీ నేతివెంకన్న స్వామి ఆలయం నుండి తిరుపతికి పాదయాత్రను గుంటూరు మాజీ మేయర్ సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలని మొక్కుకున్న జనసేన పార్టీ నాయకులు రాజుపాలెం మండలం దేవరంపాడు శ్రీ నేతి వెంకన్న స్వామి ఆలయం నుండి తిరుమల తిరుపతి […]

Read More