సబ్సిడీపై బియ్యం, కందిపప్పు

స్టాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: సామాన్యులకు నిత్యవసర సరుకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. దీనిలో భాగంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వినుకొండ డాల్ & రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన స్టాల్ ను ఎమ్మెల్యే జివి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో […]

Read More

కుల మతాలకతీతంగా తొలి ఏకాదశి

తిరునాళ్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: ఈనెల 17వ తేదీన వినుకొండ కొండపై వేంచేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చిన్న కొండపై జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినుకొండ మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, డి వెంకయ్య ఆధ్వర్యంలో  పనులు వేగవంతంగా […]

Read More

కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వాసుపత్రి

చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రి పరిశీలించిన ప్రత్తిపాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో సమీక్ష గుంటూరు, మహానాడు: కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా స్థానిక వంద పడకల ఆస్పత్రిని తీర్చిదిద్ది తీరుతామని ప్రకటించారు మాజీ మంత్రి, చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ సహకారంతో పట్టణ ప్రజ ల వైద్య అవసరాలకు పెద్దదిక్కుగా ఆ ఆస్పత్రిని త్వరలోనే సకల వసతులతో అభివృద్ధి […]

Read More

వాడ వాడలా చదలవాడ 

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు  గుంటూరు, మహానాడు: ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే తన ముందున్న తక్షణ కర్తవ్యమని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలోని ఆరో వార్డు  పరిధిలోని బాబా పేట ఫ్లైఓవర్ క్రింద వర్షం నీరు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడటం పై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం,మరమ్మతులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. […]

Read More

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

గుంటూరు, మహానాడు: గుంటూరు తూర్పు నియోజకవర్గం సంగడిగుంటలో ఉర్దూ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో శ్రీ గురుకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ  చేసారు. ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసి అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాదారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా…

వైసీపీ నేతల తీరు ఏపీసీసీ చీఫ్  వైఎస్ షర్మిల రెడ్డి అమరావతి, మహానాడు:  పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. వైసీపీ నాయకుల తీరు ఉందని ఏపీసీసీ చీఫ్  వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ…  సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మేము అడిగితే, బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడి పెట్టడం మీ అవగాహన […]

Read More

‘పల్నాడు’ను పెదకూరపాడులో ఆపండి

– రైల్వే జీఎంకు ఎంపీ కృష్ణదేవరాయలు లేఖ  పెదకూరపాడు , మహానాడు:  పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలును అమరావతి రాజధానికి సమీపంలో ఉన్న పెదకూరపాడు రైల్వే స్టేషన్లో ఆపాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ ను కోరారు. సికింద్రాబాద్ లో జీఎం ను కలిసి పల్నాడు జిల్లాలో రైల్వేకు సంబంధించిన పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. పెదకూరపాడు అంశాన్ని ప్రత్యేకంగా […]

Read More

త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ

యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ ఆన్ టైమ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని రకాల కోర్సులనూ ప్రోత్సహించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతోంది జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పై ఇంటరాక్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్-2024 లోగో ను విడుదల చేసిన సీఎం హైదరాబాద్ […]

Read More

ఇంటర్ , డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం

సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణం మోదీకైనా, బిల్ గేట్స్ కైనా, రేవంత్ రెడ్డికైనా రోజుకు 24 గంటలే జీవితంలో ఫోకస్ గా పనిచేయండి వరూ ఎవరికంటే తక్కువ కాదు జేఎన్టీయూలో స్థూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరించుకుంటే దుష్ఫలితాలను నివారించుకోవచ్చు. సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణంగా మారింది. పిల్లలను మొబైల్ ఫోన్లకు […]

Read More

37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

– ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ అమరావతి : రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్‌ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. * శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి.మహేశ్వర్‌రెడ్డి * విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ * అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపిక * సత్యసాయి జిల్లా […]

Read More