మాటిచ్చినట్లుగానే తొలి నెల నుంచే పింఛన్లు పెంచి పంపిణీ

రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పండుగ పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం 65.31 లక్షల మంది లబ్దిదారుల కోసం రూ.4408 కోట్లు ఖర్చు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా….మీ జీవితాలు మారుస్తా సంక్షేమం అంటే కేవలం డబ్బులు ఇవ్వడం కాదు…జీవన ప్రమాణాలు పెంచడం మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు…అధికారులు కూడా కొత్త పాలనకు అలవాటు పడాలి చిత్తుచిత్తుగా ఓడినా వైసీపీ ఇంకా తన ఫేక్ […]

Read More

రాజకీయాలకు అతీతంగా అర్హులందరికి పింఛన్లు పంపిణీ

• ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్న… రూ. 7000 పెన్షన్ పంపిణీ • రాజకీయ లబ్ధికోసం నాడు పండుటాకులను ఇబ్బంది పెట్టిన జగన్ • మండుటెండలో నిలబెట్టి 60 మంది ప్రాణాలు తీసిన జగన్ రెడ్డి • జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం.. అప్పుల ఊభిలో రాష్ట్రం • పోలవరాన్ని గోదాట్లో ముంచి… మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేశాడు • కరెంట్ బిల్లులు ఎకువస్తే పింఛన్ […]

Read More

ఏపీ ఉద్యోగుల హ్యాపీ

– ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు… – ఒకటో తేదీన జీతాలొచ్చేయోచ్! – ఠంగు ఠంగుమన్న ‘శాలరీ శబ్దాల’తో ఖుషీ – థ్యాంక్స్.. బాబూ అంటున్న ఉద్యోగులు – ఐదేళ్ల తర్వాత ఏపీ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు – మాట నిలబెట్టుకున్న చంద్రబాబు – జగన్ హయాంలో 15 వ తేదీ వరకూ ఎదురుచూపులే – ఖుషీ అవుతున్న ఆంధ్రా ఉద్యోగులు – తెలంగాణలో కేసీఆర్ జమానాలో జిల్లాల వారీగా జీతాలు – […]

Read More

దళిత, బీసీ వర్గాల ద్రోహి..వీసీ రాజశేఖర్

– నలుగురు గెస్ట్ ఫ్యాకల్టీ ల పొట్ట కొట్టిన వీసి రాజశేఖర్ – వ్యక్తిగత కక్షకు వర్సిటీ నిధులు దుబారా చేసిన వీసి -కుల రాజకీయాలతో వర్సిటీ వాతావరణాన్ని నాశనం చేసిన వీసి – వీసి రాజశేఖర్ కబంధహస్తాల నుంచి నాగార్జున వర్సిటీని కాపాడాలి ప్రపంచ మేధావి, దళితుల ఆశాజీవి, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కు వారసుడునని చెప్పుకుంటున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసి ఆచార్య రాజశేఖర్ ముగ్గురు […]

Read More

కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతం

స్టాండింగ్ కమిటీ సూచనలను కేంద్రం పట్టించుకోలేదు సీనియర్ న్యాయవాదులు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నారు కొత్త చట్టాల పేర్లు దక్షిణ భారత రాష్ట్రాల భాషకు వ్యతిరేకం బార్ కౌన్సిల్ ను మోడీ మోసం చేశారు సుప్రీం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేస్తున్నా – మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్,సోమ భరత్ కుమార్ ,గెల్లు శ్రీనివాస యాదవ్ ,లలిత రెడ్డి హైద‌రాబాద్‌: జులై 1 వ తేదీ నుండి క్రిమినల్ […]

Read More

అదానీకి విద్యుత్ బిల్లుల వసూలు అప్పగించే కుట్ర

విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ బిల్లుల వసూలు పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న పాతబస్తీకే పరిమితం కాదు విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరణ చేసే కుట్ర రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడలేదు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి హైద‌రాబాద్‌: విద్యుత్ బిల్లుల వసూలును ప్రయివేటు కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతుంది. విద్యుత్ బిల్లుల వసూలును ఆదానీకి అప్పగించేందుకు […]

Read More

నిరుద్యోగుల తరుపున నిలదీస్తాం

అసెంబ్లీని స్తంభింప చేస్తాం ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్ తో మాట్లాడాలి ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చ జరపాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నిరుద్యోగులు తరఫున బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది నిరుద్యోగ యువతీ యువకులకు బిఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుంది మోతీలాల్ కు ఏం జరగక ముందే ప్రభుత్వం తక్షణ స్పందించాలి. అతని ఆరోగ్యం పట్ల ప్రభుత్వాన్ని పూర్తి […]

Read More

రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అంశం పైన రాహుల్ గాంధీ స్పందించాలి

ఎన్నికల ముందు తెలంగాణ యువతను కలిసి ఇచ్చిన హామీపైన రాహుల్ స్పందించాలి తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు కూడా ఈ అంశం పైన స్పందించకపోవడంతో రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్ హైద‌రాబాద్‌: తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపైన ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ వైఖరిని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎన్నికల ముందు స్వయంగా తెలంగాణలోని యువతను నిరుద్యోగులను కలిసి రెండు లక్షల […]

Read More

ఏపీ కి ప్రత్యేక హోదా/ప్యాకేజీ ఖాయమే!

(భోగాది వేంకట రాయుడు) “ఏడ్చే దాని మొగుడు వస్తే, నా మొగుడూ వస్తాడు…” అనే సామెత చందం గా, చంద్రబాబు నాయుడు అడక్కుండానే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా/ ప్రత్యేక ప్యాకేజి త్వరలోనే రావడానికి అవకాశాలు పుష్కలం గా కనపడుతున్నాయి. 2018 నుంచి దాదాపు ఓ ఏడాది పాటు, ఈ ప్రత్యేక హోదా కోసం అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎంత యాగీ చేశారో తెలిసిందే. […]

Read More