కాంట్రాక్టర్ వద్ద కమీషన్ల కోసం కక్కుర్తి

కాంగ్రెస్ లోనూ కొందరు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు కమీషన్లకు కక్కుర్తి పడటంవల్లే స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం తక్షణమే స్మార్ట్ సిటీ నిధుల అవకతవకలు, కమీషన్ల బాగోతంపై విచారణ జరపాలి స్మార్ట్ సిటీ మిషన్ దేశవ్యాప్తంగా పొడిగింపు నిధుల విడుదల, పొడిగింపుపై గతంలో 3సార్లు లేఖ రాసిన కేంద్ర నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ పట్టణాల అభివ్రుద్ధికి మహార్ధశ గత బీఆర్ఎస్ సర్కార్ స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లించడంవల్లే అభివ్రుద్ధి […]

Read More

పల్లీలు తినండి..

వేరుశనగ జన్మ స్థలం దక్షిణ ఆఫ్రికా. ఇందులో విటమిన్ విటమిన్‌ కే, విటమిన్‌ ఈ, విటమిన్‌ బీ, సీ లుంటాయి. వీటిని కొందరు ఊరికే టైం పాస్ కి తింటూ వుండటం చేత వారికి తెలియకుండానే మంచి ఆరోగ్యం పొందిన వారు అవుతున్నారు. ఒక గుప్పెడు పల్లీలు తింటే కోడిగుడ్డు, పాలు నుండి వచ్చే బలం కన్న అధిక బలం వస్తుందని తెలుసా ? ఇది జీర్ణ శక్తిని పెంచి, […]

Read More

ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్

– సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ అమరావతి: అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో […]

Read More

మీ కష్టం మరువను

మీ అందరి కష్టం వల్లే నేను ఎంపిగా గెలిచా బుద్దా వెంకన్న నా సీటు కోసం చాలా కష్టపడ్డారు – విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని విజయవాడ: నేను ఎప్పుడూ అందరి మనిషిని, ప్రజల మనిషిని. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ప్రోత్సాహం తోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. కేశినేని నాని ఆనాడు చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. చంద్రబాబు కు నేను మొదటి నుంచీ అభిమానిని. ఆయన […]

Read More

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

అమరావతి :- తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. రమేష్ రాథోడ్ అకాల మరణం తనను దిగ్బ్రాంతికి గురి చేసిందని అన్నారు. తెలుగుదేశం పార్టీతో రమేష్ రాథోడ్ కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీగా, జడ్పీ ఛైర్మన్ గా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా గిరిజన ప్రజలకు రమేష్ రాథోడ్ విశేష […]

Read More

పింఛన్ల పంపిణీ కి హాజరుకానున్న బాబు

– మంగళగిరి నియోజవకర్గం పెనుమాకలో పింఛన్లు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులై 1వ తేదీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సిఎం పాల్గొంటారు. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్దిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేసేందుకు […]

Read More

ఎన్టీయేకు వ్యతిరేకంగా అంతర్జాతీయ శక్తువల కుట్ర

కాంగ్రెస్-మజ్లిస్ కుమ్మక్కు రాజకీయాలు – సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి ముఖ్య నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో సమావేశమైన కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైదరాబాద్: ఎన్నికల్లో తాను గెలిచేందుకు కృషి చేసిన బీజేపీ కాన్యకన్తలు, నాయకులకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కిషన్ రెడ్డి ఏమన్నారంటే.. […]

Read More

కొంపముంచిన రివర్స్ టెండర్

పోలవరం ఆలస్యం జగన్ పాపమే నాలుగేళ్లలో పోలవరం పూర్తి – ఏపీ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ:  పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయి. పోలవరం బహుళ ప్రయోజనకర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ […]

Read More

8వ తేదీన విస్తృత కార్యవర్గ సమావేశం

ప్రతీ శక్తి కేంద్రంలో మన్ కీ బాత్ ఆడియో కాన్ఫరెన్స్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడి అమరావతి: సార్వత్రిక ఎన్నికల అనంతరం తిరిగి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీబాత్ కార్యక్రమం ప్రారంభం అవుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. ఈ రోజు ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా బిజెపి శ్రేణులను ఉద్దేశించి పురందేశ్వరి మాట్లాడుతూ రేపు అనగా ఆదివారం 30వ తారీఖున మన్ కి […]

Read More

షీలాబిడే సిఫార్సులు అమలు చేయాలని కోరదాం

తెలంగాణ లో మున్సిపల్ శాఖ కు సంబంధించిన ఉమ్మడి ఆస్తుల పై మంత్రి నారాయణ ఆరా విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఆస్తులపై మంత్రి నారాయణ సమీక్ష షీలా బిడే కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయం విజయవాడ: రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తయింది.చట్టంలో పేర్కొన్నట్లుగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది.అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా […]

Read More