జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా ఎ.వి. రంగనాథ్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నూతన కమిషనర్ గా నియమించబడిన ఏ.వి. రంగనాథ్ బుధవారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్బంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ ను మార్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు. నూతన ఉద్యోగ భాద్యతలను కూడా ఎప్పటి లాగానే విజయవంతంగా కొనసాగించాలని వారు కోరారు.

Read More

కుటుంబసభ్యులతో ప్రధానిని కలిసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ

మోదీతో దత్తాత్రేయ భేటీ మోదీని అభినందించిన గవర్నర్ దత్తాత్రేయ ‘విరాట్ స్వరూప్’ విగ్రహాన్ని ప్రధానికి బహుకరించిన బండారు న్యూఢిల్లీ: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గవర్నర్ కృష్ణ భగవానుని ‘విరాట్ స్వరూప్’ విగ్రహాన్ని ప్రధానికి బహూకరించారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి గా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు , […]

Read More

రుణమాఫీ చేయక పోతే రైతులు తుక్కు రేగ్గొడతారు

– రుణ మాఫీ పై మాట తప్పితే ప్రజల్లో తిరగలేరు – రేవంత్ రెడ్డి ని హెచ్చరించిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చాక, ప్రారంభ ముగింపు తేదీలు అంటూ షరతులు విధించడం రైతుల కు వెన్నుపోటు పొడవడమేనని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి […]

Read More

సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనాలి

– ఒకటి రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీ – ఊరికి దూరంగా కట్టిన సచివాలయాల మీద నివేదిక ఇవ్వండి – రాజీనామా చేసి కూడా సెల్‌ఫోన్లు, సిమ్‌ కార్డుల స్వాధీనం చేయని వారిపై చర్యలు తీసుకోండి – సచివాలయాలు, పంచాయితీల మధ్య సమన్వయ లోపాన్ని సవరించాలి – గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులతో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి సమీక్ష – సమస్యలన్నింటిపై సమగ్ర నివేదికకు […]

Read More

టీచర్లపై అనవసర యాప్ ల భారాన్ని తగ్గించండి

ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దు! ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వండి పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి :  ఇకపై ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరిగాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సచివాలయంలో […]

Read More

కార్యకర్తలతో కేసీఆర్ బిజీ బిజీ

నేతలతో వరస భేటీలు కార్యకర్తల యోగక్షేమాలు అడుగుతున్న కేసీఆర్ కార్యకర్తలతో ఫొటోలు మళ్లీ మనమే వస్తామన్న భరోసా నేతలతో తన అనుభవాలు పంచుకుంటున్న కేసీఆర్ ఎర్రవెల్లి: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో కార్యకర్తలు అభిమానుల సందర్శన గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉన్నది. తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నివాసానికి తరలి వస్తున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను […]

Read More

వేదుల వెంకటరమణ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసిన హైకోర్టు

– వెంకటరమణపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరగాల్సిందే – న్యాయం అమ్మకానికి గురవుతున్నదన్న భావనకు దారితీస్తుంది – జస్టిస్‌ లక్ష్మణ్‌ హైదరాబాద్‌, జూన్‌ 26:  హైకోర్టు న్యాయవాది వేదుల వెంకటరమణపై నమోదైన క్రిమినల్‌ కేసు కొట్టివేయాలని వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. వెంకటరమణపై నమోదైన కేసులో దర్యాప్తు పెండింగులో ఉన్నందున కేసును కొట్టివేయజాలమని హైకోర్టు పేర్కొంది. ”పిటిషనరుకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. ఈ న్యాయస్థానంలోని న్యాయమూర్తులకు లంచం ఇచ్చేందుకు […]

Read More

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన కేటీఆర్

సతీమణి మరణంతో విషాదంలో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు.అల్వాల్ లోని ఎంఎల్ఏ మేడిపల్లి సత్యం నివాసానికి చేరుకొని రూపదేవి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. కేటీఆర్ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే […]

Read More

బోనాల జాతరతో తెలంగాణ ఖ్యాతి జగద్వితం

అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఏ చిన్న ఇబ్బంది కలగకూడదు అన్ని శాఖలు ప్రభుత్వ నిర్దేశాలను తప్పకుండా అమల్లో పెట్టాలి సాంస్కృతిక శాఖ బోనాల జాతరను శోభాయమానంగా చేపట్టాలి జూలై 5 లోగా జాతర పనులు పూర్తి చేయాలి సకాలంలో పనులు పూర్తిచేయని అధికారుల పై క్రమశిక్షణా చర్యలుంటాయి ఆషాడ బోనాల జాతర ఏర్పాట్ల పై అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష బోనాల పండుగ సందర్భంగా అమ్మవార్ల దర్శనార్థం […]

Read More

డ్రగ్స్‌పై రేవంత్ సర్కారు ఉక్కుపాదం

తలిదండ్రులూ.. మీపిల్లలను ఓ కంట కనిపెట్టండి డ్రగ్స్ బారిన పడకుండా చూడటం అందరి బాధ్యత సర్కారుమీద బాధ్యత వదిలే స్తే సరిపోదు తలిదండ్రులు, టీచర్ల పైనా బాధ్యత సమాజం దారి తప్పకుండా చూద్దాం – మంత్రులు జూపల్లి, సీతక్క హైదరాబాద్: అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల దుర‌ల‌వాటు – అక్ర‌మ ర‌వాణా వ్య‌తిరేక దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, DEPWD ఆద్వ‌ర్యంలో శిల్పక‌ళా వేదిక‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఎక్సైజ్, […]

Read More