– మీరు కట్టుకున్నవి గుడిసెలా? రేకుల షెడ్లా? · చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారమే పార్టీ కార్యాలయాలకు స్థలాలు – పార్టీ కార్యాలయాల పేరిట వందలకోట్ల రూపాయల స్థలాలను టీడీపీ తీసుకోలేదా? – జూబ్లీ హిల్స్లో పార్టీపేరిట ఉన్న స్థలం ఎన్టీఆర్ ట్రస్టు భవన్కు అప్పుడు ఎలా మారింది? – 33 ఏళ్లకు బదులు కొన్ని టీడీపీ కార్యాలయాలను 99 ఏళ్లకు కూడా చంద్రబాబు ఇచ్చుకోలేదా? – చంద్రబాబు ఇచ్చిన […]
Read Moreత్వరలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం
– రోడ్డు ప్రమాదాలరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం •ఏపీఎస్ఆర్టీసి బస్సుల్లో ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తాం •రాష్ట్రంలో రోడ్ల స్థితిగతులను మెరుగపర్చేందుకు త్వరలో చర్యలు చేపడతాం •యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఏడాదిలో 365 రోజులు క్రీడల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తాం – రాష్ట్ర రవాణా, క్రీడలు & యువజన సర్వీసుల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, జూన్ 23 : రోడ్డు ప్రమాదాలరహిత రాష్ట్రంగా […]
Read Moreతాడిగడప-ఎనికెపాడు 100 అడుగుల రోడ్డులో రామోజీ సంస్మరణ సభ
– రామోజీ సంస్మరణ సభ చిరస్మణీయంగా మిగలాలి – ఏర్పాటు పరిశీలించిన మంత్రి పార్దసారథి విజయవాడ: స్వర్గీయ రామోజీరావు సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించుటకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మాత్యులు కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఈనెల 27వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ రామోజీరావు సంస్మరణ కార్యక్రమం పెనమలూరు మండలంలో తాడిగడప-ఎనికెపాడు 100 అడుగుల రోడ్డులో చైతన్య మహిళా జూనియర్ కళాశాల […]
Read Moreసజ్జల నన్ను చంపమని పోలీసులకు చెప్పాడు
జ్యుడియషల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటుచేయాలి జగన్ బాధితులను బాబు సర్కారు ఆదుకోవాలి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్యనారాయణ సంచలన ఆరోపణలు విజయవాడ: జగన్ సర్కారులో చక్రం తిప్పిన నాటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల తనను చంపమని పోలీసులను ఆదేశించారని […]
Read Moreనాణ్యమైన నెయ్యితో నమూనా లడ్డూలు ఈ ఓ
తిరుమల, 21 జూన్ : మహానాడు : నాణ్యమైన నెయ్యి, శెనగపిండి, యాలకులు ఉపయోగించి నమూనా లడ్డూలను సిద్ధం చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు పోటు కార్మికులకు సూచించారు. శుక్రవారం తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో లడ్డూ తయారీపై జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యత తగ్గుముఖం పట్టడంపై కారణాలను ఈవో పోటు కార్మికులను […]
Read Moreఈపూరుపాలెంలో యువతి హత్య
సీఎం సీరియస్ నేర స్థలికి హోంమంత్రి బాపట్ల జూన్21,మహానాడు : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రైల్వే పట్టాలపై పడవేశారు. ఆ యువతిని అత్యాచారం చేసి హతమార్చినట్టు ఘటనా స్థలిలో ఆధారాలు కనిపిస్తున్నాయి. డెడ్ బాడీని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యువతి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఆమెను తీవ్రంగా హింసించి క్రూరంగా హతమార్చినట్టు స్థానికులు భావిస్తున్నారు. నేర […]
Read Moreసీఐఎస్ఎఫ్ ఆధీనం లోకి విజయవాడ విమానాశ్రయం
విజయవాడ జూన్21 మహానాడు : గన్నవరం లోని విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సి ఐ ఎస్ ఎఫ్) తీసుకోనుంది. ఈ మేరకు తాజాగా ఎయిర్ పోర్టు అథారిటీ డీజీపీకి లేఖ రాసింది. జులై 2 నుంచి సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని లేఖలో పేర్కొంది. సీఐఎస్ఎఫ్ ఆధీనం లోకి వచ్చిన వెంటనే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న రాష్ట్ర ఎస్పీఎఫ్ విభాగాన్ని […]
Read Moreజయశంకర్ త్యాగాలు మరువ లేనివి
– కేసీఅర్. హైదారాబాద్ జూన్21 మహానాడు : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని అర్పించిన సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. నేడు జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ‘పదేళ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రగతి పాలనలో జయశంకర్ స్ఫూర్తి ఇమిడి ఉంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నేటి రాష్ట్ర […]
Read Moreపోచారం లాంటి పెద్ద మనిషి పార్టీ మారడం గర్హనీయం
హైదారాబాద్ జూన్21:మహానాడు : మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించిన మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి . 2012లో ఆయన రాజీనామా చేసి తెలంగాణ కోసం పోటీచేస్తే అందరం కలిసి గెలిపించుకున్నామని,2014లో గెలిచిన ఆయనను తెలంగాణ మొదటి వ్యవసాయ శాఖా మంత్రిగా గౌరవించుకున్నాం అన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్పీకర్ గా చేసే ఆయనకు […]
Read Moreప్రైవేట్ వారికి అప్పగిస్తే సింగరేణి కుదేలు
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదారాబాద్ జూన్ 21మహానాడు: సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టంలోని 17 (ఏ) ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించే అవకాశం ఉన్న దానిని పక్కనపెట్టి వేలం పాటలో పెట్టి ప్రైవేట్ వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కుదేలు చేయడమేననీ డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి […]
Read More