జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఏఎస్ లలో.. మహారాష్ట్రకు వీరపాండియన్, ఎం.గౌతమి, కె.ఆరీఫ్ హఫీజ్ వెళతారు. జార్ఖండ్ కు పట్టణశెట్టి రవి సుభాష్,గంధం చంద్రుడు, ఎల్ఎస్ బాలాజీరావు, ఎంవీ శేషగిరిరావు వెళతారు.
Read Moreఝార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్గా ధోనీ
ఝార్ఖండ్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.రవికుమార్ ప్రకటించారు. స్వీప్ కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన కలిగించేందుకు మహీ తోడ్పాటు అందిస్తారని, ఎన్నికల ప్రచారంలో తన ఫొటోను వాడుకునేందుకు కూడా ఎంఎస్డీ అంగీకరించినట్లు ఈసీ వెల్లడించింది.
Read Moreయువతకు వినూత్న- భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్షాప్
అమరావతి: పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్షంతో వారికి శిక్షణ అందించి మెరుగైన ఉపాధితో మంచి జీవితాలను అందించేందుకు సీడ్ యాప్ సంస్థ కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. ఎనిమిది సెక్టార్ల వారితో ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో సీడ్ యాప్ కార్యాలయంలో శుక్రవారం యువతకు శిక్షణ, ఉపాధి పై వర్క్ షాపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీడ్ యాప్ సంస్థ చైర్మన్ […]
Read Moreచిన్నముసిడివాడలో పీఠం గడ్డ భూములో ఉంది
– విషయం సున్నితమైనది కావడంతో పై అధికారుల ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం – శారదా పీఠానికి మరో ఎదురు దెబ్బ – పెందుర్తి ఎంఆర్ఓ ఎం.ఆనంద్ కుమార్ పెందుర్తి : చిన ముషిడివాడలోని శారదా పీఠానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. పీఠానికి చెందిన సుమారు 20 సెంట్లు భూమి గడ్డ స్థలంలో ఉందని పెందుర్తి ఎంఆర్ఓ ఎం.ఆనంద్ కుమార్ ప్రకటించారు. ఇదే విషయమై ఆయన తమ కార్యాలయంలో శుక్రవారం […]
Read Moreఇక డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ ఆధార్ కార్డు కాదు
– వయస్సు నిర్ధార ణకు స్కూల్ సర్టిఫికెట్ ప్రామాణికం పంజాబ్- హర్యానా హైకోర్టు ఆదేశాలు రద్దు – సుప్రీంకోర్టు ఢిల్లీ: ఒక వ్యక్తి వయస్సు నిర్ధార ణకు స్కూల్ సర్టిఫికెట్ ను ప్రామాణికంగా తీసుకోవా లని, సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయానికి రాకూడదని పేర్కొంది, పదవతరగతి ధ్రువీకరణ పత్రాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకో వాలని..ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయానికి రాకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. రోడ్డు ప్రమాదంలో […]
Read Moreరేపటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు మొదలు
– కార్యక్రమాన్ని ప్రారంభించనున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుంచి మొదలు కానుంది. ఈ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ప్రారంభించనున్నారు. రూ.లక్ష రూపాయలు కట్టిన వారికి టీడీపీ నుండి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఒక […]
Read More‘బీసీ’ పథకాలకు నిధుల కొరత రానివ్వం
– మంత్రి ఎస్.సవిత అమరావతి : బీసీ అభ్యున్నతికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాలకు నిధుల కొరత రానివ్వబోమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో శుక్రవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏయే పథకాలు అమలవుతున్నాయి… వాటి […]
Read Moreస్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకొస్తాం
– పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ – స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ను పరిశీలించిన మంత్రి టి.జి భరత్ కర్నూలులో రాష్ట్ర స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. కర్నూల్ మెడికల్ కాలేజీ ఆవరణలోని రాష్ట్ర స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ను జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, […]
Read Moreకొత్త టూరిజం పాలసీ రూపొందిస్తున్నాం
– ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి రానున్న పర్యాటక హిత పాలసీ – రాష్ట్ర పర్యాటక రంగానికి పునర్ వైభవం పర్యాటకులను ఆకర్షించేలా, స్టేక్ హోల్డర్లకు అనుకూలంగా ఉండేలా పాలసీ రూపకల్పన – టెంపుల్, ఎకో, వెల్ నెస్ టూరిజంలతో పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట – ఫిల్మ్ టూరిజం డెవలప్ మెంట్ కు ఏపీ అనుకూలం – తెలుగు సినీ ఇండస్ట్రీతో చర్చించి ఏపీలో చలనచిత్ర అభివృద్ధికి […]
Read Moreపర్యాటకులకు శుభవార్త.. అధ్యాత్మిక యాత్రకు శ్రీకారం
• పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ అధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేశామని వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ • అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ • భక్తులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో అధ్యాత్మిక యాత్రను […]
Read More