ఓటింగ్ను అడ్డుకునేందుకు వైసీపీ అరాచకాలు సిరా చుక్క బదులు రక్తపు చుక్కలు పారిస్తున్నారు అల్లర్లపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ఓటెత్తిన ప్రజలు కార్యకర్తలు, ఓటర్ల సంయమనం అభినందనీయం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు : మండుటెండలను కూడా లెక్కచేయకుండా తెల్లవారుజాము నుండే ఓటింగులో పాల్గొనేం దుకు పెద్ద ఎత్తున క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు […]
Read Moreహింసా రాజకీయాలు జగన్ రక్తంలోనే ఉన్నాయి
– దొంగే దొంగ దొంగ అన్నట్లు సజ్జల వ్యాఖ్యలు – మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్ రావు అమరావతి: దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మాజీ ఎంపి కంభంపాటి రామ్మోహన్ మండిపడ్డారు. టీడీపీ హింసా రాజకీయాలు చేయబోతోంది..పోలింగ్ బూత్ లలో అల్లర్లు సృష్టిస్తుంది అన్న సజ్జల వ్యాఖ్యల వెనుకే ఏదో కుట్ర ఉందనే అనుమానం కలుగుతుందని కంభంపాటి రామ్మోహన్ రావు […]
Read Moreఇదేం చిల్లర రాజకీయం?!
ఈనాడు, టీవీ వైసీపీకి గెలుస్తుందని చెప్పాయట సోషల్మీడియాలో చిల్లర ప్రచారం వైసీపీపై ఈసీకి వర్లరామయ్య ఫిర్యాదు రోత ప్రచారంపై జనం విస్మయం (మార్తి సుబ్రహ్మణ్యం) మనిషి శవాన్ని మోసుకుంటూ మధ్యలో కాసేపు కిందకు దించుతారు. మళ్లీ బతుకుతాడన్న దింపుడుకళ్లెం ఆశ. ఉత్తిదే. ఆ శవం ఛస్తే లేవదు. ఎందుకంటే అతరు చనిపోయాడు కాబట్టి. అది ఆ శవాన్ని మోసే వారికీ తెలుసు. కాకపోతే అదో చివరి ఆశ. ఇప్పుడు ఏపీలో […]
Read Moreదటీజ్ బాబు
– అర్ధమైందా రాజా?! (మార్తి సుబ్రహ్మణ్యం) మొన్న.. దర్శిలో.. మిట్ట మధ్యాహ్నం, 47 డిగ్రీల ఎండ. 75 ఏళ్ళ బాబు.. చొక్కా మొత్తం చెమటతో తడిసి పోయింది.. అంత డీహైడ్రేషన్ లో ఆపకుండా గంట సేపు జనాలతో మాట్లాడారు. భారీ వర్షంలోనూ తడుస్తూనే గంటల పాటు ప్రసంగించే ఓర్పు ఆయన సొంతం. కుర్రాళ్లే ఎండకి అల్లాడిపోతుంటే, ఆయిన ఎలా అలా ఎండలో ఉండగలుగుతున్నారని అందరూ ఆశ్చర్యపోయారు! అదే సీఎం-వైసీపీ అధినేత […]
Read Moreబాబు-వైఎస్ మధ్య అదే తేడా!
ఇద్దరు కాంటెంపరరీ పొలిటికల్ పర్సన్స్ మద్య తేడా ఇలా ఉంటుంది ఒకరు – నారా చంద్రబాబు నాయుడు కియా తెచ్చాడు…..పని చేస్తుంది అశోక్ లైలాండ్ తెచ్చాడు ….పని చేస్తుంది అపోలో టైర్ తెచ్చాడు ..పని చేస్తుంది ఏషియన్ పెయింట్స్ తెచ్చాడు ..పని చేస్తుంది హీరో హోండా తెచ్చాడు ..పని చేస్తుంది ఆటోమొబైల్ కంపెనీ అంటే ఆషామాషీ కాదు … 50 ఏళ్ళు చరిత్ర లో తెలంగాణ లోనే లేవు ఇంత […]
Read Moreపాలకులపై ఓటు పోటెత్తాలి!
( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘సిరా చుక్క మౌనం పాటిస్తే సారా చుక్క రాజ్యమేలుతుంది మేధావులు మౌనం పాటిస్తే మూర్ఖులు రాజ్యమేలుతారు’’ ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఆ మహాకవి చేసిన హెచ్చరిక నిజమేనని, గత ఐదేళ్లలో ఆంధ్రా ప్రజలకు అనుభవంలో అర్ధమయింది. రిటైరయి కేవలం పెన్షన్ల మీదే ఆధారపడి, బతికేందుకు మందుబిళ్లలు వేసుకుంటున్న వృద్ధులు, బకాయిలు కళ్లచూడకుండానే తనువు చాలిస్తున్న విషాదకర పరిస్థితి జగన్ ఏలుబడిలో నిష్ఠుర నిజం. చనిపోయిన పెన్షనర్లకు […]
Read Moreకళ్లు తెరచి ఓటేయండి
– ఈ శోకం ఇచ్చే సందేశం ఏమిటి? ఈ అబ్బాయి ఎంత మందికి గుర్తు ఉన్నాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మర్చిపోలేను.. పేరు సదాశివరెడ్డి నాలుగు రోజుల్లో విదేశాలకు వెళ్లి కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్దపడిన యువ ఇంజినీర్, 2007లో ఆసియాలోనే అత్యంత నైపుణ్యంగల ఇంజనీర్ గా విదేశాల్లో మంచి ఉద్యోగం సాధించాడు, దురదృష్టవశాత్తు హైదరాబాద్ గోకుల్చాట్ వద్ద 2007లో ఉగ్రవాదులు చేసిన మారణ హోమం కారణంగా, […]
Read Moreఆంధ్ర సోదరా … దీక్ష బూని కదలిరా …
పుట్టబో యీ ….పుట్ట బో ము .. బ్రతుక బోయీ…బ్రతుక బో మూ .. చావ బోయీ ….చావ బోమూ .., ఈ పొ ద్ది ది యా …రేపు తదియ నరుని ప్రాణ మో యీ …, నీటి మీద ….గాలి బుడగా న రా శరీర మ్ము…., ! వుంటే. .. వుంటాం .. పోతే …పోతాం , ఆడో …. మనమో .. మనమో…. ఆడో […]
Read Moreవైసీపీ పాలనలో నరకయాతన
– రాజధాని రైతులకు రోజువారి కౌలు రూ.148 – ఇది కూడా సకాలంలో ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం వేధింపులు – గ్రామ వాలంటీర్లు, ఉపాధి కూలీల కన్నా తీసికట్టు – భూములు ఇచ్చారనే కక్ష..అంతా వివక్ష రాజధాని అమరావతి కోసం భూముల త్యాగం చేసిన రైతులకు ఎకరానికి ప్రభుత్వం ఇచ్చే వార్షిక కౌ లు రోజుకు రూ.148. మాగాణి రైతులకు ఎకరానికి రోజుకు ఇచ్చే వార్షిక కౌలు 247. ఇవి […]
Read Moreకాంగ్రెస్ డబ్బు, మద్యం పంచుతున్నా చర్యలు తీసుకోరా?
సీ విజిల్కు ఫిర్యాదు చేస్తే దొంగలతో కుమ్మక్కవుతారా? తక్షణమే నిలువరించకపోతే తమ కార్యకర్తలు రంగంలోకి దిగుతారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ హెచ్చరిక కరీంనగర్, మహానాడు : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఒక్కో ఓటుకు రూ.వెయ్యి, మందు బాటిల్ పంపిణీ చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలు బరితెగించి బాహాటంగానే డబ్బు, మద్యం పంపిణీ […]
Read More