చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు సరికావు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి: ఇంకా కొంతమంది ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకుంటున్నందు వల్ల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను మే 12 వరకు పొడిగించి వారికి ఓటు అవకాశం కల్పించాలని శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్కుమార్ మీనాను టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, టీడీపీ నాయకులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]
Read Moreరూ.9 లక్షల కోట్లు ఇస్తే…గాడిదగుడ్డు అంటారా?
బీజేపీని ఎదుర్కోలేక పిరికిపందల్లా తప్పుడు ప్రచారం భాగ్యనగర జన సభలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్, మహానాడు : భాగ్యనగరంలో శుక్రవారం జరిగిన జన సభలో ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో కిషన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 17కు 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల దృష్టి మరల్చేందుకు పిరికిపందల్లా తప్పుడు ప్రచారం […]
Read Moreమోదీకి పాలమూరు పౌరుషాన్ని రుచిచూపండి
పెంచి పోషించిన కాంగ్రెస్పైనే అరుణమ్మ పగబట్టింది ఆమెను గెలిపిస్తే మాజీ ఎమ్మెల్యే ఇసుక దోపిడీ ఖాయం కేసీఆర్ ధన దాహానికి నిదర్శనం పాలమూరు ఎత్తిపోతల మక్తల్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మక్తల్, మహానాడు : తెలంగాణ పౌరుషాన్ని, పాలమూరు పౌరుషాన్ని మోదీకి రుచి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మక్తల్ జన జాతర సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు […]
Read Moreల్యాండ్ టైట్లింగ్ జీవో కాపీల దహనం
కొత్తపేట: కొత్తపేట మండలం ఏనుగు మహల్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం జీవో కాపీలను కూటమి నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు మాట్లాడుతూ ప్రజల భూములను దోచుకునేందుకు జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని తెలిపారు. ఈ చట్టం వల్ల 2020 ఏప్రిల్ నుంచి 2023 మే వరకు రెవెన్యూ శాఖకు వచ్చిన భూ సంబంధిత ఫిర్యాదులు […]
Read Moreజగన్కు ఇవే చివరి ఎన్నికలు
మళ్లీ వస్తే భూములు తాకట్టు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ కావలి: వైసీపీ అధినేత జగన్కు ఇవే చివరి ఎన్నికలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి. విల్సన్ అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటిపై రూ.10 లక్షలు అప్పు ఉందని అవి ఎలా తీరు తాయని నిలదీశారు. పెన్షన్ల కోసం కార్యాలయాలు తనఖా పెట్టిన జగన్ […]
Read Moreఓటు విలువ తెలిపే ప్రతినిధి 2 సినిమా
సినీనటుడు నారా రోహిత్ పుట్టపర్తి: కూటమి గెలుపు కోసం సినీనటుడు నారా రోహిత్ రాష్ట్రవ్యాప్తంగా పర్యట స్తున్నారు. శుక్రవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువులో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో నారా రోహిత్ మాట్లాడారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల తరపు నుంచి ప్రశ్నించగల గొంతు జర్నలిస్టులది. సమాజం సజావుగా సాగాలంటే జర్నలిస్టు పాత్ర ముఖ్యమై నది. ప్రతినిధిó-2 సినిమాలో జర్నలిస్టు పాత్ర నేను పోషించడం నాకు […]
Read Moreదళితులను నమ్మించి మోసగించిన జగన్
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దళితులారా మేల్కోండి కరపత్రం విడుదల మంగళగిరి: దళితులను నమ్మించి మోసం చేసిన జగన్ రూ.4,038 వేల కోట్ల దళితుల సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించాడని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డా రు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం దళితులారా మేల్కోండి కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 27 దళిత పథకాలు రద్దు […]
Read Moreమంగళగిరిలో నందమూరి సుహాసిని ప్రచారం
నారా లోకేష్ను గెలిపించాలని పిలుపు మంగళగిరి రూరల్: నారా లోకేష్కు మద్దతుగా శుక్రవారం మంగళగిరి రూరల్ చిన్నవడ్లపూడి గ్రామంలో నందమూరి సుహాసినితో పాటు లోకేష్ కుటుంబసభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ముందుగా గ్రామస్థులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్షోతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నందమూరి సుహాసిని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరదని, అందరం కలిసి ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని […]
Read Moreనాని వర్సెస్ చిన్ని…అన్నదమ్ముల సవాల్
అకమ్రాస్తులు, కేసులపై నానికి చిన్ని సవాల్ నీపై ఆరోపణలు నిరూపిస్తా…దమ్ముంటే నాపై నిరూపించు లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయటపెడతా ఎంపీగా పదేళ్లలో ఏం చేశావో నగర ప్రజలకు చెప్పు నీపై కేసులు ఉన్నది వాస్తవం కాదా? విజయవాడ, మహానాడు : విజయవాడ టీడీపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థులు, అన్నదమ్ములైన కేశినేని చిన్ని, కేశినేని నానిల మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతోంది. చిన్నిపై ఇటీవల నాని […]
Read Moreహిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా?
కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరు వినోద్ ఓడిపోతే బీఆర్ఎస్ను మూసేసి రాజకీయ సన్యాసం చేస్తావా? ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడు కేసీఆరే నా వెనుక 80 శాతం హిందువులున్నారు… కేసీఆర్ను ఓడిరచేందుకు ముస్లింలంతా ఒక్కటి కావాలంటావా? బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ కరీంనగర్, మహానాడు : 20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా? హిందువులారా మీ సత్తా ఏందో కేసీఆర్కు […]
Read More