పొన్నూరు, మహానాడు : పొన్నూరు నియోజకవర్గంలో ఆదివారం జనసేన అధినేత పవన్కళ్యాణ్ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాట్లను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పరిశీలించారు. అనంతరం పొన్నూరు టీడీపీ అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్రతో ఏర్పాట్లపై చర్చించారు.
Read Moreభూ కబ్జా చట్టాన్ని చెత్త బుట్టలో వేయండి
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ త్రిపురాపురం, బాలాజీనగర్ తండాలలో ప్రచారం సత్తెనపల్లి, మహానాడు : నకరికల్లు మండలం త్రిపురాపురం, బాలాజీనగర్ తండా గ్రామాలలో శనివారం ఎన్నికల ప్రచారంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో మన భూములపై ఆయన బొమ్మ వేసుకుంటున్నాడని, ఆ తర్వాత భూములను కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఆ చట్టాన్ని చెత్త బుట్టలో వేయాలని […]
Read Moreఎన్నికల్లో అక్రమాల నివారణకు సమన్వయకర్తలు
సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నియామకం విజయవాడ, మహానాడు : ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి, అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా వేదికను ఏర్పాటు చేసింది. 13 ఉమ్మడి జిల్లాలకు 13 మంది రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్, ఉన్నత పౌర సమాజ ప్రతినిధులను ఎన్నికల నిఘా సమన్వయకర్తలుగా నియమించినట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చైర్మన్ జస్టిస్ జి. భవానిప్రసాద్, ఉపాధ్యక్షుడు ఎల్వి.సుబ్రహ్మణ్యం, కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్కుమార్, సంయుక్త […]
Read Moreస్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని జగన్ చెప్పగలడా?
అమర్నాథ్ వ్యాఖ్యలకు పల్లా కౌంటర్ విశాఖపట్నం, మహానాడు : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధాని ప్రకటిస్తే గాజువాక ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటా అన్న గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై కూటమి నేత పల్లా శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. గంగవరం పోర్టు ప్రభు త్వ వాటా అమ్ముకుని ప్రైవేటీకరణ జరిగినప్పుడు ఎందుకు మంత్రి పదవి నుంచి తప్పుకోలేదని ప్రశ్నించారు. సేలం స్టీల్ ప్లాంటును అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదా అని […]
Read Moreనీ బాగోతం పిల్లాడిని అడిగినా చెబుతాడు…
బ్యాంకులను మోసగించినట్లు ప్రజలను చేయలేవు ఎంపీ, కేంద్రమంత్రిగా ఏమైనా చేశావా? సుజనాచౌదరిపై కేశినేని నాని ఫైర్ విజయవాడ, మహానాడు : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్లో శనివారం వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరిపై వ్యంగ్యా స్త్రాలు సంధించారు. ప్రకాశం బ్యారేజ్ కట్టింది మీ నాన్న అంటున్నావ్… కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ […]
Read Moreటీడీపీలోకి వడ్డెర కుటుంబాలు
మాచర్ల, మహానాడు : అడిగొప్పల గ్రామంలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన 20 వైసీపీ కుటుంబాల వారు శనివారం ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. వారికి మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుమారుడు గౌతమ్రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు, చల్లా సాయిశంకర్, చల్లా పెద్దిరాజు పాల్గొన్నారు.
Read Moreమడకశిర అభివృద్ధికి మేనిఫెస్టో
విడుదల చేసిన టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్.రాజు మడకశిర, మహానాడు : మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను శనివారం మడకశిర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.ఎస్.రాజు, మడకశిర టీడీపీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreకిషన్రెడ్డి రోడ్షోలో సినీనటుడు సాయికుమార్
సికింద్రాబాద్, మహానాడు : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రోడ్ షోలో సినీనటుడు సాయికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల ప్రచారం, అండమాన్ నికోబార్లో పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా మోదీ ప్రభంజనం కనిపిస్తోంది. కన్ను తెరిస్తే జననం.. కన్నుమూస్తే మరణం ఈ రెప్ప పాటు కాలమే జీవితం. […]
Read Moreచెరో 8 స్థానాలు…బీజేపీ, కాంగ్రెస్ ఒప్పందం ఇదీ..
` హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేయాలని సమైక్యవాదులు అంటున్నారు ` రేవంత్కు ఆంధ్రా మూలాలు…తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ` రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం… ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ` రాష్ట్రం దివాళా తీసిందని ముఖ్యమంత్రే చెబితే పెట్టుబడులు వస్తాయా? ` రేవంత్ మాటలతో రియల్ ఎస్టేట్ పడిపోయింది…పరిశ్రమలకు ఇబ్బందులు ` రాష్ట్రంలో పరిపాలన లేదు..పగలు, ప్రతీకారాలే ఉన్నాయి… ` ప్రజాపాలన అర్జీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి ` కేంద్రంలో […]
Read Moreతెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డే…
`ఆయనకు కర్రు కాల్చి వాత పెట్టాలి `ఈ ఎన్నికలు గుజరాత్ వర్సెస్ తెలంగాణ ఫైనల్స్ `రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నేతే చెప్పారు… `ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలి..గుండునా..అరగుండునా? `తెలంగాణను మోసగించిన వారికి ఓట్లడగడానికి సిగ్గుందా? `9లోగా మిగిలిన రైతులకు రైతు భరోసా ఇస్తా `బకాయి ఉందని నిరూపించలేకపోతే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి ` బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి `కొత్తగూడెం సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి […]
Read More