తప్పుడు కేసులతో ఢిల్లీకి పిలిస్తే భయపడతామా?

రిజర్వేషన్లపై రాహుల్‌ చెప్పిన మాటనే రేవంత్‌ చెబుతున్నారు కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొత్తగూడెం, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని భారత్‌ జూడో యాత్ర ద్వారా రాహుల్‌ చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి చెబుతు న్నారు. ఆయనపై తప్పుడు కేసు పెట్టి ఢిల్లీకి పిలుస్తారా? మీరు పిలిస్తే భయపడతాం […]

Read More

వైసీపీ దుష్ట పార్టీ…అందుకే బయటకు వస్తున్నారు

విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి విజయవాడ, మహానాడు : దుష్ట పార్టీ వైసీపీని వీడి భారీఎత్తున యువత బీజేపీలో చేరి సరైన నిర్ణయం తీసుకున్నారని విజయవాడ పశ్చి మ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి అన్నారు. విజయవాడ లంబాడీపేట నుంచి మాజీ కార్పొరేటర్‌ తాజా నోత్‌ దాస్‌ కుమారుడు రవి నాయకత్వంలో భారీ సంఖ్యలో యువత, ముస్లిం మహిళలు శనివారం బీజేపీలో చేరా రు. వారికి సుజనాచౌదరి పార్టీ కండువాలు […]

Read More

పశ్చిమకు నేనే ముఠామేస్త్రిని…సమస్యలు పరిష్కరిస్తా

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా కల్పిస్తాం ముఠా కార్మికులకు బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి భరోసా విజయవాడ, మహానాడు : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు. తనను గెలిపిస్తే ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాళేశ్వరరావు మార్కెట్‌ దగ్గర ఉన్న వస్త్ర […]

Read More

మహిళలకు భద్రత కల్పించలేని చేతకాని ప్రభుత్వం

నిస్సిగ్గుగా ట్రోల్స్‌ చేస్తుంటే పోలీసులు ఏమయ్యారు? ఉమెన్‌ ట్రాఫికింగ్‌లో దేశంలోనే మూడో స్థానం డ్రగ్స్‌, గంజాయికి క్యాపిటల్‌గా మార్చారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని విజయవాడ, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని విలేఖరుల సమావేశం లో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. అసలు శాంతి భద్రతల విషయం లో ఈ ప్రభుత్వం […]

Read More

ఉద్యోగుల విషయంలో నవ సందేహాలకు సమాధానం చెప్పు…

జగన్‌కు పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నలు కడప, మహానాడు : ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ తీరని అన్యాయం చేశాడని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి విమర్శించారు. కడపలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో షర్మిల మాట్లాడారు. వైఎస్సార్‌ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తే..జగన్‌ మాత్రం ద్రోహం చేశాడు. గౌరవంగా బతకాల్సిన ఉద్యోగులను అవమానిస్తున్నారు. బొత్స లాంటి వాళ్లు కాళ్లు పట్టుకుని అడగాలి అంటున్నాడు. ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు కనీసం […]

Read More

వివేకా హంతకుడి వైపు ఎందుకు ఉన్నారు?

కడప ప్రజలకు సమాధానం చెప్పు జగన్‌ మైదుకూరు బహిరంగ సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి మైదుకూరు, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో శుక్రవారం జరిగిన భారీ బహిరంగ సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఆమెతో పాటు సునీతారెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమం త్రి పదవి అడ్డుపెట్టి మరీ అవినాష్‌ రెడ్డిని కాపాడుతున్నారని అన్నారు. సొంత బాబాయిని చంపించిన హంత కుల వెనుక ఎందుకు ఉన్నారు. కడప […]

Read More

హోంమంత్రి అమిత్‌ షాపై కేసు నమోదు

హైదరాబాద్‌ : హోంమంత్రి అమిత్‌ షాపై మొఘల్‌పురా పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ వైఎస్‌ ప్రెసిడెంట్‌ జి.నిరంజన్‌ ఢిల్లీలో ఎన్నికల ప్రధానాధికారికి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల ఒకటో తేదీన పాతబస్తీ పర్యటన సందర్భంగా అమిత్‌షా చిన్నారుల తో ప్రచారం చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి మాధవిలత మాట్లాడే సమయంలో వేదిక కింద ఉన్న […]

Read More

ఆడబిడ్డలపై వైసీపీ మూకల అసభ్యకర పోస్టులు

మార్ఫింగ్‌ చిత్రాలపై ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ లేదు ఎఫ్‌ఐఆర్‌ నమోదు…భారతీరెడ్డికి మాత్రమే సాధ్యం కనీసం ట్విట్టర్‌ నుంచైనా డిలీట్‌ చేయించండి ఏమి చేశాడని ట్విట్టర్‌ జోకర్‌ ఆర్జీవీకి డబ్బు ఇచ్చారు? కూటమి వచ్చాక ఈ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేయిస్తాం టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి అమరావతి, మహానాడు : తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలపై ట్విట్టర్‌లో వైసీపీ మూకలు అసభ్యకరంగా చిత్రాలు పెడుతున్నారని, ఫిర్యాదు చేసి నాలుగు రోజలవుతున్నా […]

Read More

మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత ప్రచారం

మైలవరం, మహానాడు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ శుక్రవారం మైలవరం మండలం మర్సుమల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్‌, మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) పాల్గొన్నారు. అనంతరం కూటమి కార్యాలయాన్ని ప్రారంభించారు. బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

మడకశిర కూటమి అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు ప్రచారం

మడకశిర, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మడకశిర మండలం గంగువాయి పాళ్యం, గోవిందపురం పంచాయ తీలలో టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు, మడకశిర ఇన్‌చార్జ్‌ తిప్పేస్వామి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More