సమ్మర్ సీజన్ వచ్చేసింది.. చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. ఆ నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, శ్వాస కోశ సమస్యలు రావని, జీర్ణ క్రియ కూడా మెరుగవుతుందని చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించు కోవచ్చు.. జిడ్డు, […]
Read Moreజగన్ రెడ్డి బెండు తీయడం తథ్యం
రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకు నేనే డ్రైవర్ అవుతా విధ్వంసకారుడి పనితీరుకు ఐదేళ్ల అరాచక పాలన నిదర్శనం శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి కలిపి టెంపుల్ టూరిజం అభివృద్ధికి పునాదులేశాను ఎర్రచందనం స్మగ్లర్లపై టీడీపీ ఉక్కుపాదం మోపితే…జగన్ రెడ్డి టికెట్లు ఇచ్చాడు సామాజికాభివృద్ధి టీడీపీ మార్క్.. స్కీము స్కీమునా జగన్ రెడ్డి స్కాము మార్క్ శ్రీకాళహస్తిలో జరిగిన అభివృద్ధే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పనితీరుకు నిదర్శనం ఆస్తి కోసం ఒక చెల్లిని, న్యాయం […]
Read Moreజగన్ రెడ్డి వెయ్యి తప్పులు చేశాడు.. మీరు క్షమిస్తారా?
దళిత ద్రోహి జగన్ రెడ్డి జగన్ జమానాలో 11 వేలకు పైగా దళితులపై దాడులు…188 మంది ఊచకోత జగన్ చేసిన తప్పులను రాష్ట్ర ప్రజలు క్షమించరు జగన్ రెడ్డి బచ్చాగా గోలీలు ఆడుకుంటున్న సమయంలోనే నేను సి.ఎం జగన్ చెవిలో పువ్వు పెట్టి రాజకీయ విరామం ఇవ్వండి సంపద సృష్టించే నాయకుడు కావాలా…దివాలా తీయించే నాయకుడు కావాలా? పేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తాం సూళ్లూరుపేట నియోజకవర్గం, […]
Read Moreనెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ని తొలగించాలి
ముగ్గురు అధికారులపై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య ముగ్గురు అధికారులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. నెల్లూరు ఎస్పీ డాక్టర్ కె. తిరుమలేశ్వర్ రెడ్డి పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మామ అయిన దుగ్గిరెడ్డి గురువా రెడ్డి వైసీపీ నాయకుడు. గతంలో ఈయన నెల్లూరు జిల్లాలో […]
Read Moreబాధ్యతను గుర్తు చేస్తున్న ‘మై ఫస్ట్ ఓట్ ఫర్ సీ.బీ.ఎన్’
– మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డా. రాజ్యలక్ష్మి శిరిగినీడి పాలకొల్లు: మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ కార్యక్రమం రాబోయే 2024 ఎన్నికల్లో మొదటగా ఓటు వేయబోతున్న యువతకు వారి బాధ్యతను గుర్తు చేయడానికి ఎంతో ఉపయోగపడుతోందని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు మరియు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డా. రాజ్యలక్ష్మి శిరిగినీడి కొనియాడారు. ఏ పి వారియర్స్ కార్యక్రమంలో భాగంగా ” […]
Read Moreదొంగ పోలీసు చెవులు
( మార్తి సుబ్రహ్మణ్యం) గట్టిగా అరవకు. గోడలకు చెవులుంటాయ్… నీవి పాము చెవులురా నాయనా.. అనే మాటలు మన చిన్నప్పుడు వినేవాళ్లం. ఇప్పుడు పోలీసు దొంగ చెవుల పుణ్యాన అవి మన ఫోన్లకూ పాకుతున్నాయ్. ఇదొక దౌర్భాగ్యం! పోలీసులే దొంగల అవతారమెత్తి మన ఫోన్లకు వాళ్ల చెవులు ఆనించడం దొంగతనం కంటే పెద్ద నేరం. టెర్రరిస్టులో, వామపక్ష తీవ్రవాదులో, జీహాదీశక్తుల ఫోన్లపై చెవులు ఆనిస్తే ఎవరికెలాంటి అభ్యంతరాలుండవు. అసలు ట్యాపింగ్ […]
Read Moreజగన్ రెడ్డి అబద్దాలు చెప్పడంలో పీహెచ్డి
– ఓటమి భయంతోనే జగన్ రెడ్డి చెప్పిన అబద్దానే పదే పదే చెప్తున్నాడు – ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్రలో ముద్దులు పెట్టి ఇప్పడు గుద్దులు గుద్దుతున్నాడు – మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ రెడ్డి బస్సు యాత్ర తుస్సు యాత్ర అయ్యింది. ఓటమి భయంతోనే చెప్పిన అబద్దాన్నే పదే పదే చెప్పి ప్రజల్ని ఇంకా మోసం చేయాలనుకుంటున్నాడు. జగన్ రెడ్డి అబద్దాలు చెప్పడంలో పీహెచ్డి సాధించారు. ఎన్నికల […]
Read Moreవాలంటీర్లకు ఈసీ షాక్
వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోండి పథకాలు పంపిణీ చేయవద్దు ఈసీ సంచలన నిర్ణయం ‘మహానాడు’ వార్తకు స్పందన ఎట్టకేలకు కదిలిన ఎన్నికల సంఘం ( అన్వేష్) ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్లు పై వస్తున్న ఫిర్యాదుల పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు విధులు పై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయవద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు […]
Read Moreపవన్ ‘వారాహి’కి ఈసీ అనుమతి నిరాకరణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఆయన ప్రచారానికి ఉపయోగించే ‘వారాహి’ వాహనానికి అనుమతి నిరాకరించారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపాటి వాహనానికే పర్మిషన్ ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో పవన్ రోడ్ షో లేకుండా నేరుగా హోటల్ నుంచి చేబ్రోలులో జనసేన ఏర్పాటు బహిరంగ సభకు వెళ్లనున్నారు.
Read Moreజగన్ హెలికాప్టర్లపై ఈసీకి రఘురామరాజు ఫిర్యాదు
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యయ నియమావళి ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా హెలికాప్టర్లను విజయవాడ ఒకటి, విశాఖలో ఒకటి పెట్టాలని నోటిఫికేషన్ విడుదల చేయడంపై రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 హెలికాప్టర్లకు నెలకు 3 కోట్ల 82 లక్షలు రూపాయలు ఖర్చు చేస్తున్నారని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారానికే జగన్ ఈ […]
Read More