హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్ధి సుజనాచౌదరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో హైదరాబాద్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పొత్తులో భాగంగా జరుగుతున్న పరిణామాలు, మారుతున్న సమీకరణలపై వారిద్దరు చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా సుజనా చౌదరి పోటీ చేస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు, సుజనా విజయం కోసం పనిచేస్తారని లోకేష్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ-జనసేన-బీజేపీ […]
Read Moreవర్మ ఇంటికి పవన్
వర్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్న పవన్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గంలో ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ టిడిపి ఇంచార్జీ వర్మ ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గొల్లప్రోలు నుంచి పి. దొంతమూరు వరకూ అశేష జనం ఘన స్వాగతం పలికారు. జనసేన, టిడిపి శ్రేణులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వర్మ కుటుంబ సభ్యులు సత్కరించారు. ఆయన మాతృమూర్తి […]
Read Moreబ్యాంకులకు ఆదివారం సెలవు లేదు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ.. దేశం లోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకు లకు ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బిఐ) సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ […]
Read Moreఎండాకాలం.. తస్మాత్ జాగ్రత్త
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ జాగ్రత్తలు తీసుకోండి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే వడగాలుల తీవ్రత కూడా మొదలైంది. భానుడి ప్రతాపంతో ఇటు తెలంగాణ, అటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్యన నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఎండలకు ఎవరూ బయటకు కూడా రావడంలేదు.. ఎండ […]
Read Moreసచివాలయం ఉద్యోగికి ఓటర్లకు సిరా మార్కు వేసే బాధ్యత
– శాశ్వత ఉద్యోగులకే పోలింగ్ విధులు గుంటూరు : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న జరగనున్న పోలింగ్ ఏర్పాట్లపై గుంటూరు జిల్లా అధికారులు దృష్టి సారించారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఆరుగురు ఉద్యోగులు ఉంటారు. సచివాలయం ఉద్యోగికి కేవలం ఓటర్లకు సిరా మార్కును వేసే బాధ్యతను అప్పగిస్తారు. ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్నందున వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పోలింగ్ బాధ్యతలను […]
Read Moreగుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసానికి నోటీసులు
– గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కు తాడికొండ ఎన్నికల రిట ర్నింగ్ అధికారి(ఆర్వో) ఎం.గంగరాజు నోటీసు లు – వివరణ పంపిన పెమ్మసాని ఈ నెల 25న తాడికొండ మం డలం లాం గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో పెమ్మసాని మాట్లాడుతూ సద్దాం హుస్సేన్ బంకర్లో దాక్కొని ఉంటే తీసుకొచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారని చెప్పారు. దీనిపై ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]
Read Moreకాంగ్రెస్-బీజేపీ కలసి అంతిమదశ ఆపరేషన్లు
– గడ్చిరోలి ఎన్కౌంటర్కు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులదే బాధ్యత – మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్పై మావోయిస్టులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేఖ విడుదల చేశారు. ప్రజాపాలన పేరుతో తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపి విప్లవ ప్రజాఘాతుక కగార్ (అంతిమదశ) ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయంటూ మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల […]
Read Moreకేసీఆర్ చేసింది ఏమి లేదు
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హైదరాబాద్ :బీఆర్ఎస్ నేతలు అయోమ యంలో ఉన్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆ పార్టీని వీడేందుకు సిద్ధ మైన ఆయన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్ ఆహ్వానం నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు సన్నా హాలు చేస్తున్నారు. ఈ మేరకు కుమార్తె కావ్యతో కలిసి, మంత్రుల నివాస ప్రాంగణం లో తన అనుచరులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు […]
Read Moreపీవీ ఎంతో విద్వత్తు గల పండితుడు
– తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తరఫున ఆయన కుమారుడు భారతరత్న అందుకున్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ‘ప్రతి భారతీయుడూ, పీవీ నరసింహా రావు దేశానికి అందించిన సేవలను గుర్తుంచుకుంటాడు. ఆయనకు భారతరత్న లభించడం గర్వంగా భావిస్తాడు. ఆయన మన దేశ పురోగతినీ, ఆధునీకరణను మరింత ముందుకు తీసుకెళ్లడానికి విస్తృతంగా కృషి చేశారు. ఆయన ఎంతో విద్వత్తు […]
Read Moreకేటీఆర్ ఒళ్ళు .. భాష దగ్గర పెట్టుకొని మాట్లాడు
– హైదరాబాద్ గాంధీభవన్లో పిఈసి సమావేశం జరిగిన తర్వాత మీడియా తో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరు గ్యారంటీల అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పిఈసి అభినందించింది. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించే అంశంపై చాలా సుదీర్ఘంగా సమావేశంలో చర్చించాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 6 న తుక్కుగుడా లోని రాజీవ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభలో […]
Read More