44% మంది ఎంపీ లపై క్రిమినల్ కేసులు

– 5% ఎంపీలు బిలియనీర్లు 514 మంది సిట్టింగ్ లోక్‌సభ ఎంపీ లలో 225 మంది (44%) పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్‌‌లో ధృవీకరించినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ . 5% ఎంపీలు బిలియనీర్లు ఉన్నారని, వీరి ఆస్తుల విలువ రూ. 100 కోట్ల కంటే పైనే ఉంటుందని పేర్కొంది. యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఏపీ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌ లకు చెందిన ఎంపీ లపై […]

Read More

తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాకే తెలుగుజాతికి గౌరవం

టిడిపి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటానికి కారణం ఎన్టీఆర్ సిద్ధాంతాలు ఆశయాలు ప్రాంతీయ పార్టీల కూటమితో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి కేంద్ర ప్రభుత్వంలో స్థానాన్ని సంపాదించిన ఘనుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు – సోమిరెడ్డి, బీద, అబ్దుల్ అజీజ్, రమేష్ రెడ్డి నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ […]

Read More

సి – విజిల్ కు 79వేల ఫిర్యాదులు

లోక్‌సభ ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతోన్న ఎన్నికల సంఘం అనేక మార్గాల్లో పౌరులు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందులోభాగంగా ‘సీ-విజిల్‌’ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా 79వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. వీటిలో ఇప్పటికే మెజార్టీ ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపింది. ”ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటినుంచి ఇప్పటివరకు కోడ్‌ ఉల్లంఘనలపై (MCC) 79వేల ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో దాదాపు 99శాతం సమస్యలను పరిష్కరించాం. […]

Read More

ఏప్రిల్ 6న తుక్కుగూడలో జనజాతర సభ

మెజారిటీ సీట్లు గెలిపించాలి కష్టపడినవారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం తెలంగాణ కు సంబంధించిన పెండింగ్ పనులపై మ్యానిఫెస్టోలో చేర్చాలి పీఈసీ సమావేశంలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలో కష్టపడినవారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం. ఇప్పటికే కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటికే పదవులు ఇస్తున్నట్టు సమాచారం ఇచ్చాము.. అన్ని అనుబంధ సంఘాల చైర్మన్ లకు పదవులు ఇచ్చాం. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, […]

Read More

జగనన్నకు.. సిస్టర్స్ సెంటి‘మంట’

– ఎన్నికల సమయంలో ‘గొడ్డలిపోటు’ గొడవ – వివేకా హంతకులకు జగనన్న రక్షకుడంటూ రోడ్డెక్కిన చెల్లెళ్లు – ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డలు ఒంటరిపోరు చేస్తున్నారన్న సానుభూతి – అన్నయ్యపై చెల్లెళ్ల ఒంటరిపోరుకు గ్రామీణ మహిళల మద్దతు – పట్టణ మహిళల్లో సునీత-షర్మిల వీడియో వ్యాఖ్యల ప్రభావం – సిస్టర్స్ సెంటిమెంట్‌తో వైసీపీకి మహిళా ఓట్లు దూరం – అవినాష్, భాస్కర్‌రెడ్డే కారకులంటూ చెల్లెళ్ల ఆరోపణలు – జగనన్నకు బాంధవ్యం విలువ […]

Read More

ఫోన్లకూ చెవులుంటే..

ఓ తెలుగు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్‌కు దేవుడు ప్రత్యక్షమయి ఏం కావాలో కోరుకోమంటారు. ఎదుటి వారు మనసులో ఏమనుకున్నా తనకు వినిపించేలా వరమివ్వండి అని కోరుకుంటాడు బ్రహ్మానందం.మొదట్లో ఒకరిద్దరు అనుకున్నవి తెలుసుకుని బాగానే ఉందనుకుంటా డు.. కానీ రాను రాను తన గురించి తన కుటుంబసభ్యులు, మిత్రులు సహా అందరూ మనసులో అనుకుంటున్న మాటలు విని మానసికంగా కుంగి పోతాడు. తనకీ వరం వద్దు మహాప్రభో అని దేవుడికి దగ్గరకు […]

Read More

ముంబై నుంచి దోహా, ఖతార్‌కు ఆకాశ ఎయిర్ తొలి అంతర్జాతీయ విమానం

దేశీయ కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తన మొదటి అంతర్జాతీయ విమాన కార్య కలాపాలను శుక్రవారం ప్రారంభించింది.. ముంబై నుంచి దోహా, ఖతార్‌కు తొలి విదేశీ విమానాన్ని తీసుకొచ్చామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కువైడ్, జెడా, రియాద్ అనే మరో మూడు అంతర్జాతీయ గమ్య స్థానాలకు ట్రాఫిక్ హక్కులను పొందామని పేర్కొంది. రాబోయే నెలల్లో ఆకాశ మరింత వేగంగా అంతర్జాతీయ విమానాలను అందుబాటు లోకి తీసుకొస్తుందని వెల్లడించింది. […]

Read More

ఎన్‌ఐఏ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన సదానంద్ వసంత్ దాతే

మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ప్రముఖ 1990-బ్యాచ్ ఐపిఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతే ఎన్‌ఐఏ కొత్త డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అతను డిసెంబర్ 31, 2026న పదవీ విరమణ పొందే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆ పదవిలో కొనసాగుతారు. మార్చి 31న పదవీ విరమణ చేయనున్న ఎన్‌ఐఏ చీఫ్ దినకర్ గుప్తాను ఈయన భర్తీ చేస్తారు.

Read More

మహిళా క్రికెటర్‌పై బీజేపీ శ్రేణుల ఆగ్రహం

టీం ఇండియా మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ‘వసూలీ టైటాన్స్’ పేరుతో బీజేపీ అగ్రనేతలైన ప్రధాని మోదీ, అమిత్ షాలను క్రికెట్ ప్లేయర్‌లుగా పేర్కొంటూ పోస్టర్‌ను పోస్ట్ చేసినట్లు ఆమె ఇన్‌స్టా స్టోరీ ట్వీట్ చేస్తోంది. వస్త్రాకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఆమె ఇన్‌స్టా హ్యాక్ చేయబడిందని మరికొందరు పోస్ట్ చేస్తున్నారు.  

Read More

ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులను జగన్ వినియోగించడానికి లేదు

– డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీని ఎన్నికల విధుల నుంచి తొలగించాలి – రాష్ట్రాన్ని జగన్ రెడ్డి, విద్యా వ్యవస్థను ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ భ్రష్టు పట్టించారు – వెంటనే ఆర్టీసీ బస్సులను వెనక్కి పంపాలి – తెదేపా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడంలో ఉదాసీనం – శ్రీ కాళహస్తి డంపు స్వాధీనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తిరుపతి కలెక్టర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి […]

Read More