– ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 1987 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి రామ్ మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వరుగా, 1984 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.పి.ఎస్. […]
Read Moreధూళిపాళ్ల స్టిక్కర్ల సైకిల్ గుర్తింపు
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలోని ఓ రైస్ మిల్లులో గురువారం ఎన్నికల అధికారులు తెలుగుదేశం అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్టిక్కర్లు అంటించి ఉన్న 610 సైకిలను గుర్తించారు. పొన్నూరు ఎంపీడీవో రత్నజ్యోతి సిబ్బందితో వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. తెదేపా నాయకులు సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారంపై అధికారులు విచారిస్తున్నారు.
Read Moreపెళ్లికూతురైన బర్రెలక్క
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క నాగర్ కర్నూల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి సంచలనం సృష్టించిన బర్రెలక్క పెళ్లి ఘనంగా జరిగింది. తన దగ్గరి బంధువైన వెంకటేష్ అనే అబ్బాయితో బర్రెలక్క (శిరీష) ఇవాళ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read More‘పైనుంచి’ ఆదేశాలు రావాలా?
ఢిల్లీ ఆదేశిస్తేనే ఈ‘సీరియస్’ అవుతుందా? – వచ్చేంతవరకూ చర్యల కొరడా ఝళిపించరా? – కొత్తగా ముగ్గురు పరిశీలకుల రాక – ఆశలన్నీ వారిపైనే – పోలీసులపై ఇచ్చిన ఫిర్యాదులు బుట్టదాఖలేనా? – ఇన్చార్జి డీజీపీ హయాంలోనే ఎన్నికలు జరిపిస్తారా? – బెంగాల్ మాదిరి వేగం ఏదీ? – వాలంటీర్ల చేతికి పెన్షనర్ల డబ్బులా? – ఈసీ తీరుపై కూటమి కన్నెర్ర – అధికారులు భయపడుతున్నారా? – కూటమి రాదన్న అనుమానంతో […]
Read Moreవైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది
యువత నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు -రానున్న ఎన్నికల్లో అరాచక పాలన అంతానికి ఓటే ఆయుధం ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు భువనేశ్వరి పిలుపు నిడమర్రు: చంద్రబాబు పాలనలోనే మహిళలకు భద్రత దొరుకుతుందని, వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు గ్రామంలో భువనేశ్వరి […]
Read Moreకూతురా? కొడుకా?
అమ్మా.. కొడుకు.. ఒక కూతురు! విజయమ్మ ఎటు వైపు? కొడుకు జగన్ మళ్లీ సీఎం కావాలని ఆశీర్వాదం మరోవైపు కూతురు షర్మిలతో కలసి ఉంటున్న తీరు కొడుకుతో యుద్ధం చేస్తున్న కూతురు షర్మిల విజయమ్మ రెండు పడవల ప్రయాణం దానితో ఇదో ప్యామిలీ డ్రామా అంటూ సోషల్మీడియాలో కామెంట్లు ( మార్తి సుబ్రహ్మణ్యం) కొడుకా? కూతురా?.. ఇదేదో తల్లా?పెళ్లామా సినిమా అనుకుంటున్నారా? యస్. కాకపోతే టైటిల్లో చిన్న ఛేంజ్! పులివెందులలోని […]
Read Moreఎన్నికల సమయంలో కీలకంగా పనిచేయాలి
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇప్పటి వరకు పనిచేసిన విధానం ఒక ఎత్తు ఎన్నికల సమయంలో పనిచేయడం మరో ఎత్తు అందుకు అందరు సన్నద్దం కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విస్తారక్ లకు ఉద్భోదించారు. విస్తారక్ ల తో రాష్ట్ర స్ధాయి సమావేశం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ […]
Read Moreమీ వల్లే పార్టీ నిలబడింది
– టీడీపీ కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ టీడీపీ అధినేత చంద్రబాయయుడును అరెస్టు చేసి జైల్లో పెట్టిన వార్త విని తట్టుకోలేక గుండెలాగిన పార్టీ కుటుంబసభ్యులను చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పరామర్శించారు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు గ్రామం, తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్టు విప్పర్రు గ్రామంలో టీడీపీ కుటుంబసభ్యులను ఆమె ఓదార్చారు. అధైర్య పడవద్దని, తామున్నామని భరోసా ఇచ్చారు. మీ వల్లే పార్టీ నిలబడిందని చెప్పారు. తమ కోసం […]
Read Moreలిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. కేజ్రీవాల్ కోర్టులోనే వెల్లడిస్తారు
– శరీరం జైల్లో ఉన్నా.. ఆత్మ ప్రజల్లోనే – కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్ను కలిశానని చెప్పారు. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారన్నారు. దాని ఆధారాలు బయటపెడతారని ఆమె […]
Read Moreమైక్రోసాఫ్ట్ లో మరో అగ్ర పదవిని పొందిన భారతీయుడు పవన్
మైక్రోసాఫ్ట్ కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉండగా.. తాజాగా మరో భారతీయుడు ఐదే మైక్రోసాఫ్ట్ సంస్థలో అగ్ర పదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్ కంపెనీ నియమించింది. పవన్ దావులూరి 2001 నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గడిచిన మూడేళ్లుగా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.
Read More