ఎంపీ అభ్యర్థిగా తమిళి సై నామినేషన్

తమిళనాడు: సోమవారం నాడు మాజీ తెలంగాణ గవర్నర్ తమిళనాడు లోని చెన్నె సౌత్ సెగ్మెంట్ కు నామినేషన్ దాఖలు చేశారు.ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తమిళిపై పంచుకున్నారు. చెన్నె సౌత్ నియోజక వర్గానికి ఎన్డీఏ అలయెన్స్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను’ అని తమిళిసై ట్వీట్ చేశారు. ఇక, ఎంపీ ఎన్నికల వేళ తమిళనాడులో బీజేపీ ఫోకస్ చేసిన విషయం తెలిసిందే.

Read More

వార్ధా నదిలో నలుగురు యువకులు గల్లంతు

కొమురం భీమ్ : హోలి పండగ పూట కుమురం భీం జిలాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానం చేసేందుకు వార్దా నదిలోకి దిగిన నలుగురు యువకులు గల్లంతు కావడం తీవ్ర కలకలం రేపింది. కౌటాల మండలం తాటిపల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన యువకులను నదిమాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో గల్లంతైన వారిని […]

Read More

టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై రేవంత్‌కు ఫిర్యాదు

– చిక్కుల్లో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు – ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు పైనా ఫిర్యాదులు – ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డికే దుబాయ్ వాసి ఫిర్యాదు – నా ఫోర్జరీ సంతకంతో నకిలీ ఒప్పందం రాయించారు – ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరుతో బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారు -50 లక్షలు వసూలు చేశారు – రేవంత్‌కు ఫిర్యాదు చేసిన శరన్ చౌదరి – విచారణకు ఆదేశం? హైదరాబాద్: బీఆర్‌ఎస్ పాలనలో వెలమ […]

Read More

తనిఖీల వెనక తాడేపల్లి కొంప ఆదేశాలు

-వైసిపి నేతల వేధింపులతోనే చేనేత కుటుంబం ఆత్మహత్య -మీ బిడ్డలా ఆశీర్వదించండి…మంగళగిరి రూపురేఖలు మారుస్తా -మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో యువనేత లోకేష్ మంగళగిరి: ఎన్నికల నిబంధనల పేరుతో ఈ రోజు రెండుసార్లు నా వాహనాన్ని తనిఖీ చేశారని, మూడు రోజుల్లో నాలుగు సార్లు తనిఖీ చేశారు, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. పోలీసులు ఫేమస్ అయ్యేందుకో, లేక రెడ్ బుక్ […]

Read More

త‌నకి తానే స‌వాల్ విసురుకున్న మంగ‌ళ‌గిరి మ‌హాన‌టుడు ఆర్కే

– తాడేప‌ల్లి ప్యాలెస్ ముందు జ‌గ‌న్ రెడ్డికి ఈ ఛాలెంజ్‌ విస‌రాల‌ని లోకేష్ సూచ‌న మాట త‌ప్పుడు తీవ్ర‌మై..మ‌డ‌మ తిప్పుడు ఎక్కువై..త‌న‌కు తానే స‌వాల్ విసురుకున్న ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వినూత్నంగా కౌంట‌ర్ ఇస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా ఎటువంటి అభివృద్ధి చేయ‌లేక‌పోయాన‌ని, 1200 కోట్లు అభివృద్ధికి తెస్తాన‌ని 12 కోట్లు కూడా తేలేక‌పోయాన‌ని, ఏ మొఖం పెట్టుకుని […]

Read More

అసలైన లబ్ధిదారులకు ఆటోనగర్ స్థలాలు ఇస్తాం

ఆటోనగర్ స్థలాలను కబ్జాకోసమే అడ్డగోలు జిఓలు అధికారంలోకి వచ్చాక జిఓ నెం.5,6 రద్దుచేస్తాం ఆటోనగర్, ఆటో కార్మికులు, ఆటో యూనియన్, ఎసి మెకానిక్ లతో లోకేష్ భేటీ అమరావతి: టీడీపీ అధికారంలోకి రాగానే మోటారు రంగ కార్మికులను అన్నివిధాలా ఆదుకుంటామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో ఆటోనగర్ వర్కర్స్ యూనియన్, ఏపీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు, ఆటో కార్మికులు, ఆటో యూనియన్ ప్రతినిధులతో ఆదివారం లోకేష్ సమావేశమయ్యారు. […]

Read More

వైసిపి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు

మైనారిటీ సోదరులను గుండెల్లో పెట్టుకుంటాం లోకేష్ సమక్షంలో 115 కుటుంబాలు టిడిపిలో చేరిక అమరావతి: టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏనాడూ మైనార్టీలపై దాడులు జరగలేదు, వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేశాం, మైనార్టీలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. మైనార్టీల విషయంలో వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో యువనేత లోకేష్ సమక్షంలో 115 కుటుంబాలు టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… భారతదేశంలో […]

Read More

నేను బాజాప్తా డబ్బులు పెట్టి కొన్న ఆస్తి

-రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు – నేను కొన్నది 904 గజాల ఇంటి స్థలం – ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలం నేను శ్యాంసుందర్ ఫుల్జాల్ ( తండ్రి పి వి హన్మంతరావు ) అనే వ్యక్తి నుంచి 2016లో (సేల్ డీడ్ నంబర్ 5917/2016. 11 నవంబర్ 2016) పూర్తి […]

Read More

కాంగ్రెస్‌ పాలనలో రైతుల ఇబ్బందులు

– సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు. రైతులను ఆదుకోవాలన్న సోయి కూడా కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ మంత్రులు పాలన గాలికొదిలేశారని విమర్శించారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి […]

Read More

గేట్లు తెరవాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదు

– రైతు కోసం గేట్లు తెరువు – ఎకరానికి 25 వేల నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలి – సీఎం, మంత్రులు హైదరాబాద్‌లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించండి – ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి వాళ్లింటికి వెళ్తున్నాడు – రైతులు చచ్చిపోతుంటే మాత్రం పరామర్శించడానికి వెళ్లడం లేదు. ధైర్యం చెప్పడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 180 మంది రైతులు […]

Read More