– గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం – స్థానిక అవసరాలకు ట్రాక్టర్ లలోనూ ఉచిత ఇసుక తరలింపునకు అనుమతి – సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా – ఇప్పటి వరకు ఎడ్ల బండికి మాత్రమే అనుమతి విజయవాడ, మహానాడు: ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్న్యూస్ చెప్పింది. ఇసుక రీచ్ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ […]
Read Moreబతుకు తెరువుకు ఊరువిడిచి వెళితే భూమి కబ్జా చేశారు..
– టీడీపీ కట్టించిన నిర్మాణాలని.. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కక్ష – కొరముట్ల శ్రీనివాసుల అండతో అక్రమ కేసులు – గ్రామాల్లో మౌలిక వసతులకు గ్రీవెన్స్లో పలువురు విజ్ఞప్తి మంగళగిరి, మహానాడు: బతుకు తెరువు కోసం ఉన్న ఊరు విడిచి వెళితే.. తమ ఊరు ప్రకాశం జిల్లా కోవిలంపాడులోని మూడు ఎకరాల 37 సెంట్ల భూమిని కబ్జా చేశారని.. కబ్జాదారుల నుండి తమ భూమిని విడిపించాలని పాత గుంటూరులో నివాసం ఉంటున్న […]
Read More26వ నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు
– ఎమ్మెల్యేలు, ఎంపీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు అమరావతి, మహానాడు: తెలుగు దేశం పార్టీ(టీడీపీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26వ తేదీ నుంచి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. సీఎం ఏమన్నారంటే.. దేశంలోనే మొట్టమొదటిసారి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాం. సాధారణ సభ్యత్వ రుసుం ఎప్పటిలాగా రూ.100. ఈ ఏడాది నుంచి కొత్తగా […]
Read More2027లో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు!
న్యూఢిల్లీ: భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ కూడా పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్(ఆర్టికల్ 83,85,172,174,356) లు రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా […]
Read Moreన్యాయవాదులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం
– విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎంతో చర్చించి నిర్ణయం – న్యాయవాదులకు ఆరోగ్యభద్రతతో పాటు ప్రత్యేక రక్షణ చట్టం – విశాఖకు టీసీఎస్ రాక ప్రారంభం మాత్రమే – విశాఖపట్నం బార్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం, మహానాడు: ఎన్నికల ముందు న్యాయవాదులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు నూతన భవన సముదాయంలో శుక్రవారం […]
Read Moreఢిల్లీకి మూటల కోసమే ‘మూసీ’ డ్రామా!
– సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపాటు హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూసీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి సర్వే జరగలేదు. జేసీబీలతో ఇళ్లు కూలగొట్టారు. కూలీలతో ఇళ్లను కూలగొట్టించారు. ఆ విషయాన్ని ఓ కూలీయే చెప్పాడని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. […]
Read Moreదోచుకో, పంచుకో, తినుకో భరించలేకనే ప్రజలు జగన్ను తరిమేశారు
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళగిరి, మహానాడు: దోచుకో, పంచుకో, తినుకో భరించలేకే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని 151 నుంచి 11కి తెచ్చి అధికారం నుంచి తరిమేశారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఈ డీపీటీ మాఫియాకు అయిదేళ్లు నాయకుడు గా ఉండి, అది చాలక రాష్ట్రాన్ని రూ. 14లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనుడు ఇప్పుడు నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. […]
Read Moreఅవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ!
– బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఫైర్ విజయవాడ, మహానాడు: అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ అంటూ.. జగన్, సజ్జల తీరుపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీలో కొత్త డ్రామాకు జగన్ తెర లేపారని, అధికారంలో ఉన్న సమయంలో ఎవరినీ కలవకుండా నియంతలా వ్యవహరించారని విమర్శించారు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రాక్షస పాలన, అవినీతి పాలన అని రంకెలు వేస్తున్నారని, గత […]
Read Moreనిరుద్యోగులకు పట్టించుకోని కాంగ్రెస్
– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్, మహానాడు: కేసీఆర్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్న కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగాల నియామకాలపై పూర్తి అవగాహన లేక పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 9 నెలల్లో 50 వేల పైచిలుకు […]
Read Moreరానున్న రోజులన్నీ ప్రజలకు మంచి రోజులే..
– ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, మహానాడు: రానున్న రోజులు అన్నీ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు మంచి రోజులేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. విదేశాల నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు స్థాపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ కృష్ణలంకలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం శుక్రవారం ఉదయం జరిగింది. అనంతరం కృష్ణలంకకు చెందిన గజ్జవరపు […]
Read More