గెలిచిన తర్వాత ఖనిజ సంపదల ప్రత్యక్ష దోపిడీ

– 80 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఏమయ్యాయి? – రీచ్‌లలో ఇసుక మాయం చేసిన కూటమి నేతలు. – వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు. తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఖనిజసంపదల దోపిడీకి మాస్టర్‌ స్కెచ్‌ వేశారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఇసుక దోపిడీని వ్యవస్ధీకృతం చేసి… ప్రత్యక్ష దోపిడీకి […]

Read More

బైజూస్ సంస్థకు రూ.1.33 లక్షలు జరిమానా!

– తప్పుడు ప్రకటనలు, వాగ్దానాలతో విద్యార్థులను మోసం చేయడంపై మండిపాటు – విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దంటూ హెచ్చరిక అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరించినందుకు బైజూస్ సంస్థకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ రూ.1.33 లక్షలు జరిమానా విధించారు. తప్పుడు ప్రకటనలు, వాగ్దానాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దంటూ హెచ్చరించారు. నెల్లూరు పట్టణానికి చెందిన నిస్సి జమీ కిరణ్ అనే విద్యార్థిని గత […]

Read More

తెలంగాణ సినీ పరిశ్రమను ప్రభుత్వం గౌరవిస్తుంది

– ఈ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలి – తెలంగాణ భావోద్వేగాలను తన ఆట, పాట ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ – తెలంగాణ మొత్తానికి ప్రతిరూపం గద్దర్ – గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గౌరవిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ […]

Read More

రావూస్ కళాశాలకు జరిమానా!

– న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ తీర్పు – తీర్పు వెలువడిన వెంటనే విద్యార్థికి నష్ట పరిహారం అందజేసిన రావూస్ నెల్లూరు, మహానాడు: విద్యార్థి వద్ద పూర్తి ఫీజు వసూలు చేసి అడ్మిషన్ ఇవ్వని రావూస్ కళాశాల యాజమాన్యానికి ఉమ్మడి నెల్లూరు వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ జరిమానా విధించారు. తిరుపతి జిల్లా కురుగొండ గ్రామానికి చెందిన చెముడుగుంట సురేష్ అనే విద్యార్థి నెల్లూరులోని రావూస్ కళాశాలలో […]

Read More

పంచాయతీలకు పూర్వ వైభవం తెచ్చేందుకే పల్లె పండుగ

– గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము – రూరల్ మండలంలో జరిగిన పల్లె పండుగలో…… కూటమి నేతలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే రాము – రూ.79 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…. గుడివాడ: గత ఐదేళ్ల వైకాపా పాలనలో నిర్వీర్యమైన పంచాయితీ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చి, గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపేందుకు పల్లె పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. […]

Read More

పల్లె పండుగలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి

• ప్రజలతో… ప్రజలచే… ప్రజల కోసం చేస్తున్న గొప్ప అభివృద్ధి పండుగ • 30 వేల పనులు, రూ.4,500 కోట్ల నిధులతో ముందడుగు • సంక్రాంతి నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళిక • అన్ని శాఖల సమన్వయంతో పనులు జరగాలి • అధికార యంత్రాంగం బాధ్యతగా మెలగాలి • గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ మంత్రి ఎవరో కూడా తెలియని దౌర్భాగ్యం • నిధుల మళ్లింపు ఎలా, ఎక్కడికి చేశారన్నది […]

Read More

బీజేపీ నేతకు లిక్కరు లక్కు కిక్కు

– 5 దుకాణాలు ఒక్కరికే! సందిరెడ్డి శ్రీనివాసులుకు దుకాణాల పంట అనంతపురం: మద్యం దుకాణాల లాటరీలో బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పంట పండింది. ఆయన ఏకంగా ఐదు దుకాణాలను దక్కించుకున్నారు. ఇవాళ పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ తీయగా ధర్మవరం మున్సిపాలిటీలో దుకాణం 1, 4, ధర్మవరం రూరల్లో 12, ముదిగుబ్బ మండలంలో 19, బత్తలపల్లి మండలంలో 14వ నంబర్ దుకాణాలు ఆయనకు దక్కాయి. […]

Read More

భారత రక్షణ క్షిపణి రంగానికి గుర్తింపు తెచ్చిన సూరి భగవంతం

– నూజివీడులో స్మారక కేంద్రం – నాగాయలంకలో బాలిస్టిక్ లాంచింగ్ పాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం – ఆగిరిపల్లిలో డాక్టర్‌ సూరి భగవంతం 115 జయంతి వేడుకలో మంత్రి పార్థసారథి ఏలూరు, మహానాడు: భారత రక్షణ క్షిపణి రంగంలో ప్రపంచంలో మొదటి మూడు స్థానాలలో భారతదేశం నిలపడంలో డాక్టర్‌ సూరి భగవంతం పాత్ర ఎంతో ప్రముఖమైనదని, అటువంటి వ్యక్తి ఈ ప్రాంతం వారు కావడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర గృహ […]

Read More

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం

– నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి నంద్యాల: ఆర్టీసి బస్సు ప్రయాణం సురక్షితమని, ప్రయాణికులు ఆర్ టీ సి బస్సు ల్లో ప్రయాణం చేయాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు . ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో నూతన బస్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆర్టీసీ అధికారులు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు […]

Read More

పరిశ్రమల స్థాపనకు ఆంధ్రాలో సూపర్‌ ఛాన్స్‌!

– స్టార్టప్ ఆంధ్ర నినాదం మాత్రమే కాదు… పాలనా విధానాన్ని మార్చే ఆయుధం – వరదల సమయంలో స్టార్టప్ ల సహకారం భేష్‌ – ప్రైవేటురంగ సహకారం తీసుకుంటాం – 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించి తీరుతాం – యుఎస్-ఇండియా ఫోరం లీడర్ షిప్ సమ్మిట్ లో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ న్యూఢిల్లీ: పరిశ్రమల స్థాపనకు భారత్ లో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ […]

Read More