-ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వీడి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి -ఈ కార్యక్రమ నిర్వహణలో ఏపీ సర్కిల్ ముందంజ -ఇండియా పోస్ట్ రన్ – 20 24 లో పెమ్మసాని గుంటూరు, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబుని చూస్తే గర్వంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఆయన తీసుకునే శ్రద్ధ యువతకు పోటీపడే ఏకైక వ్యక్తి అని అనిపిస్తుంది. దేశంలో ఎన్నో పోస్ట్ ఆఫీస్ లు, సర్కిళ్ళు ఉన్నాయి. కానీ ఏపీ సర్కిల్ మాత్రమే ఈ […]
Read Moreదుర్గమ్మకు మహి రసజ్ఞ నాట్యనీరాజనం
విశాఖపట్నం, మహానాడు: పురుషోత్తపురంలోని శ్రీ విజయ గణపతి ఆధ్యాత్మిక వేదికపై వర్ధమాన కూచిపూడి నృత్య కళాకారిణి చిట్టిమోజు మహి రసజ్ఞ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన తన నృత్యాభినయంతో ఆహుతులైన భక్తుల్ని పరవశింపజేసింది. అందెల రవళిలు దివ్యనాదం వినవస్తుండగా తన నృత్త, నృత్య ప్రావీణ్యంతో భామాకలాపం… తాండవం అంశాలు నయన మనోహరంగా ప్రదర్శించి వీక్షకుల్ని మెప్పించి ప్రశంసలు అందుకుంది. నాట్యచార్యులు ఆలూరి సోమేశ్వర ప్రసాద్ శిష్యరికంలో రాణిస్తున్న రసజ్ఞ భాగ్యనగరంలో […]
Read Moreరానున్న నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు
– విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా విజయవాడ, మహానాడు: ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడంతో రానున్న నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదివారం తెలిపారు. ఈ నెల 17 వరకు కోస్తా, రాయలసీమలో భారీవర్షాలు, తీరం […]
Read Moreఆధ్యాత్మిక శోభతో వైభవంగా పంచ రాత్రి ఉత్సవాలు
విశాఖపట్నం, మహానాడు: నగరంలోని పలు ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తకోటికి కన్నుల పండుగగా కొనసాగిన తీరు లోకవిదితం. జివీఎంసీ 95 వార్డు పరిధిలోని పురుషోత్తపురం వాసులు కంఫర్ట్ హోమ్స్ ఆధ్యాత్మిక వేదికపై దైవీ భావనలు వెదజల్లుతూ శ్రీ విజయ గణపతి ఆలయ కమిటీ నిర్వహించిన పంచమ రాత్రుల పూజ వేడుకలు ఆదివారం వైభవంగా ముగిశాయి. సకల శుభప్రదాతగా దర్శనం ఇచ్చిన కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి జీవీ కాలనీ, హెచ్ బీ కాలనీ […]
Read Moreసీఎం చంద్రబాబుతో చిరంజీవి భేటీ
వరద సాయం కింద సీఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందజేత హైదరాబాద్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి, […]
Read Moreపోలీసు వ్యవస్థ పై జనంలో నమ్మకం ఉంటుందా?
– ఏమి చేయలేకపోతే ఈ పోలీసు వ్యవస్థ పై సాధారణ ప్రజలకు నమ్మకం ఉంటుందా? – విజయ్ పాల్ ను తక్షణమే అరెస్టు చేసి విచారణకు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు నివేదించాలి – ఈ కేసు లోని పెద్ద తలకాయలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా ?, లేకపోతే విజయ్ పాల్ పేర్లు చెప్పే వరకు వేచి చూస్తారా? – ఎన్నో అరాచకాలను చేసిన సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ – […]
Read More“సృజనా”త్మకమైన ఆలోచనలు
– రాజశేఖర్ అదేశాలతో విజయవంతమైన దసరా ఉత్సవాలు – అధికారుల సమన్వయం – ఫ్రెడ్లీ పోలీసింగ్ — కె.ఎస్. రామరావు నిరంతర పర్యవేక్షణ విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న కనకదుర్గమ్మకు ప్రతి ఏటా నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది విజయవంతగా ముగిశాయి. శాస్త్రోక్తం గా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమం వైభవం జరిగింది . ఉత్సవాలలో అమ్మవారి దర్శనం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించింది. గతంలో లోపించిన సమన్వయం…ఈ […]
Read Moreనాగార్జున ‘పరువు’ నిలబడుతుందా?
– మంత్రి సురేఖపై వందకోట్లకు పరువునష్టం దావా వేసిన నాగార్జున – నాగార్జున, సాక్షుల వాంగ్మూలం నమోదు – కొండాకు నాంపల్లి కోర్టు నోటీసులు – ఇది నిలిచే కేసు కాదంటున్న న్యాయనిపుణులు – సమంతను కేటీఆర్ తన వద్దకు పంపించమన్నారన్న సురేఖ – ఎందుకు పంపించమన్నారో వెల్లడించని మంత్రి కొండా – ఇందులో భావ వ్యక్తీకరణ విశ్లేషణ కూడా ఉంటుందన్న లాయర్లు – కోర్టు పరిభాషలో సాక్ష్యాలు సేకరించడం […]
Read Moreమద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు
– రూ. 1800 కోట్లకు పైగా ఆదాయం అమరావతి, మహానాడు: రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ఏడు గంటలతో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగిసింది. ఇప్పటి వరకూ మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 85 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ఇప్పటి వరకూ దాదాపు 1800 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 3379 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ స్వీకరించింది. ఈ నెల […]
Read Moreవరద బాధితుల కోసం భారీగా విరాళాలు
– లోకేష్ ను కలిసి చెక్కులు అందజేసిన ప్రముఖులు అమరావతి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. పలువురు ప్రముఖులు శుక్రవారం మంత్రి లోకేష్ ను కలిసి చెక్కులు అందజేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.విజయకుమార్ రూ.1,27,34,809, చిలకలూరపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రూ. 20,36,116, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రూ.8,81,748, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రూ.4,65,726, వాసి రెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ తరపున వాసిరెడ్డి […]
Read More