విజయవాడ లో ‘ఏక్ పెడ్ మా కే నామ్’

విజయవాడ: సిద్దార్ధ ఆడిటోరియంలో జన సేవా సొసైటీ ఆధ్వర్యంలో ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమం జరిగింది. ఆదిశేషు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బీజేపీ స్టేట్ మీడియా ఇన్ ఛార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం , ఇస్కాన్ విజయవాడ అధ్యక్షులు చక్రధర్ దాస్ , పీయూష్ దేశాయ్, స్వామి […]

Read More

వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు విజన్ 2047 దోహదం

– పార్లమెంట్ సదస్సులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఢిల్లీ: వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన “విజన్ 2047” కార్యాచరణ ఎంతగానో తోడ్పడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం భారత పార్లమెంటులో బాధ్యతాయుతమైన శాసన వ్యవస్థ, శాసనసభ పాత్ర – నాయకుల దార్శనికత” అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఏపీ అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, శాసనమండలి చైర్మన్ కొయ్యే […]

Read More

రాజు కేసులో విజయపాల్‌కు హైకోర్టులో చుక్కెదురు

– ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు – ఇక విజయపాల్ అరెస్టే తరువాయి – నేడు, రేపట్లో అరెస్టు చేసే అవకాశం? – హైకోర్టు తీర్పుపై రఘురామరాజు హర్షం – సునీల్ అరెస్టు కూడా ఖాయమని వ్యాఖ్య అమరావతి: నరసాపురం మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసు లో అప్పటి దర్యాప్తు అధికారి విజయ పాల్‌ కు హైకోర్టు లో చుక్కెదురైంది. విజయ […]

Read More

హిందువుకు జగన్‌ అండ్‌ గ్యాంగ్‌ వెన్నుపోటు!

– సోషల్ మీడియాలో వైసీపీపై ఆగ్రహ జ్వాలలు! • మరోవైపు పార్టీకి కాలం చెల్లిందనే భయంలో నేతలు • టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శ మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ యావత్తు హిందు సమాజానికి వెన్నుపోటు పొడిచిందని, సోషల్ మీడియాలో వైసీపీపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ […]

Read More

వరద పోటుతో వన దుర్గ అమ్మవారి ఆలయం మూసివేత

మెదక్ : జిల్లాలో వెలిసిన ఏడుపాయల వన దుర్గ అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూడో సారి మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం తో అమ్మవారి ఆలయ ఎదుట ఉదృతంగా ప్రవహిస్తోంది మంజీరా నది.ఇంకా వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటం తో అధికారులు ముందస్తుగా ఆలయాన్ని మూసేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.  

Read More

పౌల్ట్రీ రైతులు కోసం సుంకం రద్దుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ

ఢిల్లీ: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎం పి దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వంలో పౌల్ట్రీ రైతులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సమస్యలు తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5కోట్లు కోళ్ళు 3వేల మంది రైతులు పెంపకం సాగిస్తున్నారు.పరోక్షంగా 10లక్షల మంది కి జీవనాధారం.ఆక్వా రంగం తర్వాత పౌల్ట్రీ రంగం అతి పెద్ద రంగమని దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర మంత్రి కి వివరించారు. పౌల్ట్రీ […]

Read More

ఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ఆస్పత్రి సిబ్బంది

కామారెడ్డి: బైక్ అదుపుతప్పి కింద పడిన శ్రీను అనే యువకుడు కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్‌ ఫీజు రూ.300 చెల్లించి చూపించుకున్నాడు. గాయాలకు ఆస్పత్రి సిబ్బంది కుట్లు వేసి డబ్బులు అడిగారు. డబ్బులు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా కడతానని చెప్పగా, ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. అంతటితో ఆగకుండా యువకుడితోపాటు వెంట ఉన్న స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి యువకుడికి […]

Read More

కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్పా పూడ్చివేతలు రాదా?

– 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలు ఎండబెడతారా? – ఎకరాకు 25వేలు సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం – ముఖ్యమంత్రి ప్రారంభించిన సీతారామా ప్రాజెక్టు ద్వారా దిగువన ఉన్న పాలేరుకు నీరు ఎందుకు ఇవ్వట్లేదు? – వైఫల్యాలు డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాతో డ్రామాలు – ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎండిపోతున్న పంట పొలాలపై మాజీ […]

Read More

డాక్టర్‌ సతీష్‌ కత్తులకు అమెరికా ప్రెసిడెంట్స్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్స్‌ అవార్డు

హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి ప్రెసిడెంట్స్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును తొలిసారిగా ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ సతీష్‌ కత్తుల అనే తెలుగువారికి దక్కింది. వాషింగ్టన్‌లో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును అమెరికా అధ్యక్షులు ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ జూనియర్‌ పేరుతో సర్టిఫికెట్‌ను, ప్రతిష్టాత్మకమైన గోల్ట్‌మెడల్‌ను వాషింగ్టన్‌ సెనెట్‌ బిల్డింగ్‌లో సెనెటర్‌ జోయ్‌ మంచిన్‌ డాక్టర్‌ సతీష్‌ కత్తులకు అందించారు. యుపస్‌` ఇండియా ఎస్‌ఎంఇ అధ్యక్షులు ఎలీషా పులివార్టి […]

Read More

ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం

-మంత్రి కొల్లు రవీంద్ర పోలాటితిప్ప/పల్లె తుమ్మలపాలెం/కోన: ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వమని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి మచిలీపట్నం మండలంలోని పొలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, కోన గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు […]

Read More