నెలరోజుల్లో నిడదవోలులో మినీ స్టేడియం ప్రారంభం

– చదువు, క్రీడల్లో ఆకాశమే హద్దుగా విద్యార్థులు రాణించాలి -మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం – నిడదవోలు నియోజకవర్గం స్థాయి అండర్-14,17 బాల బాలికల క్రీడా సెలక్షన్స్ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: మారుమూల ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికితీసి, అంతర్జాతీయస్థాయిలో రాణించేలా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని క్రీడాకారులనుద్దేశించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం ఉదయం […]

Read More

జారుముడి

ఇప్పటి ఆడపిల్లలకి మడి, ముడి అంటే తెలీదు గానీ, సాంప్రదాయంగా మహిళలు జడలు వేసుకొనే రోజుల్లో ఈ జారు ముడి బహు రంజుగా ఉండేది. జుట్టు విప్పుకుని ఉండకూడదు, అలా అని తలంటు జుట్టు ముడి వేసుకోలేము. జడ కూడా కుదరదు. మధ్యేమార్గంగా ఈ జారుముడి వేసుకునేవారు. జుట్టు చిట్టచివరిలో వేసామా లేదా అన్నట్టు ఒక మెలిక తిప్పి ఉంచేవారు. అటు విరబోతా కాదు, ఇటు పూర్తిగా వేసుకోకుండానూ కాదు. […]

Read More

కర్ణుడు భూలోకంలో గడిపి.. స్వర్గానికి వెళ్లిన పక్షమే మహాలయ పక్షం!

మహాలయ పక్షం సెప్టెంబర్ 18 నుండి ప్రారంభమై మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి, వారికి నమస్కారము చేస్తూ, ” నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు […]

Read More

టీడీపీ సర్కారే వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తుంది

– ఓల్టేజ్ సమస్యకు చెక్ పెట్టేలా సబ్ స్టేషన్ల నిర్మాణాలు – విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కనిగిరి: వెలుగొండ ప్రాజెక్ట్ ను తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ ప్రాంత సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల్లో […]

Read More

తెలంగాణను బీహార్ లా మారుస్తున్నారు

– ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన – నర్సాపూర్ గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు   సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గూండా రాజ్యం నడుస్తుంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా […]

Read More

ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యం

– ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి నిడదవోలు: ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం ఉదయం నిడదవోలులో స్వచ్ఛత హీ సేవా -2024 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన స్వయంగా పరిశీలించిన […]

Read More

దీపావళి నుండి ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు

-పేద ప్రజల కంట కన్నీరు తుడిచేందుకే కూటమి ప్రభుత్వం • “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: పేద ప్రజల కంట కన్నీరు తుడిచేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజుల పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం నిడదవోలు రూరల్ […]

Read More

జగన్ నీ మతం, కులం ఏదో చెప్పండి

* టీటీడీని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి * కేంద్రం జోక్యం చేసుకొని హిందూ దేవాలయాలను రక్షించాలి * టీటీడీ లడ్డు కల్తీనీ సీఎం చంద్రబాబు సాక్ష్యాలతో బయటపెట్టడం అభినందనీయం – మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంకు ఎంతో విశిష్టత, ప్రత్యేక ఉందని, వాటిని వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, వై ఎస్ జగన్ పాలనలోనే అపవిత్రం, విధ్వంసం చేస్తూ హిందూ […]

Read More

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు

– 100 ఎకరాల్లో అమరావతిలో లీగల్ కాలేజ్ – జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం – నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలి – న్యాయశాఖ సమీక్ష స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న‌ అమరావతి : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర‌కు […]

Read More

నోకియా 1100 మోడల్ ఫోన్ దర్జానే వేరప్పా

మన వద్ద కూడా అతని దగ్గర ఉన్న అటువంటి ఫోన్ ఉండాలి అనే స్థాయి నుంచి ఎవ్వరికీ ఉండని ఫోన్ కొనేందుకు రూ.లక్షలు వెచ్చించే స్థాయికి చేరుకున్నాం. మొబైల్ ఫోన్ వచ్చిన తొలినాళ్ళలో ప్రతి ఇంట్లో’నోకియా 1100′ ఫోన్స్ ఉండేవి. ఇప్పటివరకూ అత్యధికంగా అమ్ముడైన ఫోన్ మోడల్ ఇదేనని మీకు తెలుసా? ఇప్పటి వరకు మొత్తం 250 మిలియన్ల ‘నోకియా 1100’ ఫోన్ల విక్రయాలు జరిగాయి. దీని తర్వాత ‘నోకియా1110’ […]

Read More