50 కోట్ల ఆఫర్‌.. రిజక్ట్‌ చేసిందా?

లేడీ సూపర్‌స్టార్‌ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో నయన్‌తార వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. గత ఏడాది ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి సాలిడ్ హిట్ అందుకుంది. మొదటి సినిమాతోనే షారుక్ ఖాన్ లాంటి టాప్ స్టార్ తో నటించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ఏకంగా 11 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక […]

Read More

శంకర్‌ గేమ్‌లో చరణ్‌ చిక్కుకున్నాడా…?

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న తాజా చిత్రం గేమ్‌ ఛేంజర్‌. కోలీవుడ్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ డ్యుయల్‌ రోల్‌ లో కనిపించనున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మూడేళ్ల క్రితం స్టార్ట్ […]

Read More

యూత్ ఫుల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ‘సిద్ధార్థ్ రాయ్’

పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తన్వి నేగి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, […]

Read More

నాని అంత హింసాత్మకంగా మారతాడా?

వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నటిస్తున్నారు. నాని బర్త్‌డే స్పెషల్‌గా టీజర్‌ను విడుదల చేసిన ప్రొడక్షన్ హౌస్ మరో ప్లెజెంట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. నాని పుట్టినరోజున డబుల్ ట్రీట్‌ను అందిస్తూ బ్యానర్‌లో #నాని32ని ప్రకటించారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించనున్న కొత్త చిత్రానికి దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ […]

Read More

కేంద్రపథకాలపై రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెడతాం

-ప్రజల డబ్బుతో నీ పెత్తనం ఏంటి జగన్? -ఎయిమ్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు -విడదల రజని, సీఎం జగన్ మోహన్ రెడ్డి కి, ఆ సీఐ కి సవాలు విసురుతున్నా -ఫ్లెక్సీ లో ఏమైనా తప్పులు ఉంటే నిరూపించండి. లక్ష రూపాయలు ఇస్తాం -పోలీసులా? వైసీపీ కార్యకర్తలా? – బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ ఫైర్ విజయవాడ: నిన్న నరేంద్ర మోదీ […]

Read More

అభ్యర్థుల ఎంపిక ఖరారు చేయలేదు

– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటివరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం, ఎన్నికల కమిటీ సమావేశం జరగలేదు. అలాగే అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీజేపీ అభ్యర్థుల ఎంపిక జరిగినట్లుగా పలు టీవీ చానల్స్ లో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తవం, సత్యదూరం. […]

Read More

6 గ్యారంటీలకు దిక్కు లేదు

బీఆర్ఎస్ కథ ముగిసింది అవినీతికి పెట్టింది పేరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు గ్యారంటీ లేదు మహిళలకు రూ. 2500 హామీ ఏమైంది? – తూప్రాన్ రోడ్ షో లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి.అవి ఢిల్లీ సంబంధించిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్రమంతా ప్రయాణిస్తున్నాం. దేశానికి మోదీ ఎంతో సేవ చేశారు. […]

Read More

యువకులకు బీజేపీలో గుర్తింపు

– బీజేపీలో చేరిన ఎన్‌ఆర్‌ఐ రవికృష్ణ – కండువా కప్పి ఆహ్వానించిన పురందేశ్వరి – యువకులు పార్టీలో చేరాలని పిలుపు విజయవాడ: ప్రవాస భారతీయుడు గొలగాని రవికృష్ణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన పురందేశ్వరి రవికృష్ణ నిర్ణయాన్ని ఆహ్వానించారు. యువకులు బీజేపీలో చేరాలని, దేశం యువకుల చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. యువకులను బీజేపీ ప్రోత్సహిస్తుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని, […]

Read More

కేంద్రమంత్రి కి బీజేపీ ఎంపీ జీవీఎల్ స్వాగతం

మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఎయిమ్స్.. నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజ్కోట్ నుంచి వర్చువల్ గా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో స్వయంగా పాలుపంచుకునేందుకు మంగళగిరికి విచ్చేస్తున్న కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మాత్యులు ప్రహ్లాద్ జోషి కి.. విజయవాడ విమానాశ్రయం లో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు , జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ఏపీ బీజేపీ […]

Read More

తెలంగాణలో 15 అమృత్ భారత్ స్టేషన్లకు మోదీ శంకుస్థాపన

– రూ.230 కోట్లతో అభివృద్ధి పనులు – ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ – మారనున్న రైల్వేస్టేషన్ల రూపురేఖలు ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 26న తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం చేయనున్నారు. రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకుపైగా నిధులతో 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ లను నిర్మించనున్నారు. రూ. 221.18 కోట్లతో పూర్తిచేసిన […]

Read More