– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎమ్మెస్ స్వామినాథన్ జీకి మరణానంతరం భారతరత్న ప్రదానం చేశారు. నేను దానిని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను. భారతీయ వ్యవసాయ విధానం లో మెరుగైన ఫలితాలు కు స్వామినాథన్ కృషి మరువలేనిది. వ్యవసాయం గురించి నాకు తెలిసినవన్నీ నేర్పిన ఆయన నాకు నిజమైన స్ఫూర్తి. ధన్యవాదాలు మోడీ జీ!!! పి.వి.నరసింహారావు కి మరణానంతరం భారతరత్న ప్రదానం చేసినందుకు నరేంద్ర మోడీ కి మరియు భారత […]
Read Moreజోగయ్య వ్యాఖలపై జనసేన మౌనమేల?
– పవన్ మౌనమే జోగయ్య జోరుకు కారణమా? – పొత్తుపై కాపులలో జోగయ్య వ్యాఖ్యల ప్రభావం – ఎవరి కోసం జోగయ్య వివాదాస్పద వ్యాఖ్యలు? – జోగయ్య వ్యాఖ్యల వెనుక ఎవరు? – బీజేపీకి ఆరెస్సెస్.. జనసేనకు జోగయ్య కూడా అలాగేనట – స్పష్టం చేసిన కాపు సంక్షేమ సంఘం నేత మధుబాబు – పవన్, మనోహర్ మౌనంపై కాపుల్లో గందరగోళం – ఇప్పటిదాకా ఖండించని జనసేన నాయకత్వం – […]
Read Moreకాపు, బలిజలని జగన్ రెడ్డి రాజకీయంగా అణిచివేస్తున్నారు
–పరాకాష్టకు చేరిన జగన్ రెడ్డి కులపిచ్చి -రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సొంత సామాజికి వర్గానికే పెద్దపీట – టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ పదవులన్నీ తన సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టి బడుగు, బలహీన వర్గాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అణిచి వేస్తున్నారు. రాష్ట్రం కంటే తన సామాజిక వర్గమే ఎక్కువని రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో జగన్ రెడ్డి నిరూపించారు. మూడు రాజ్యసభ సీట్లలో రెండు సొంత వర్గానికి […]
Read Moreజగన్ రెడ్డి గేమ్ ఓవర్
-కోడికత్తి శ్రీనుకు బెయిల్ -తల్లి, సోదరుడు, టీడీపీ, వామపక్షాలు, దళిత, ప్రజాసంఘాల సుదీర్ఘ పోరాటం ఫలించింది -గత ఎన్నికల్లో గెలుపు కోసం అన్యాయంగా బడుగుబలహీనవర్గాల ప్రజలను జగన్ రెడ్డి బలిచేశారు -కోడికత్తి శ్రీనుకు బెయిల్ పై తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మూల్పూరి సాయి కల్యాణి హనుమాన్ జంక్షన్: దాదాపు ఐదు సంవత్సరాలుగా కోడికత్తి శ్రీను కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పకుండా దళిత బిడ్డని జైల్లోనే ఊచల […]
Read Moreఇక తెలంగాణలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ
-అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం -విజిలెన్స్ ఏసీబీ విభాగాలతో తనిఖీలకు ఆదేశం రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే విధివిధానాలుండే కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అమల్లో […]
Read Moreఫేక్ ప్రచారానికి తెరలేపిన వై ‘చీఫ్స్’ గాళ్లు
– జగన్ ఏమైనా దేశ్ కీ నేతనా? – టైమ్స్ నౌ యాజమాన్యానికి కూడా సీన్ అర్థమైనట్టుంది – తెలంగాణలోనే పోటీ చేయడు కానీ, దేశంలో బీజేపీకి ఎక్కువ సీట్లు రావద్దని అసెంబ్లీలోనే అంటాడు… ఇదెక్కడి విడ్డూరమో? -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు బలమైన భారత్ ను తయారు చేయడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు రావద్దని, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వైకాపాకు […]
Read Moreఅమరావతే ఎపి రాజధానిగా నిలుస్తుంది
– మహిళలు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు -ఎన్టీఆర్, చంద్రబాబు మహిళా సాధికారత కోసం కృష్టి చేశారు -పాడిపరిశ్రమను గ్రామాల్లో మహిళలు జీవనోపాధిగా చేసుకోవాలి – ఆడపిల్లల్ని చదువుల్లో ప్రోత్సహించాలి -అమరావతి రైతులపై ప్రభుత్వ వేధింపులు నన్ను ఎంతో బాధ పెట్టాయి -అమరావతే ఎపి రాజధానిగా నిలుస్తుంది -మహిళా పాడిరైతులతో ముఖాముఖిలో నారా భువనేశ్వరి వెంకటపాలెం:- మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు తమ శక్తిని ఎప్పుడూ […]
Read Moreశ్రీ విష్ణు నాభి రహస్యం ఇదీ..
విశ్వంలో నక్షత్ర మండలాలు అనబడే గేలాక్సీలు ఎన్నో ఉన్నాయి. సూర్యుడూ గ్రహాలూ కలిసిన మన సౌరకుటుంబం ఉన్నది పాలపుంత అనబడే ఒక గెలాక్సీ అని మనకు తెలుసు. ఈ పాలపుంతలో మనవంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో లెక్కే లేదు. సూర్యులు ఎందరున్నారో లెక్కే లేదు. ఈ పాలపుంతకు ఒక కేంద్రం ఉంది. దానిని గేలాక్టిక్ సెంటర్ అంటారు. ఈ గెలాక్టిక్ సెంటర్ అనేది ఊహించనలవి గాని శక్తికి కేంద్రం. అది ప్రస్తుతం […]
Read Moreమోదీతో పెట్టుకుంటే మడతడిపోద్ది
-ఖర్గే ఆస్తులు బట్టబయలు -ఖంగుతిన్న ఖర్గే పిఎం మోడీని సాధారణంగా మృదుస్వభావి పెద్దమనిషిగా తక్కువగా అంచనా వేస్తారు, కానీ అతను తన ప్రత్యర్థులపై విరుచుకుపడినప్పుడు, అతను రక్తస్రావం అవుతాడని మనలో చాలా మందికి తెలియదు! స్పష్టమైన కారణాల కోసం మా అవినీతి మీడియా ద్వారా కవర్ చేయబడిన ఒక ఉదాహరణ ఇక్కడ ఉంది… పార్లమెంటులో కాంగ్రెస్ నాయకుడు, మల్లికార్జున్ ఖర్గే, అందరికీ తెలిసినట్లుగా, ఒక యోధుడి హావభావాలు మరియు “బాడీ […]
Read Moreకౌరవసభను గౌరవ సభగా మారుస్తాం
– టిడిపి ఎమ్మెల్యే డోలా బాలవీరాజంనేయస్వామి ఐదు కోట్లమంది ప్రజలకు దేవాలయం లాంటి చట్టసభలను సీఎం జగన్ రెడ్డి వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు అగౌరవపరిచారు. ఐదేళ్ల పాటు నిర్వహించిన 15 వ శాసనసభ, మండలి సమావేశాలు సజావుగా, సమర్దవంగా నిర్వహించలేకపోయారు. మొదటి అసెంబ్లీ సమావేశాల నుంచి నేడు ముగిసిన చివరి సమావేశాల వరకు శాసనసభలో అనేక చీకటి అంశాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగం ఆలస్యంగా ప్రారంభం అయింది, శాసనసభలో చేసిన […]
Read More