11నుంచి ఉత్తరాంధ్రలో యువనేత పర్యటన రోజుకు 3 నియోజకవర్గాల్లో కేడర్ తో సమావేశాలు 11రోజు లు .. 31 అసెంబ్లీ నియోజకవర్గాలు. అమరావతి: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజాచైతన్యమే లక్ష్యంగా సాగిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర స్పూర్తితో యువనేత లోకేష్ ఈనెల 11వతేదీనుంచి “శంఖారావం” పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్ ను కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఈసారి యువనేత పర్యటన సాగనుంది. శ్రీకాకుళం […]
Read Moreకవిత.. నీకు, మీ ఫ్యామిలీకి ఇంకా పబ్లిసిటీ పిచ్చి ఎందుకు?
పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వమని అడగండి ఫ్లోర్ లీడర్ గా దళితుడు కడియం కు ఇవ్వండి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక బీసీ కి ఇవ్వండి మీరు తప్ప మాట్లాడే వాళ్ళు మీ పార్టీలో లేరా ? మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు బడుగులు, బలహీనులు, దళితులు గుర్తుకు రాలేదు. కవితను పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? బీసీలను […]
Read Moreయాత్ర-2… ఒకరినే మెప్పించాడా?
2019 ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా రూపొందించిన యాత్ర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన యాత్ర బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి యాత్ర సినిమాలో వైఎస్ఆర్గా కనిపించి మెప్పించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ను అభిమానించే ప్రతి ఒక్కరికి యాత్ర సినిమా గుండెలకు హత్తుకునేలా చేసింది. ఈ సినిమాకు కొనసాగింపుగా […]
Read Moreజగన్కు.. రేవంత్ చెక్?
– రేవంత్ సర్కారు కూలిపోతుందన్న విజయసాయిరెడ్డి – గత ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాన్నే అమలు చేయనున్న రేవంత్? -తెలంగాణలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యాపారాలపై ఇప్పటికే నివేదికలు – వైసీపీ ఎమ్మెల్యే-ఎంపీలపై ఉన్న పోలీసు కేసులపై ఆరా? – తెలంగాణలో రియల్ ఎస్టేట్, వివాదాస్పద భూములు కొన్న వైసీపీ ఎమ్మెల్యేలు – గతంలో టీడీపీ నేతలపై కేసీఆర్ సర్కారు ఇలాంటి బెదిరింపులు? – వారికి నోటీసులు ఇస్తామని హెచ్చరికలు – ఆ […]
Read Moreటీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి
• తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలం, రేగులగడ్డ గ్రామంలో కార్యకర్త నల్లజర్ల చెన్నకేశవరావు కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 09-09-2023న మృతిచెందిన చెన్నకేశవరావు. • చెన్నకేశవరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • భువనమ్మను చూసి భావోద్వేగానికి గురైన చెన్నకేశవరావు కుటుంబసభ్యులు. • చెన్నకేశవరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • చెన్నకేశవరావు కుటుంబ సభ్యులకు రూ.3లక్షల […]
Read Moreసమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలా?
– ఆశా వర్కర్లపై లాఠీచార్జ్ చేయడం జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనం – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు డిమాండ్ల పరిష్కారం కోసం చలో విజయవాడ చేపట్టిన ఆశా వర్కర్లపై పోలీసుల లాఠీచార్జ్ జగన్ రెడ్డి నియంతృత్వ పాలనకు పరాకాష్ట. ఆశాలపై లాఠీచార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఐదేళ్లుగా ఆశాలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న జగన్ రెడ్డి వారి సమస్యలను పరిష్కరించకపోవడం దుర్మార్గం కాదా? బాధితుల పక్షాన నిలడాల్సిన […]
Read Moreసీఎం రేవంత్ రెడ్డిలో పచ్చ రక్తం
-టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలి -మహేందర్ రెడ్డిపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి -విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంటి ? -బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహేందర్ రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో జ్యుడిషియల్ విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిని అప్పుడు రేవంత్ రెడ్డి దూషించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆంధ్రా వ్యక్తిని ఎలా నియమించారు ? వాళ్లు తెలంగాణ యువతకు ఏం […]
Read Moreఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది
-ఎరిక్షన్ బాబు పుల్లలచెరువు మండలం ఉమ్మడివరం గ్రామంలోని చెంచు కాలనీలో గత నాలుగు రోజులుగా నీటి ట్యాంకర్ ను ఆపివేశారని తాము నీటి ఇబ్బందితో అవస్థలు పడుతున్నామని యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ముందు ఓ గిరిజన మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ… ఈ జగన్ రెడ్డి తోలని నీటి ట్యాంకర్లను కూడా తోలినట్లు వారి వైసీపీ నాయకులే […]
Read Moreసమాధుల పైన కూడా ఫోటోలు వేసుకుంటున్నాడు జగన్ రెడ్డి
–మాజీ మంత్రి కొల్లు రవీంద్ర – ప్రజల హక్కులను హరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం తక్షణమే రీకాల్ చేయాలని మచిలీపట్నం జిల్లా బార్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… నూతన చట్టం ఏకపక్షంగా రాత్రికి రాత్రి తీసుకురావడంతో దీన్ని చీకటి చట్టంగా అభివర్ణించారు. సివిల్ కోర్టు యొక్క పరిధిని […]
Read Moreవైసీపీ నాయకుల ఆసరాతో విచ్చలవిడి గంజాయి స్మగ్లింగ్, అక్రమ వ్యాపారాలు
-సజ్జల రామకృష్ణారెడ్డి కబంధ హస్తాలలో మన్యం జిల్లా గిరిజనులు -కుంభ రవిబాబును ఏజెంట్గా పెట్టుకొని అందాల మన్యంలో అక్రమ మైనింగ్ – ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల 10 నెలల కాలం నుంచి సైకో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు విధ్వంసాలు గిరిజనులకు శాపంలా మారాయని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి ప్రసాద్ మండిపడ్డారు. […]
Read More