శ్రీశైలం ఆలయంలో పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు.. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. మల్లన్న భ్రమరాంబ దంపతులను దర్శనం చేసుకుని తరిస్తారు. తాజాగా క్షేత్ర పరిధిలో భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణి చేశారు. ఈ ప్రసాదంలో మాంసపు ఎముక రావడంతో కలకలం సృష్టించింది. భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం ప్రసాదాల పంపిణీలో ఈ ఘటన చోటు చేసుకుంది. […]

Read More

జగన్ ఓడిపోతారని కేసీఆర్ కు తెలిసిపోయిందా ?

ఓటుకు నోటు కేసును ఉపయోగించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు ముఖ్యమంత్రి కావడం వల్ల కేసు దర్యాప్తును ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసును పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటకకు బదిలీ చేయాలని […]

Read More

కమ్ముకుంటున్న ‘కారు’ మబ్బులు

తమ సమస్యలు చెప్పుకునేందుకు సీఎం నుంచి కింది స్థాయి నాయకుల వరకు ఎవరూ అందుబాటులో లేని స్థితిలోనే ప్రజలు ఇక చాలని బీఆర్ఎస్‌ని సాగనంపారు. ఇప్పటికైనా ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించి, కేసీఆర్ నేలమీదకు దిగి వాస్తవ దృక్పథంతో ఆలోచించకపొతే పార్లమెంటు ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు దక్కడం కూడా కష్టమే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జై కొట్టి జనం ఘనవిజయం అందించారు. దీనికి కారణాలు ఎన్నో.. కేసీఆర్ నాయకత్వంలో 2018లో […]

Read More

పివి నరశింహరావుకు బిజెపి భారతరత్న ఇచ్చి గౌరవించింది

– మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో భారత రత్న అవార్డు ను భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరశింహరావుకు ప్రకటించిన నేపథ్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పివి నరశింహ రావు చిత్ర పటానికి పూలమాలలు వేసి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ పివి నరశింహ […]

Read More

కవితకు అక్కరకు రాని ‘కార్డు’లు

– కవితకు అక్కరకు రాని ‘తెలంగాణ’.. ‘ఆంధ్రా’..బీసీ’ కార్డు! – బెడిసికొడుతున్న జ్యోతిరావు ఫూలే కార్డు – రేవంత్ నియామకాలపై కవిత అభ్యంతరాలు – ఆంధ్రావాళ్లను నియమిస్తున్నారంటూ ఆరోపణలు – జై తెలంగాణ అనకపోవడంపైనా ఆగ్రహం – మహేందర్‌రెడ్డి నియామకంపైనా కవిత విమర్శలు – పార్టీలో మాయమైన ‘తెలంగాణై’పె కాంగ్రెస్ ఎదురుదాడి – కేసీఆర్ జమానాలో ఆంధ్రా కాంట్రాక్టర్లకే పనులు – ‘మెగా’ కాంట్రాక్టర్లకే ప్రాజెక్టులు ధారాదత్తం – ఏపీ […]

Read More

గోపీచంద్‌ మాళవికల మాయ మాములుగా లేదుగా?

మాచో స్టార్ గోపీచంద్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’ మేకర్స్ ఫస్ట్ ఆఫర్ టీజర్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఎదో ఎదో మాయ సాంగ్ ని విడుదల చేశారు. టీజర్ ప్రధానంగా సినిమా బ్యాక్‌డ్రాప్‌ను, గోపీచంద్ పాత్రను టఫ్ కాప్‌గా పరిచయం చేయడంపై […]

Read More

షారూక్‌ తో సందీప్‌కి మధ్య గొడవ… అసలు కారణం ఇదా?

బాలీవుడ్‌ బాద్‌షా… షారుక్ ఖాన్ క్రేజీ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా మధ్య మాటల యుద్దం స్టార్ట్ అయింది. ఇంతకీ వీరిద్దరి మధ్య యుద్ధమేంటబ్బా అనుకుంటున్నారా? అసలు కారణం ఏమయి ఉంటది అని తలలు బద్దలుకొట్టుకోకండి.. ఇటీవలె సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో? అంతకు మించి పాత్రల పరంగా నెగిటివిటీని తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో […]

Read More

సర్వే ఫలితాలతో వైకాపా నాయకత్వం వెన్నులో అణుబాంబు

-ప్రధాని మోడీ ప్రభావం అధికమే -ఊహించని విజయం సాధించనున్న కూటమి -మరోసారి ప్రధాని మోడీ యేనన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన ప్రజలు -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దేశ ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీ యేనన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వచ్చారని, దానివల్ల కూటమికి అదనపు లాభం చేకూరుతుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే సమయంలో జరుగుతుండడం వల్ల కూటమి […]

Read More

ఏపీ సీఎం ఎవరు?

( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీతో మాట్లాడి.. అమీ తుమీ తేల్చుకునేందుకు ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. ప్రధానిని కలిసిన తర్వాత మీరు హోదా ఇవ్వకపోతే ఇక సహించేది లేదని హెచ్చరించారట. హోదా ఇవ్వకపోతే ఢిల్లీని దద్దరిల్లచేస్తామని వార్నింగు ఇచ్చినంత పనిచేశారట. అన్నింటికీ ‘సిద్ధం’ అని బరాబర్ చెప్పేశారట. నాకు నా రాష్ట్ర ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారట. ఇన్నాళ్లూ ఊరుకున్నా.. ఇక గమ్మునుండే ప్రసక్తి […]

Read More

పివికి భారతరత్న ప్రకటించడం తెలుగు వారందరికీ గర్వకారణం

– బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు కేంద్రప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడం ఆనందదాయకం. పి వి నరసింహారావు కి భారతరత్న రావడం తెలుగు ప్రజలకు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణ కోరుకున్న వ్యక్తులకు, తెలుగు వారందరికీ గర్వకారణం సంతోషకరమైన విషయం. […]

Read More