రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త

అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో 2 ఏళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2026, మార్చి 31 వరకు ఇది కొనసాగుతుందని ప్రకటించింది. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెలా కేజీ చక్కెరను సబ్సిడీ కింద అందిస్తున్నారు. అయితే ఈ చక్కెర సేకరణ, పంపిణీ బాధ్యతలను ఆయా రాష్ట్రాలు చూసుకుంటాయి.

Read More

కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ.49,364 కోట్లు.. తెలంగాణకు రూ.25,639 కోట్లు

కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి రూ.49,364 కోట్లు, తెలంగాణకు రూ.25,639 కోట్లు రానున్నట్లు బడ్జెట్లో వెల్లడైంది. 2023-24 కంటే APకి రూ.4,666 కోట్లు, తెలంగాణకు రూ.2,423 కోట్లు ఎక్కువ మొత్తం అందనుంది. రాష్ట్ర విభజన తర్వాత 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన లెక్క ప్రకారం కేంద్ర పన్నుల్లో ఏపీకి 4.047 శాతం, తెలంగాణకు 2.102 శాతం వాటాను కేంద్రం పంపిణీ చేస్తోంది.

Read More

29 తర్వాత కూడా పేటీఎం పనిచేస్తుంది

– ఫౌండర్ విజయ్ శంకర్ శర్మ ట్వీట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఈనెల 29వ తేదీ తర్వాత పనిచేస్తుందా? లేదా? అని యూజర్లు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈక్రమంలో పేటీఎం ఫౌండర్ విజయ్ శంకర్ శర్మ ట్వీట్ చేశారు. ‘పేటీఎం వినియోగదారులారా మీకు ఇష్టమైన యాప్ ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యథావిధిగా పనిచేస్తుంది. మద్దతుగా నిలుస్తోన్న ప్రతి టీమ్ మెంబర్కు ధన్యవాదాలు. ప్రతి సవాలుకు ఓ పరిష్కారం ఉంది. దేశానికి […]

Read More

మనకెందుకు ఆంధ్ర ప్రజలారా..

– కుమారి ఆంటీ మీదనా?.. బాణమక్క వాగ్ధాటి మీదనా? ఇప్పుడు మీడియా డిబేట్స్, ప్రజల చర్చలు, పేపర్ మెయిన్ హెడింగ్స్.. ఎవరిమీద… కుమారి ఆంటీ మీదనా? బాణమక్క వాగ్ధాటి మీదనా? రక్తి కట్టించే కుటుంబ నాటకం మీదనా? తుస్సు మనిపించే 30 కంటైనర్లు ఎపిసోడ్ మీదనా? రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, లక్షల కోట్ల అప్పులు తీర్చ గలిగె, సంపద ను సృష్టించే ప్రణాళికల మీద కానీ, ఏమి విధివిధానాలను […]

Read More

‘సంతోష’పు మొక్కల మొక్కులేవీ?

– నాటి ‘సంతోష’పు మొక్కలు.. ఎక్కడ నాయకా? – అధికారంలో ఉండగా మొక్కలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపీ సంతోష్ – సంతోష్ చాలెంజ్ పేరుతో చోటా మోటా నేతల హడావిడి – బుల్లితెర నుంచి పెద్ద తెర తారల వరకూ పోటా పోటీ సెల్ఫీలు – సంతోష్ ప్రసన్నం కోసం ‘మొక్కలతో సెల్ఫీల పోటీ’ – అధికారం పోయిన తర్వాత కనిపించని ‘మొక్కల పోటీ’ – ఇప్పటిదాకా ఒక్కరూ మొక్కలు […]

Read More

జొన్నాడ శ్రీ మల్లిఖార్జునస్వామి, కామాక్షిదేవి అమ్మవారిఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు

• భువనేశ్వరికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు. • మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారి దర్శనానికి వెళ్లిన భువనేశ్వరి.• శ్రీ లక్ష్మీ గణపతిస్వామి, శ్రీ మల్లిఖార్జునస్వామి, కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న భువనేశ్వరి. • ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు, ఆలయ అధికారులు. • శ్రీ మల్లిఖార్జునస్వామి, కామాక్షి అమ్మవారి చిత్రపటాన్ని భువనేశ్వరికి బహుకరించిన ఆలయ అధికారులు.

Read More

2047 నాటికి పేదరికాన్ని దోలడమే లక్ష్యం

– కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వం నాలుగు వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రైతులు, మహిళలు, యువత, పేదలను శక్తివంతం చేసేందుకు తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు. 2047 నాటికి పేదరికాన్ని పారదోలాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు. దేశంలోని నాలుగు కోట్ల మంది రైతులకు ఫసల్ భీమా యోజన కింద పంటల భీమా అందించిన విషయాన్ని కేంద్ర […]

Read More

విశాఖలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తాలప్పట్టి బిర్యాని హోటల్

– ప్రముఖ నటుడు శివాజీ,విశాఖ ఎంపి సత్యన్నారాయణ హాజరు – బిర్యాని ప్రియులకు అడ్డగా మారనున్న చెన్నై తలప్పట్టి బిర్యాని హోటల్ – చెన్నై బిర్యాని రుచులతో విశాఖకు ఆతిధ్యం ఇవ్వనున్న తలప్పట్టి బిర్యాని హోటల్ ఆహా అనేలా అదిరే బిర్యాని రుచులకు కేరాఫ్ గా నిలి చిన తాలప్పట్టి బిర్యాని పాయింట్ ఇప్పుడు విశాఖకు తరలివచ్చింది.ఏపీకి తలామానికంగా నిలిచి పర్యాట కులతో నిత్యం ఆహ్లాదబరితంగా ఉండే విశాఖలో సరికొత్త […]

Read More

జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ లభించదని ముందే చెప్పా

–  కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వరు -ఎన్నికల కోడ్ వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డికి టైం ఇవ్వడం అసలు మంచిది కాదు -రెండు కంపెనీల కోసం 20వేల ఎకరాల స్థలాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి -రైల్వే జోన్ కోసం 53 ఎకరాల స్థలాన్ని కేటాయించలేరా? -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని నేను ముందే చెప్పానని నరసాపురం […]

Read More

చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం

– మహిళా సంక్షేమమే.. టీడీపీ ధ్యేయం – మహిళా శక్తిని మహాశక్తిగా చేయాలన్నదే సంకల్పం – నగర మహిళ… అంగన్వాడీ కమిటీల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజమహేంద్రవరం : ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, స్త్రీ సంక్షేమం గురించి కృషి చేస్తోంది తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. స్థానిక తాడితోటలోని రవణం శ్రీరాములు కల్యాణ మండపంలో టీడీపీ నగర మహిళ కమిటీ, టీడీపీ నగర […]

Read More