బడ్జెట్‌ లో ఆంధ్రకు గుండు సున్నా

– బడ్జెట్‌ పేరుతో ఎన్నికల ప్రసంగం… – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కేవలం బడ్జెట్‌ పేరుతో చేసిన ఎన్నికల ప్రసంగమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్‌ను ఏనాడూ చూడలేదని దుయ్యబట్టారు. గత పదేళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలకు, వాస్తవాలకు ఏ మాత్రం పొంతన […]

Read More

హవ్వ!… ఎర్రచందనం స్మగ్లర్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులా..?

-న్యాయవ్యవస్థను నరేంద్ర మోడీ ధ్వంసం చేస్తున్నారు -రాష్ట్రపతిని అయోధ్యకు ఎందుకు ఆహ్వానించలేదు? -పార్లమెంటు భవన్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలవలేదు -దేశ అధ్యక్షురాలు ద్రౌపదిముర్మును డమ్మీ చేశారు -జగన్ రాసిచ్చిన బూతులనే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు -సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతి : ఎన్నికల కోసమే ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్. అందమైన బాషతో అందమైన అబద్థాలు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఉపాధి తప్ప ఉద్యోగాల గురించి చెప్పలేదు. ట్యాక్స్ వ్యవహారంలో […]

Read More

నేటి యువతరం ఆకాంక్షలకు బడ్జెట్ ప్రతిరూపం

– భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ లోక్‌సభలో ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ అభివృద్ధి చెందుతున్న భారత్ కు చిహ్నం. నేటి యువతరం ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు ఈ బడ్జెట్‌ ఓ గ్యారెంటీగా నిలుస్తుంది. పేదలు, యువత, అన్నదాత, మహిళల సంక్షేమానికి, వారి మేలు కోసం నరేంద్ర […]

Read More

అభివృద్ధి, సంక్షేమానికే బడ్జెట్‌ పెద్దపీట

– అమృతకాలంలో.. వికసిత భారత లక్ష్యాలకు రాచబాట – 2024 మధ్యంతర బడ్జెట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ : ఈ బడ్జెట్ గతపదేళ్లలో మోదీ ప్రభుత్వం GYAN నినాదంతో (G-గరీబ్ కల్యాణ్ – పేదల సంక్షేమం, Y- యూత్ – యువత సాధికారత, A- అగ్రికల్చర్ – వ్యవసాయం, N-నారీశక్తి సాధికారత) పనిచేసింది.దీని ఫలితంగానే.. పేదరికం గణనీయంగా తగ్గడంతోపాటుగా.. వివిధ రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమైంది. వికసిత భారత సంకల్ప […]

Read More

దేవాలయాలు పిక్నిక్ స్థలాలు కాదు

-హిందువులకూ హక్కులు ఉన్నాయి -హిందూ ధర్మం అంటే నమ్మకం లేని హైందవేతరులకు -దేవాలయ ప్రవేశం నిషిద్ధం -మద్రాస్ హై కోర్ట్ చారిత్రాత్మక ఆదేశాలు తమిళనాడు లో హిందూ వ్యతిరేక ద్రవిడ ప్రభుత్వం గుప్పెట్లో ఉన్న హిందూ దేవాలయాల విషయం లో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. “హిందువులకూ హక్కులు ఉన్నాయి. దేవాలయాలు పిక్నిక్ స్థలాలు కాదు. హిందూధర్మం అంటే నమ్మకం లేని హైందవేతరులకు దేవాలయ ప్రవేశం […]

Read More

తల లేని మొండెం లా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ

-వారసత్వ నాయకత్వానికి బీజేపీ లో తావు లేదు -భీమవరం నుండి బీజేపీ ఎన్నికల శంఖారావం -మేము జనసేన తో పొత్తులో ఉన్నాం -పోలవరం ప్రాజెక్ట్ పై ప్రతీ పైసా కేంద్రమే చెల్లిస్తుంది -ఫిబ్రవరి 20 నుండి 29 వరకూ ప్రజా పోరు యాత్ర -ప.గో.జిల్లా..భీమవరం లో బీజేపీ నర్సాపురం పార్లమెంట్ -ఎన్నికల కార్యాలయం ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి -కార్యాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీజేపీ అధ్యక్షురాలు […]

Read More

కేంద్ర బడ్జెట్ భవిష్యత్తు భారతానికి ఒక దిక్సూచి

-వైసీపీ పాలనలో ప్రభుత్వ సలహాదారుల ఖర్చు రూ.680 కోట్లు – సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఖర్చు చేసిందే రూ.140 కోట్లు – జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే ఖర్చు పెట్టింది రూ.680 కోట్ల ప్రజాధనం. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఖర్చు చేసిందే రూ.140 కోట్లు. ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చారు? వారికి […]

Read More

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

• కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం, గుడ్లూరు మండలంలో ఇద్దరు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన పార్టీ కార్యకర్తలు కర్పూరపు సుబ్రహ్మణ్యం, పువ్వాడి చినవెంకయ్య. • సుబ్రహ్మణ్యం, చినవెంకయ్య చిత్రపటాలకు నివాళులర్పించిన భువనేశ్వరి. • బాధిత కుటుంబాలను ఓదార్చి, ధైర్యం చెప్పిన భువనేశ్వరి. • ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి. కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం, గుడ్లూరు […]

Read More

విభజనచట్టం హామీల అమలుకు నిధులు సాధించడంలో జగన్ మరోమారు విఫలం

-మౌళిక రంగానికి, స్కిల్ ఇండియాకు కేంద్ర తోడ్పాటును స్వాగతిస్తున్నాం -వైకాపాకు 31 మంది ఎంపీలు ఉన్నా ఉపయోగం శూన్యం – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు అమరావతి- స్వాంతంత్ర్యం సాధించి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. బడ్జెట్‌ నిర్ణయాలు ఆ లక్ష్యసాధన దిశగా ఉన్నాయని ఆయన […]

Read More

షర్మిలతో వైసీపీ మహిళా ఓటు బ్యాంకుకు గండి?

– వైసీపీ మహిళా ఓటు బ్యాంకులో భారీ చీలిక – అన్న చర్యలపై మహిళల ఆగ్రహం – చెల్లి షర్మిలకు వైసీపీ మహిళలలో పెరుగుతున్న సానుభూతి – వైసీపీకి మహిళల సెంటి ‘మంట’ – షర్మిలపై మాటలదాడితో వైసీపీకి మహిళలు దూరం – వైసీపీకి అన్ని వర్గాలు దూరమవుతున్న వైనం – మద్దతుగా ఉన్న ఏకైక వర్గం మహిళలు మాత్రమే – షర్మిలపై మాటలదాడిని ఖండిస్తున్న మహిళాలోకం – సొంత […]

Read More