మరో ప్రజా ఉద్యమానికి  ఊపిరి పోయనున్న భారత్ న్యాయ్ యాత్ర

దేశవ్యాప్తంగా ప్రజలను  ఉత్తేజం చేయడమే లక్ష్యంగా రాహుల్‌గాంధీ  మణిపూర్ నుండి ముంబయి వరకు  భారత్‌ న్యాయ్  యాత్ర   జనవరి 14 నుంచి ప్రారంభించారు .   సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం, సామాజిక న్యాయం   రాజ్యాంగ విలువలు బలోపేతం చేయడానికి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి  దేశ ప్రజల మన్ననలు పొందింది. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల బ్రతుకులు చిన్నాభిన్నమై పోయాయి.  క్లిష్ట పరిస్థితుల్లో దేశ  ప్రజల […]

Read More

చంద్రబాబు నివాసంలో పవన్ ఎన్నికల చర్చలు, కసరత్తులు!

ఉండవల్లిలో ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్* మూడున్నర గంటల పాటు సమావేశం ఎన్నికలే ప్రధాన అజెండగా భేటీ 12 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో ఖరారు ఈ నెలలో మేనిఫెస్టో ప్రకటన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు మూడున్నర గంటలపాటు ఈ సమావేశం సాగింది. ఈ కీలక భేటీలో టీడీపీ […]

Read More

తనువూ మనసుకు దోహదపడే తృణధాన్యాలు 

తనువూ మనసుకు  దోహదపడే తృణధాన్యాలు –    డా. యం. అఖిల మిత్ర,  ప్రకృతి వైద్యులు రాగి తినువాడు రోగిగా మారడు సొజ్జ  తినువాడు సజ్జనుండు వాడు కొర్ర  తినువాడు  అరవైలోను కుర్రాడే చిరుధాన్యాలు తినువాడు  చిరంజీవి అవుతారు పంటలలో వైవిధ్యత ఉంటే   భూములు బాగుపడతాయి వంటలలో వైవిధ్యత ఉంటే  మనుషులు బాగుపడతారు ప్రతి రోజు మన ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన మిలెట్స్‌లో రాగులు, కొర్రలు, […]

Read More

బంగ్లా ఎన్నికల్లో షేక్ హసీనా అఖండ విజయం!

-బంగ్లా ఎన్నికల్లో అవామీలీగ్ అఖండ విజయం -5వసారి ప్రధానిగా షేక్ హసీనా కు పట్టం బంగ్లాదేశ్ పార్లమెంట్ జాతీయ సంసద్ 300స్ధానాలకు జనవరి 7న జరిగిన ఎన్నికల్లో అనుకున్నట్లుగానే అధికార అవామీలీగ్,ఇతరమిత్రపక్షాలు అఖండ విజయం సాధించాయి. అవా మీలీగ్ స్వయంగా 222స్ధా నాలలో గెలుపొందగా జాతీయపార్టీ వంటి మిత్రపక్షాలు,స్వతంత్రులు 62స్ధానాలు చేజిక్కించుకున్నారు.  జియా నేతృత్వంలోనిప్రధాన ప్రతిపక్షం బంగ్లనేషనలిస్టు బి ఎన్ పి , ఇస్లామిక్ మతవాద జమాత్  పార్టీలు స్వేచ్చగా,న్యాయంగా […]

Read More

టీడీపీ లోకి బొప్పన భవ కుమార్

టీడీపీ లోకి బొప్పన భవ కుమార్ వైఎస్సార్సీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.ఈ నెల గుడివాడ లో జరగనున్న చంద్రబాబు మీటింగ్ లో టీడీపీ లో చేరనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో  వంగవీటి రాధాకృష్ణ శనివారం భవ కుమార్ కార్యాలయానికి వెళ్లి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారు.కాగా భవ కుమార్ 2014 లో వైసీపీ కార్పొరేటర్ […]

Read More

రిజర్వడ్ నియోజకవర్గాల్లో జగన్ నియమించిన షాడోలే పెత్తనం చేస్తున్నారు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు రాష్ట్రంలోని 36 రిజర్వడ్ నియోజవకర్గాల్లో ప్రజలచే ఎన్నుకోబడిన వైసీపీ ఎమ్మె ల్యేల పరిస్థితి దారుణంగా తయారైందని, ఉత్తరాంధ్రప్రాంతంలో వైసీపీ గెలుపొందిన ఎస్సీ.. ఎస్టీ నియోజకవర్గాలపై విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి పెత్తనం చేస్తుంటే, రాయలసీమ నియోజకవర్గాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కోస్తాంధ్ర నియోజకవర్గాలపై మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అజమాయిషీ చేస్తున్నారని, జగన్ రెడ్డి షాడోలుగా సర్వం తామై అధికారం వెలగబెడుతున్నారని […]

Read More

ఫిబ్రవరి రెండవ వారాంలోగా ఎంపీ పదవికి, వైకాపాకు రాజీనామా

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రానున్న ఎన్నికల్లో వైకాపా తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. సర్వే నివేదికలన్నీ పార్టీకి ప్రతికూలంగా వస్తుంటే, అభ్యర్థులు దొరకక… పార్టీ నేతల కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణికి, మేనల్లుడికి లోక్ సభ టికెట్ కేటాయించగా, బొత్స అన్నయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. బొత్స తమ్ముడికి ప్రస్తుతం సర్జరీ జరిగిందని, ఆయనకు కూడా ఎమ్మెల్యే […]

Read More

కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌కు వర్ల రామయ్య లేఖ

• రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇస్తున్న కులదృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బొమ్మ ముద్రిస్తున్నారు. • కుల దృవీకరణ పత్రాలపై సి.ఎం బొమ్మ ముద్రించడం ఎన్నికల సంఘం తలపెట్టిన నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు గండికొట్టడమే. • కుల దృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించి జగన్ రెడ్డికి రాజకీయ లబ్ది చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారు. • ప్రజాధనంతో రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూడటం ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరం. • ఎన్నికల […]

Read More

స్వరూపానందేంద్ర సరస్వతి అక్రమాలకు అడ్డే లేకుండా పోతుంది

-ఆ ప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి సాత్మానందేందర ల వందల కోట్ల అక్రమాలు, వసూళ్లు పై సిబిఐ, ఈ డీ విచారణ జరిపించాలి -విశాఖలో పండుగాడి పేరుతో బ్లాక్ లో సినిమా టికెట్ లు అమ్మిన వ్యక్తి శారదా పీఠాధిపతి ఎలా అయ్యాడో తేల్చాలి? -శారదాపీఠం భూములు కబ్జా నుంచి భీమిలి భూమి గ్రావెల్ అమ్మకం వరకు అడుగడుగునా అక్రమాలు అన్యాయాలు -శాసనసభ్యులు, మంత్రులు ఉన్నతాధికారుల నుంచి శారదా […]

Read More

అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా?

– వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి తనకు ఏ అర్హత లేదని మంత్రి పదవి ఇవ్వలేదో తెలియదని వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. పెనమలూరు సమన్వయకర్తగా మంత్రి జోగి రమేశ్ ను అధిష్ఠానం నియమించింది. ఈ నేపథ్యంలో పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ..సొంత పార్టీపై విమర్శలు చేశారు. “ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా? వైకాపాలో బీసీలకు అగ్రతాంబూలం.. నేతి బీరకాయలో నెయ్యి చందమే. గన్నవరంలో పార్టీ […]

Read More