కేశినేని వైసీపీ కోవర్టు

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా.. చంద్రబాబు నాతో తిట్టించలేదు. నీ రాజకీయ జీవితం కోసం చంద్రబాబు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? బుద్దా వెంకన్నతో చంద్రబాబు మాట్లాడించాలా? నువ్వేంది.. నీ స్థాయి ఏంటీ? నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు పట్టదు. కేశినేని వైసీపీ కోవర్టు. కేశినేని నానికి, కేశినేని చిన్నికి ముందు నుంచే గొడవలున్నాయి. కేశినేని చిన్నిపై పెట్టిన కేసులను చంద్రబాబు […]

Read More

వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం

-తుని రా..కదలి రా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడ తుని : జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్దితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి తూ.గో జిల్లా తునిలో నిర్వహించిన రా…కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….. నీతి నిజాయితీ మంచితనానికి మారుపేరు తూ.గో జిల్లా. రాష్ట్రంలో రాజకీయం మారిందనేదానికి ఈ తుని […]

Read More

నిన్నటివరకు దుర్మార్గుడిలా కనిపించిన జగన్ రెడ్డి.. ఇప్పుడు నానీకి సన్మార్గుడు అయ్యాడా?

• దుర్మార్గుడితో ఉండాలనుకుంటే అది నానీ ఇష్టం.. కానీ అమరావతి రైతుల్ని, అమ్మలాంటి పార్టీని కించపరచడం ఏమిటి? • జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబుని, లోకేశ్ ని దుర్భాషలాడటం ఏమిటి? • 2019 ఎన్నికల్లో నానీ గెలుపుకోసం విజయవాడ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ అభ్యర్థులు, పార్టీ డబ్బు ఖర్చుపెట్టింది తప్ప, నానీ రూపాయి పెట్టలేదు • టీడీపీ కార్యకర్తల స్వేదం.. రెక్కల కష్టం వల్లే నాకైనా..నానీ కైనా […]

Read More

నానీ గారూ.. అవినీతి పరులతో కలుస్తారా? ఇదేనా మీ నిజాయితీ?

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య నందిగామ : ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మీద, మా యువ నాయకుడు లోకేష్ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ వ్యక్తిగత స్వార్థంతో గత నాలుగు సంవత్సరాలుగా , నందిగామ నియోజకవర్గంలో మీ ప్రవర్తనతో నియోజకవర్గ కార్యకర్తలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ క్యాడర్ ను నిరుత్సాహానికి గురిచేస్తూ ఈ నాలుగున్నర […]

Read More

ఆదర్శ మంగళగిరికి అందరూ కలసి రావాలి

-తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న లోకేష్ భేటీలు మంగళగిరి: రాష్ట్రంలోనే మంగళగిరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి నియోజకవర్గంలోని ప్రముఖులంతా కలసి రావాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని తటస్థ ప్రముఖులతో లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. బుధవారం నాడు తాడేపల్లికి చెందిన ప్రముఖులు దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన కాజ లక్ష్మీప్రసాద్, అదే ప్రాంతానికి చెందిన బుడ్డా సోమేశ్వరరావులను యువనేత మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తొలుత తాడేపల్లి 4వవార్డులో […]

Read More

ఎన్నికల ముందు జగన్ ముద్దులు..అధికారంలోకి వచ్చి గుద్దులు

-బొబ్బిలి రా..కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బొబ్బిలి :-* జగన్ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యవసర ధరలతో పేదలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకునే పరిస్ధితి కూడా లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో బుధవారం నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ‘నేడు జనసునామీతో బొబ్బిలి కోట బొబ్బిలి పులిలా గర్జిస్తోంది. […]

Read More

చంద్రబాబుకు భారీ ఊరట

-ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు నాయుడుపై నమోదైన మద్యం అనుమతుల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసు, ఇసుక పాలసీ కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఒకేసారి మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం విశేషం. హైకోర్టు జడ్జి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఈ మేరకు తీర్పు […]

Read More

రాముడిని తాకే అధికారం మోడీకి లేదు

-మోడీ పై పూరి శంకరా చార్య నిశ్చలానంద సరస్వతి ఆగ్రహం రత్లాం : పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ప్రధాని నరేంద్ర మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయనకు ఎంత ధైర్యమని నిలదీశారు. అసలు రాముడిని తాకే అధికారం మోడీకి లేదని స్పష్టం చేశారు. తన వంటి ఆధ్యాత్మిక గురువుకే ఆ అధికారం ఉంటుందని తెలిపారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే ఆహ్వానితుల […]

Read More

కార్యకర్తల కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

• ఎమ్మిగనూరు నియోజకవర్గం, నందవరం మండలం, ముగతి గ్రామంలో కార్యకర్త మాదిగ నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • 23-09-2023న చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతిచెందిన నాగరాజు(50). • నాగరాజు భార్య లలితాంబ, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన భువనేశ్వరి. • భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి లోనై కన్నీరుమున్నీరుగా విలపించిన లలితాంబ. • అధైర్యపడొద్దు…మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పిన భువనేశ్వరి. • రూ.3లక్షల చెక్కు ఇచ్చి కుటుంబానికి ఆర్థికసాయం […]

Read More

జగన్ రెడ్డి కనుసన్నల్లో రూ.50వేలకోట్ల అదనపు మద్యం అమ్మకాలు

– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చివరిదశకు చేరిందని, ఈ నేపథ్యలో మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తానన్న హామీ అమల్లో మాటతప్పాడని, వైసీపీప్రభుత్వంలో రాష్ట్రంలో కనివినీ ఎరుగని విధంగా మద్యం వినియోగం, ఆదాయం పెరిగాయని, మద్యనిషేధమంటే ఇదేనా అని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. బటన్ నొక్కుడు ద్వారా ప్రజలకు ఇచ్చేసొమ్ములో సగం సొమ్ముని జగన్ రెడ్డి మద్యం […]

Read More